Home / latest tollywood news
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా “పుష్ప” 2 పై ప్రస్తుతం పనిచేస్తున్నాడు. దానిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి ప్రతిభావంతులైన నటీనటులను ఎంపిక చేస్తున్నాడు.
వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అందించిన పలువురు ప్రముఖులకు ఓ ఆంగ్ల పత్రికా సంస్థ ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డులను అందజేసింది.
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తదుపరి చిత్రం ఈరోజు హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా జయంత్ పానుగంటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగులో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ సిసినిమాలు ఎమోషనల్ మరియు కామెడీ సన్నివేశాలతో నిండి ఉంటాయి.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమా కోసం రూ.10 కోట్ల రూపాయల భారీ సెట్ వేస్తున్నారు. ఈ ఖరీదైన సెట్లో సినిమా షూటింగ్ ప్రధానంగా సాగుతుందని సమాచారం.
సంక్రాంతి పండగ సీజన్కు ఇంకా 40 రోజుల సమయం మాత్రమే ఉంది. పండగ రేసులో పోటీపడే సినిమాలు దాదాపు కన్ఫర్మ్ అయిపోయాయి.
fibromyalgia: హీరోయిన్ పూనమ్ కౌర్ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. పూనమ్ కౌర్ ఫైబ్రో మైయాల్జియా వ్యాధి సోకినట్లు తెలుస్తోంది. కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ నటిస్తున్న RC15 కోసం స్పెషల్ సాంగ్ షూటింగ్ న్యూజిలాండ్లో జరిగింది. తాజాగా RC15 బృందం ఈ చిత్రానికి సంబంధించిన న్యూజిలాండ్ షెడ్యూల్ను ముగించింది.
డిసెంబర్ ఈ ఏడాది చివరి నెల. ఈ నెలలో సాధారణంగా పెద్దగా విడుదలయ్యేవి ఉండవు, ఎందుకంటే అన్ని పెద్ద చిత్రాలు సంక్రాంతికి విడుదల చేయబడతాయి.
టిల్లు స్వ్కేర్ సినిమాకు ఆది నుంచి కష్టాలు వెంటాడుతున్నాయి. అయితే తాజాగా అనుపమ కూడా డేట్స్ కుదరక ఈ సినిమా నుంచి తప్పుకొన్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. అనుపమ స్థానంలో తాజాగా ‘ప్రేమమ్’బ్యూటీ మడొన్నా సెబాస్టియన్ను హీరోయిన్గా తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది.