Home / Madhya Pradesh
Doctor Thrashed Elderly Man : మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ ఘటన జరిగింది. ఆసుపత్రిలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 70 ఏళ్ల వృద్ధుడు ఉద్ధవ్ సింగ్ జోషి తన భార్య వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదం జరిగింది. దీంతో వైద్యుడు రాజేశ్ మిశ్రా అతడిని కొట్టి, బలవంతంగా లాక్కెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటనకు సంబంధించి ఓ […]
Madhya Pradesh : విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు తప్పుదొవ పట్టిస్తున్నారు. పిల్లలను చెడు అలవాట్లకు బానిసలుగా మార్చుతున్నారు. ఓ టీచర్ తన బాధ్యతను మరిచి విద్యార్థులకు మద్యం తాగించాడు. ఈ ఘటన సంచలనం రేపుతోంది. పాఠశాలలో విద్యార్థులకు దగ్గరుండి మద్యం పోసి వారు తాగేలా చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఉపాధ్యాయుడిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మధ్యప్రదేశ్లోని కఠ్నీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బార్వారా బ్లాక్లోని ఖిర్హానీ గ్రామంలోని ప్రభుత్వ […]
8 Died poisonous gas suffocation in well In Madhya Pradesh: మధ్యప్రదేశ్లో పెను విషాదం చోటుచేసుకుంది. విషవాయువులు పీల్చి ఏకంగా 8 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని కొండావత్ గ్రామంలో పాడుబడిన ఓ బావిని విగ్రహాల నిమజ్జన కోసం శుభ్రం చేసేందుకు దిగారు. అయితే పేరుకుపోయిన బురదను తొలగిస్తున్న తరుణంగా విషవాయువులు వెలువడినట్లు స్థానికులు చెప్పారు. అయితే, ఈ విష వాయువులను పీల్చిన ఐదుగురు బురదనేలల్లో మునిగిపోతుండగా.. వారిని కాపాడేందుకు మరో ముగ్గురు […]
Ministers Dance to The CM Mohan Yadav song Video Viral: మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పాట పాడారు. ఈ పాటకు రాష్ట్ర మంత్రులు డ్యాన్స్లు చేయగా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్లో హోలీని పురస్కరించుకొని ఫాగ్ మహోత్సవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఇందులో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పాడిన పాటకు అక్కడ ఉన్న మంత్రులు సీఎం పాటకు తగిన […]
Madhya Pradesh CM Mohan Yadav Announcement for Power Connection: మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. రైతులకు కేవలం రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్ మంజూరు చేస్తామని ప్రకటించారు. భోపాల్లో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడారు. మధ్యప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ పథకాన్ని త్వరలో నే ప్రారంభిస్తుందన్నారు. శాశ్వత విద్యుత్ కనెక్షన్ లేని రైతాంగానికి ఈ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. రైతులకు మంచి చేయాలని, వారి జీవితాలు […]
Madhya Pradesh Accident Eight telangana Peoples Dead from prayagraj: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా… మధ్యప్రదేశ్లోని జబల్పుర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది హైదరాబాద్ వాసులు దుర్మరణం చెందారు. జబల్పుర్ జిల్లా పరిధిలోని జాతీయ రహదారి 30పై సిహోర వద్ద మినీ బస్సును ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు […]
మధ్యప్రదేశ్లో గత మూడేళ్లలో 31,000 మంది మహిళలు మరియు బాలికలు అదృశ్యమయ్యారని అధికారిక సమాచారం ద్వారా వెల్లడయింది. 2021 మరియు 2024 మధ్య రాష్ట్రంలో మొత్తం తప్పిపోయిన వారిలో 28,857 మంది మహిళలు, 2,944 మంది బాలికలు ఉన్నారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎలాంటి అనుమతులూ లేకుండా నిర్వహిస్తున్న ఓ బాలికల వసతి గృహం నుంచి 26 మంది బాలికలు అదృశ్యమయ్యారు. భోపాల్లోని పర్వాలియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
మధ్యప్రదేశ్ లో కొత్త మంత్రివర్గం సోమవారం కొలువుదీరింది. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో మొత్తం 28 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధుమన్ సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, కైలాష్ విజయవర్గియా, విశ్వాస్ సారంగ్ సహా 18 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు
మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల తర్వాత మతపరమైన మరియు బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను నిషేధించాలని ఆదేశాలు జారీ చేసారు. అయితే సాధారణ మరియు నియంత్రిత లౌడ్ స్పీకర్ల వాడకంపై ఎటువంటి నియంత్రణ లేదని తెలిపారు.