Home / Madhya Pradesh
Madhya Pradesh CM Mohan Yadav: మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ప్రయాణిస్తున్న కాన్వాయ్కు మార్గమధ్యంలో అనూహ్యంగా ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కాన్వాయ్లోని 19 వాహనాలు ఒకదాని వెంట మరొకటి రోడ్డుపై నిలిచిపోయాయి. సీఎం షెడ్యూల్ ప్రకారం రత్నాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి శుక్రవారం బయలుదేరారు. కొంతదూరం వెళ్లిన తర్వాత 19 ఎస్యూవీలతో కూడిన కాన్వాయ్లో సమస్యలు తలెత్తాయి. దీంతో వాహనాలు జర్క్లు ఇస్తూ నిలిచిపోయాయి. వాహనాలను నెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఆన్ కాలేదు. […]
4 Maoists Killed in Madhya Pradesh Encounter: మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లాలో నిన్న భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోలకు జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు మృతి చెందారు. గోండియా, రాజ్ నందగావ్, బాలాఘాట్ డివిజన్లకు చెందిన మావోయిస్టులు దాదర్ అడవుల్లో సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో హాక్ ఫోర్స్, పోలీసులు కలిసి 25 బృందాలు అడవుల్లో కూంబింగ్ నిర్వహించాయని, అందులో భాగంగానే ఎదురుకాల్పులు జరిగాయని బాలాఘాట్ ఎస్పీ అదిత్య మిశ్రా తెలిపారు. […]
Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ లోడ్ తో వెళ్తున్న లారీ ఇవాళ తెల్లవారుజామున ఓ ప్యాసింజర్ ఆటోపై బోల్తా పడింది. ప్రమాదంలో 9 మంది మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఝాబువా జిల్లాలోని మేఘ్ నగర్ తహసీల్ పరిధిలోని సెంజెలి రైల్వే క్రాసింగ్ సమీపంలో ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైలు ఓవర్ బ్రిడ్జి దాటుతుండగా లారీ అదుపుతప్పి పక్కనే వెళ్తున్న ఆటోపై పడింది. ప్రమాదం జరిగిన […]
Bhopal: సిందూరం అంటే మహిళలకు అలంకారం.. కానీ ఇప్పుడు అది నారీ శక్తి జాతీయ వీరత్వానికి గుర్తుగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. మధ్యప్రదేశ్ లో పర్యటిస్తున్న ఆయన భోపాల్ లో ఇవాళ నిర్వహించిన మహిళా శక్తీకరణ మహా సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్ ను ఉదహరిస్తూ ఇది భారతీయ మహిళల ధైర్యం, శక్తి, సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. శ్రీరాముడిని ఆరాధించడానికి హనుమంతుడు కూడా సింధూరం ఉపయోగించాడని ప్రధాని ప్రస్తావించారు. దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జన్మదినోత్సవం […]
Bhopal: ప్రధాని నరేంద్ర మోదీ నేడు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో పర్యటించనున్నారు. లోకమాత దేవీ అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా భోపాల్ లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జంబోరి గ్రౌండ్ లో మహిళా సాధికారత మహా సదస్సుకు హాజరై.. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సదస్సుకు హాజరయ్యే మహిళలు సింధూర రంగు చీర ధరించాలని విజ్ఞప్తి చేశారు. లోకమాతదేవి అహల్యాబాయి పోస్టల్ స్టాంపును, రూ. 300 ప్రత్యేక […]
BJP leader inappropriate behavior on Delhi Roads: రాజకీయ నేతలు ఏమైనా చేసేయొచ్చని అనుకుంటారు. ఇప్పటివరకు కొంతమంది నాయకులు హద్దులు దాటి వెళ్లడం చూశాం. కానీ, ఇప్పుడు మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ నేత ఎవరు చేయలేని పనిచేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు. జంతువుల్లా ప్రవర్తిస్తూ వీడియోలకు అడ్డంగా దొరికిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో రోడ్డు మీదే ఆ పని కనించాడు. మధ్యప్రదేశ్లోని మందసౌర్ జిల్లాకు చెందిన మనోహర్ లాల్ ధాకడ్ అనే వ్యక్తి ఢిల్లీ, ముంబయి […]
Doctor Thrashed Elderly Man : మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ ఘటన జరిగింది. ఆసుపత్రిలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 70 ఏళ్ల వృద్ధుడు ఉద్ధవ్ సింగ్ జోషి తన భార్య వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదం జరిగింది. దీంతో వైద్యుడు రాజేశ్ మిశ్రా అతడిని కొట్టి, బలవంతంగా లాక్కెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటనకు సంబంధించి ఓ […]
Madhya Pradesh : విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు తప్పుదొవ పట్టిస్తున్నారు. పిల్లలను చెడు అలవాట్లకు బానిసలుగా మార్చుతున్నారు. ఓ టీచర్ తన బాధ్యతను మరిచి విద్యార్థులకు మద్యం తాగించాడు. ఈ ఘటన సంచలనం రేపుతోంది. పాఠశాలలో విద్యార్థులకు దగ్గరుండి మద్యం పోసి వారు తాగేలా చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఉపాధ్యాయుడిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మధ్యప్రదేశ్లోని కఠ్నీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బార్వారా బ్లాక్లోని ఖిర్హానీ గ్రామంలోని ప్రభుత్వ […]
8 Died poisonous gas suffocation in well In Madhya Pradesh: మధ్యప్రదేశ్లో పెను విషాదం చోటుచేసుకుంది. విషవాయువులు పీల్చి ఏకంగా 8 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని కొండావత్ గ్రామంలో పాడుబడిన ఓ బావిని విగ్రహాల నిమజ్జన కోసం శుభ్రం చేసేందుకు దిగారు. అయితే పేరుకుపోయిన బురదను తొలగిస్తున్న తరుణంగా విషవాయువులు వెలువడినట్లు స్థానికులు చెప్పారు. అయితే, ఈ విష వాయువులను పీల్చిన ఐదుగురు బురదనేలల్లో మునిగిపోతుండగా.. వారిని కాపాడేందుకు మరో ముగ్గురు […]
Ministers Dance to The CM Mohan Yadav song Video Viral: మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పాట పాడారు. ఈ పాటకు రాష్ట్ర మంత్రులు డ్యాన్స్లు చేయగా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్లో హోలీని పురస్కరించుకొని ఫాగ్ మహోత్సవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఇందులో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పాడిన పాటకు అక్కడ ఉన్న మంత్రులు సీఎం పాటకు తగిన […]