Home / London
భారత ప్రభుత్వం తరఫున ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్ వెళ్లారు. ఆదివారం ఉదయం ద్రౌపది ముర్ము అక్కడికి చేరుకున్నారు.
లండన్లో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. బ్రిటిష్ రాజధాని లండన్లో శుక్రవారం నుంచి ఉద్యోగులు సమ్మెకు దిగారు. అండర్గ్రౌండ్ రైల్వే సర్వీసుతో పాటు ఓవర్ గ్రౌండ్ రైల్వే సర్వీసులు దాదాపు నిలిచిపోయాయి.
లండన్లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం, సిక్కిం "ప్రపంచంలో మొదటి ఆర్గానిక్ రాష్ట్రం"గా నిలిచింది 100% సేంద్రీయ విధానాన్ని అవలంబించిన ప్రపంచంలోనే మొదటి రాష్ట్రంగా సిక్కింకు ఈ గుర్తింపు లభించింది. పర్యావరణం పై వ్యవసాయం దుష్ప్రభావాల కారణంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. సిక్కిం ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి సేంద్రీయ రాష్ట్రంగా నిలిచింది.