Home / Madhya Pradesh
లాక్ డౌన్ సమయంలో కోవిడ్ -19 నిబంధనలను ఉల్లంఘించినందుకు సాధారణ సెక్షన్ల కింద వ్యక్తులపై నమోదైన కేసులను వెనక్కి తీసుకుంటామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది, రాష్ట్ర హోం మంత్రి మరియు ప్రభుత్వ ప్రతినిధి నరోత్తమ్ మిశ్రా తెలిపారు.
మధ్యప్రదేశ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 150 సీట్లు గెలుచుకుంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ధీమా వ్యక్తం చేశారు.ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో పార్టీ ఎన్నికల సన్నద్ధత సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటకలో విజయం సాధించిన తర్వాత మధ్యప్రదేశ్లో పార్టీ విజయ పరంపరను కొనసాగిస్తుందని అన్నారు.
Terror attack: హైదరాబాద్ లో భారీ ఉగ్రకుట్రను పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి నెలా 100 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ హామీ ఇచ్చారు.ఎన్నికలకు ఏడు నెలల సమయం ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
ఐదు నుంచి ఏడు లగ్జరీ కార్లు, 20,000 చదరపు అడుగుల స్థలం, బహుమతి పొందిన గిర్ జాతికి చెందిన రెండు డజన్ల పశువులు మరియు రూ.30 లక్షల విలువైన టీవీతో సహా ఇరవై వాహనాలు ఇవన్నీ నెలకు కేవలం రూ. 30,000 జీతం సంపాదించే ప్రభుత్వ ఉద్యోగివి. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అవినీతి శాఖ దాడిలో ఇవి బయట పడ్డాయి.
మధ్యప్రదేశ్ లో మెట్ల బావి కూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
పండుగ పూట మధ్య ప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. శ్రీరామ నవమి వేడుకల్లో జరుగుతున్న వేళ ఓ ఆలయంలో..
మధ్యప్రదేశ్లో,విద్యుత్ బిల్లులను రికవరీ చేసేందుకు వివిధ జిల్లాల్లో డిఫాల్టర్ల మోటర్బైక్లు, నీటి పంపులు, ట్రాక్టర్లు మరియు గేదెలను కూడా విద్యుత్ శాఖ జప్తు చేస్తోంది.గురువారం, గ్వాలియర్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు డెయిరీ ఆపరేటర్ బాల్ కృష్ణ పాల్ ఇంటికి చేరుకుని, అతని వద్ద ఉన్న గేదెను స్వాధీనం చేసుకున్నారు.
మధ్యప్రదేశ్లోని రత్లాంలో జరిగిన బాడీబిల్డింగ్ పోటీలో మహిళా బాడీబిల్డర్లు హనుమంతుడి చిత్రం ముందు పోజులివ్వడంపై వివాదం చెలరేగింది. భారతీయ జనతా పార్టీ నిర్వహించిన బాడీబిల్డింగ్ పోటీ వేదికపై కాంగ్రెస్ కార్యకర్తలు 'గంగా జలం' చల్లారు.
సాధారణంగా ప్రభుత్వ భూముల్లో ఆక్రమణదారులకు ఆయా శాఖలు నోటీసులు జారీ చేయడం అనేది సాధారణంగా జరిగే విషయం