Home / latest tollywood news
హ్యాపీ డేస్ చిత్రంతో కుర్రకారు గుండెల్ని దోచుకుని తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది మిల్కీ బ్యూటీ " తమన్నా " . తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికలలో ఒకరిగా కొనసాగుతుంది ఈ బ్యూటీ.
ఇటీవలే రాజమౌళికి ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ వరించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.
" సీతారామం " సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది " మృణాల్ ఠాకూర్ " . మొదటి సినిమా తోనే సూపర్ విక్టరీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ... భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది.
నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది ” కీర్తి సురేష్ “. ఆ తర్వాత వరుస సినిమాలతో తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి.
యాంకర్ అనసూయ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో లో యాంకర్ గా రాణించి భారీ ఫాలోయింగ్ ను పెంచుకుంది.
దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబు తో తను చేయబోయే చిత్రానికి ప్రాథమిక కథాంశం సిద్ధంగా ఉందని, ఇది ఫారెస్ట్ అడ్వెంచర్ అని స్వయంగా ప్రకటించారు.
దర్శకుడు సుజిత్ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. టైటిల్ పెట్టని ఈ ప్రాజెక్ట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తారు. సుజిత్ పవన్కి పెద్ద అభిమాని. పవన్ తో పనిచేయాలన్ని తన కలను నెరవేర్చుకునే సమయం అతనికి వచ్చింది.
ఎం.ఎల్.ఏ, కవి, గాయకుడు, రాజకీయ వేత్త శ్రీ రసమయి బాలకిషన్, రసమయి ఫిలిమ్స్ బ్యానర్ లో భారీ స్థాయిలో నిర్మిస్తున్న సినిమా 'రుద్రంగి'.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా “పుష్ప” 2 పై ప్రస్తుతం పనిచేస్తున్నాడు. దానిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి ప్రతిభావంతులైన నటీనటులను ఎంపిక చేస్తున్నాడు.
వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అందించిన పలువురు ప్రముఖులకు ఓ ఆంగ్ల పత్రికా సంస్థ ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డులను అందజేసింది.