Home / London
Air India condoles : అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లండన్ బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోయింది. దీంతో ఎయిర్ ఇండియా సంస్థ ‘ఎక్స్’లో అధికారిక ఖాతాలో డీపీ మార్చింది. బాధితులకు సంతాపం తెలుపుతూ నలుపు రంగు డీపీ పెట్టింది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో లండన్ బయలు దేరిన ఎయిర్ ఇండియా ఏఐ-171 […]
Air India Ahmedabad-London flight crashes: అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం కూలింది. ఈ ప్రమాదంపై ఎయిరిండియా స్పందించింది. ఏఐ171 ఫైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్కు బయలుదేరింది. ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితో పాటు మొత్తం 242 మంది ఉన్నట్లు సమాచారం. కాగా, విమాన కూలిన ప్రదేశంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాదంపై పీఎం మోదీతోపాటు గుజరాత్, బెంగాల్, అస్సాం సీఎంలు భూపేంద్ర […]
AP BJP MLA Sujana Chowdary Ijury In Lonodn Tour: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయాలయ్యాయి. లండన్ పర్యటనలో ఉన్న ఆయన ఓ సూపర్ మార్కెట్ వద్ద కాలు జారడంతో కిందపడ్డాడు. ఈ ఘటనలో ఆయన కుడి చేతి భాగంలో ఎముక విరిగింది. వెంటనే ఆక్కడ స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు. ఈ మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ తీసుకొచ్చినట్లు […]
London’s Heathrow Airport Closed Fire Halts Operations: లండన్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హీథ్రో ఎయిర్పోర్టు సమీపంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం కారణంగా 24 గంటల వరకు విమానాశ్రయంలో ఎలాంటి రాకపోకలు ఉండవని అధికారులు వెల్లడించారు. వివరాల ప్రకారం.. హీథ్రో ఎయిర్పోర్టులోని ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్లో సాంకేతిక సమస్యలతో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఒక్కసారిగా మంటలు భారీగా చెలరేగడంతో ఇతర కార్యక్రమాలకు సైతం ఆటంకం ఏర్పడింది. ఈ ప్రమాదం జరిగిన […]
Chiranjeevi Arrives London: మెగాస్టార్ చిరంజీవి లండన్ చేరుకున్నారు. సినీ రంగానికి ఆయన అందించిన విశేష సేవలను గుర్తిస్తూ హౌజ్ ఆఫ్ కామన్స్ – యూకే పార్లమెంట్లో ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. యూకె అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా రేపు (మార్చి 19) చిరంజీవిని సన్మానించనున్నారు. సుమారు 40 ఏళ్లకు పైగా సినీ, సేవా రంగాల్లో ఆయన అందించిన విశేష సేవలు, కృషికి గానూ ఈ అవార్డును […]
Khalistani extremist attack to S Jaishankar’s security in London: లండన్ పర్యటనలో భారత విదేశాంగ మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. దీంతో ఆయనపై ఖలిస్థానీ వాదులు దాడికి యత్నించారు. లండన్లోని ఛాఠమ్ హౌస్లో థింక్ ట్యాంకు వద్ద జరిగిన ఓ సమావేశంలో విదేశాంగ మంత్రి జై శంకర్ పాల్గొని తిరిగి కారులో వెళ్తుండగా.. కొంతమంది ఖలిస్థానీ అనుకూల తీవ్రవాదుల బృందం ఆయనను అడ్డుకునేందుకు వచ్చారు. భద్రతా ఉల్లంఘన […]
బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్తో భేటీ అయ్యారు. బ్రిటన్ -నేపాల్ దేశాల మధ్య మైత్రీ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బ్రిటన్లో సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా నేపాల్ తరపున ప్రాతినిధ్యం వహించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసిన అనంతరం సీఎం రేవంత్ బృందం లండన్ నగరంలో పర్యటించింది. ప్రవాస భారతీయుల ఆత్మీయ సమ్మేళనం రేవంత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పై హాట్ కామెంట్స్ చేశారు రేవంత్. పార్లమెంట్ ఎన్నికల్లో 100 మీటర్ల లోతులో బొంద పెడతామని రేవంత్ రెడ్డి అన్నారు.
భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే ఆదివారం లండన్లో జరిగిన ఓ ప్రైవేట్ వేడుకలో త్రినాను వివాహం చేసుకున్నారు. నీతా అంబానీ, ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ, అతని ప్రియురాలు మరియు మోడల్ ఉజ్వల రౌత్ సహా పలువురు ప్రముఖులు అతని ప్రియురాలు మరియు మోడల్ వివాహ వేడుకకు హాజరయ్యారు.
: లండన్లో 38 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కత్తిపోట్లకు గురై మరణించాడు. జూన్ 16న అరవింద్ శశికుమార్ క్యాంబర్వెల్లోని సౌతాంప్టన్ వేలో 1.31 గంటలకు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.