Home / Madhya Pradesh
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సు ప్రయాణికులతో వెళ్తుండగా, ధార్ జిల్లా ఖల్ఘాట్ వద్ద అదుపుతప్పి నర్మదా నదిలో పడిపోయింది.
మధ్య ప్రదేశ్ లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తన రెండేళ్ల సోదరుడి మృతదేహంతో రోడ్డు పక్కన దీనంగా కూర్చున్న ఓ బాలుడిని చూసి ప్రతీ ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు . అంబాహ్ లోని బద్ ఫ్రా గ్రామానికి చెందిన పూజారాం అనే వ్యక్తి తన రెండేళ్ల కుమారుడికి ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆస్పత్రికి తీసుకొచ్చారు.
నైరుతి రుతు పవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్థవ్యవస్థంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి.