Home / latest tollywood news
Virupaksha Movie Review : మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. విభిన్న కథలతో, విలక్షణ పాత్రలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బైక్ యాక్సిడెంట్ తో ప్రాణాపాయం నుంచి బయట పడిన తర్వాత నటించిన తొలి చిత్రం విరూపాక్ష. ఈ సినిమాలో మళయాల ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీతో సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. డైరెక్టర్ సుకుమార్ ఈ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమృత తనయురాలు సితార తెలుగు ప్రజలందరికీ సుపరిచితురాలే. చిన్న వయసు నుంచే సూపర్ యాక్టివ్ గా ఉంటూ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది ఈ చిన్నారి. తన యాక్టివ్ నెస్ తో అందర్నీ కట్టిపడేసింది. మహేష్ బాబు కూతురు గా కాకుండా తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకోంది.
మ్యాచో స్టార్ గోపీచంద్ తనదైన శైలిలో వరుస సినిమాలు చేసుకుంటూ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గురించి పొందాడు. ‘తొలివలపు’ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ హీరో. ఆ తర్వాత జయం, నిజం, వర్షం వంటి సినిమాల్లో విలన్ రోల్ లో నటించి.. మెప్పించాడు. ఆ సినిమాల్లో తన నటనతో గోపీచంద్ ప్రేక్షకులను వేరే స్థాయిలో ఆకట్టుకున్నాడు.
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ పంజాబీ భామ. ప్రస్తుతం తెలుగు, తమిళ, మళయాల, హిందీ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. మోడలింగ్లోనూ తన సత్తా చాటింది.
గత కొద్దిరోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమా షూట్ లతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ఏపీ పాలిటిక్స్ మరియు జనసేన పార్టీ విస్తరణ దిశగా ఆయన వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఎన్నికల దృష్ట్యా ఈలోపే పవన్ ఓకే చేసిన సినిమాలన్నింటినీ పూర్తి చేయ్యాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.
మరోసారి ఐటీ అధికారుల దాడులతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. పుష్ప చిత్ర దర్శకుడు సుకుమార్, ఆ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ఈ ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి.
Agent Trailer: అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఏజెంట్ ట్రైలర్ రానే వచ్చేసింది. ఈ ట్రైలర్ లో అఖిల్ అదిరిపోయే లుక్ లో కనిపించాడు. దీంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.
‘అర్జున్ రెడ్డి’తో సినిమాతో సూపర్ హిట్ అందుకుని క్రేజీ హీరోయిన్ గా మారిన టాలెంటెడ్ యంగ్ బ్యూటీ షాలినీ పాండే. ఫస్ట్ మూవీతోనే హ్యట్రిక్ హిట్ అందుకున్న ఈ భామ ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.
దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది గోవా బ్యూటీ ” ఇలియానా “. మొదటి సినిమా తోనే యూత్ లో తెగ క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ స్టార్ హీరోలందరి సరసన నటించి ఓ రెంజ్లో దూసుపోయింది ఈ అమ్మడు. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ పలు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్. ఈ క్రమంలోనే ఆయన చేసే నెక్స్ట్ సినిమాపై అభిమనులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు కొరటాల - ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కెరియర్ పరంగా ఇది ఎన్టీఆర్ కి 30వ సినిమా.