Home / latest tollywood news
వింక్ గర్ల్ గా పేరుతెచ్చుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు... ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంది ఈ మళయాలీ ముద్దుగుమ్మ. ఆమె నటించిన 'ఒరు అదార్ లవ్' బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.
బీటీఎస్.. (“బియాండ్ ది సీన్”) అని పిలువబడే ఈ దక్షిణ కొరియా బాయ్ బ్యాండ్ కు ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. కొరియన్ డ్రామాలు, కొరియన్ సాంగ్స్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. కే పాప్స్ గా క్రేజ్ సొంతం చేసుకున్న బ్యాండ్స్ అనేకం ఉన్నాయి. అయితే వీటిల్లో బిటిఎస్కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే..
ప్రముఖ రచయిత, సినీ కవి.. దివంగత ఆరుద్ర సతీమణి, ప్రముఖ రచయిత్రి డాక్టర్ కె. రామలక్ష్మి కన్నుమూశారు. హైదరాబాద్లోని మలక్పేటలోని ఆస్మాన్గఢ్ శ్రీ సాయి అపార్ట్మెంట్లో నివాసముంటున్న ఆమె వయోభారంతో కన్నుమూశారని తెలుస్తుంది. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు.
లీవుడ్ హీరో మంచు మనోజ్ మరోసారి పెళ్లిపీటలెక్కాడు. భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికా రెడ్డితో శుక్రవారం రాత్రి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మంచు లక్ష్మీ ఇళ్లు ఈ వివాహ వేడుకకు వేదికైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మనోజ్- మౌనికల వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు.
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో మంచు మనోజ్ మీడియాలో హాట్ టాపిక్ గా నడిచారు. మంచు మనోజ్.. భూమా మౌనికా రెడ్డి పేర్లు ఎక్కువగా వార్తల్లో కూడా వినిపించాయి. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని.. కొంతకాలం నుంచి సహజీవనం కూడా చేస్తున్నారని కూడా వార్తలొచ్చాయి.
ఈ వారం థియేటర్, ఓటీటీ వేదికగా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ కానున్నాయి. అయితే ఫిబ్రవరి నెల ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు ఒకరకంగా గడ్డు కాలమనే చెప్పాలి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో విద్యార్ధులకు పరీక్షల సమయం కావున సినిమా రిలీజ్ లు తక్కువగా ఉంటాయి. ఫిబ్రవరి నెలలో పెద్ద సినిమాలేవీ లేవు. దీంతో చిన్న సినిమాల హవా నడుస్తోంది.
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అనురాగ్ ఠాగూర్ ను చిరంజీవి తన ఇంటికి ఆహ్వానించారు. ఈ క్రమంలో చిరంజీవి నివాసానికి కేంద్ర మంత్రి వెళ్లారు.
కళాతపస్వి, ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ మరణం మరువక ముందే.. ఆయన ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది.
ఒకప్పుడు ముద్దుగా బొద్దుగా ఉంటూ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయం అయిన బ్యూటీ రకుల్. వరుస సినిమాలతో టాలీవుడ్లో బిజీ అయ్యింది. కాగా ఇప్పుడు పెద్దగా సినిమాలు చెయ్యకపోయినా నెట్టింట తన అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అప్డేట్స్ ఇస్తోంది. కాగా తాజాగా జీరోసైజ్ తో కుర్రకారును కట్టిపడేస్తుంది ఈ జిమ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.
టాలీవుడ్ యాంకర్ రష్మీ.. శైలిలో రాణిస్తూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అలానే మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టిన రష్మీ అందులో తన మాటలతో అందర్నీ ఫిదా చేసింది.