Home / London
బ్రిటన్ రాజధాని లండన్ లో దారుణం చోటు చేసుకుంది. విదేశీ విద్య కోసం లండన్ లో ఉంటున్న ఇద్దరు తెలుగు యువతులపై ఓ ఉన్మాది దాడి చేశాడు. ఈ ఘటనలో ఒక యువతి అక్కడికక్కడే మృతి చెందింది.
లండన్లోని భారత హైకమిషన్పై ఖలిస్థాన్ అనుకూల కార్యకర్తల దాడి చేసిన సంఘటనపై విచారణకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ( ఎన్ఐఏ) బృందం సోమవారం (మే 22) యునైటెడ్ కింగ్డమ్ రాజధానికి బయలుదేరింది.
బ్రిటన్ లో ఉంటున్న బిలియనీర్ బిశ్వనాథ్ పట్నాయక్, బ్రిటన్ లో మొట్టమొదటి జగన్నాథ ఆలయాన్ని నిర్మించడానికి నిధులను సేకరిస్తున్న స్వచ్ఛంద సంస్థకు రూ. 250 కోట్లు ఇచ్చాడు. భారతదేశం వెలుపల ఆలయానికి అందించిన అతిపెద్ద విరాళాలలో ఇది ఒకటి.
లండన్ లోని భారత హైకమిషన్ వద్ద ఆదివారం కిటికీని పగులగొట్టడంతో లండన్ పోలీసులు ఆదివారం ఒక వ్యక్తిని అరెస్టు చేసారు. ఈ సందర్బంగా ఇద్దరు సెక్యూరిటీ గార్డులకు స్వల్ప గాయాలయ్యాయి.సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడిన వీడియోలో, లండన్లోని భారత హైకమిషన్లోని ఒక అధికారి ఖలిస్తానీ మద్దతుదారుడి నుండి త్రివర్ణ పతాకాన్ని రక్షించడం మరియు ఖలిస్తానీ జెండాను విసిరేయడం కనిపించింది.
లండన్లోని ప్రయాణికులు 12వ వార్షిక నో ట్రౌజర్ ట్యూబ్ రైడ్ కోసం ఆదివారం నాడు తమ ప్యాంట్లు వేసుకుని మెట్రోలకు చేరుకున్నారు.
బాలీవుడ్ హాస్య నటుడు సతీశ్ షా బ్రిటన్లో జాతి వివక్షను ఎదుర్కొన్నారు. లండన్లోని హీత్రో విమానాశ్రయ సిబ్బంది.. నటుడు, ఆయన కుటుంబాన్ని అవమానపర్చేలా మాట్లాడారు.
2,500 ఏళ్ల క్రితం సంస్కృతపండితుడు పాణిని బోధించిన నియమాన్ని కేంబ్రిడ్జికి చెందిన పీహెచ్డీ విద్యార్థి 27 ఏళ్ల రిషి రాజ్పోపట్ డీకోడ్ చేశారు.
బ్రిటీష్ ఎంపీలు గణితం మరియు ఆంగ్ల పరీక్షలను పూర్తి చేయడంలో 10 ఏళ్ల పిల్లలతో పోలిస్తే సగటున తక్కువ స్కోర్లు సాధించారు
భారతీయులు ఎక్కడున్నా తమ మూలాలను మరిచిపోరు అంటుంటారు. దానికి ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తున్నారు యూకే ప్రధాని రిషీ సునాక్. ఎందుకంటే తన కుమార్తెకు భారతీయ సాంస్కృతీ సంప్రదాయాలకు చెందిన నృత్య రూపాల్లో ఒకటైన కూచిపూడిని రిషీ సునాక్ కూతురు అనౌష్క సునాక్ అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించారు.
ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనా ఆటగాడు డిగో మారడోనా 1986 ప్రపంచకప్లో ఇంగ్లాండ్ జట్టుతో క్వార్టర్స్లో కొట్టిన ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ ఎంత ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. కాగా మారడోనా కొట్టిన ఆ బంతిని తాజాగా నిర్వహించిన వేలంలో దాదాపు 2.4 మిలియన్ డాలర్లు అనగా మన కరెన్సీలో రూ. 19.5 కోట్లకు అమ్ముడుపోయింది.