Home / Madhya Pradesh
ఐదు నుంచి ఏడు లగ్జరీ కార్లు, 20,000 చదరపు అడుగుల స్థలం, బహుమతి పొందిన గిర్ జాతికి చెందిన రెండు డజన్ల పశువులు మరియు రూ.30 లక్షల విలువైన టీవీతో సహా ఇరవై వాహనాలు ఇవన్నీ నెలకు కేవలం రూ. 30,000 జీతం సంపాదించే ప్రభుత్వ ఉద్యోగివి. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అవినీతి శాఖ దాడిలో ఇవి బయట పడ్డాయి.
మధ్యప్రదేశ్ లో మెట్ల బావి కూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
పండుగ పూట మధ్య ప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. శ్రీరామ నవమి వేడుకల్లో జరుగుతున్న వేళ ఓ ఆలయంలో..
మధ్యప్రదేశ్లో,విద్యుత్ బిల్లులను రికవరీ చేసేందుకు వివిధ జిల్లాల్లో డిఫాల్టర్ల మోటర్బైక్లు, నీటి పంపులు, ట్రాక్టర్లు మరియు గేదెలను కూడా విద్యుత్ శాఖ జప్తు చేస్తోంది.గురువారం, గ్వాలియర్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు డెయిరీ ఆపరేటర్ బాల్ కృష్ణ పాల్ ఇంటికి చేరుకుని, అతని వద్ద ఉన్న గేదెను స్వాధీనం చేసుకున్నారు.
మధ్యప్రదేశ్లోని రత్లాంలో జరిగిన బాడీబిల్డింగ్ పోటీలో మహిళా బాడీబిల్డర్లు హనుమంతుడి చిత్రం ముందు పోజులివ్వడంపై వివాదం చెలరేగింది. భారతీయ జనతా పార్టీ నిర్వహించిన బాడీబిల్డింగ్ పోటీ వేదికపై కాంగ్రెస్ కార్యకర్తలు 'గంగా జలం' చల్లారు.
సాధారణంగా ప్రభుత్వ భూముల్లో ఆక్రమణదారులకు ఆయా శాఖలు నోటీసులు జారీ చేయడం అనేది సాధారణంగా జరిగే విషయం
:మధ్యప్రదేశ్లో బీజేపీ వికాస్ రథయాత్ర సందర్బంగా రాష్ట్ర మంత్రి బ్రజేంద్ర సింగ్ కు ఊహించని అనుభవం ఎదరయింది.
మధ్యప్రదేశ్లోని రత్లామ్కు చెందిన ఓ వ్యక్తి గ్యాంగ్ రేప్ కేసులో నిర్దోషిగా విడుదలైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ. 10,000 కోట్లకు పైగా నష్టపరిహారం కోరాడు.
రాముడు మరియు హనుమంతునిపై ఉన్న భక్తిపై బీజేపీకి కాపీరైట్ లేదని బీజేపీ నేత ఉమాభారతి అన్నారు. హనుమాన్ ఆలయాన్ని నిర్మిస్తామని కాంగ్రెస్ నేత
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం గర్భగుడిలోకి శనివారం నుంచి 10 రోజుల పాటు సందర్శకులను అనుమతించకూడదని నిర్వహణ కమిటీ నిర్ణయించింది.