Home / latest tollywood news
సాయిపల్లవి .. టాలీవుడ్ బ్యూటీ, కాదు కాదు న్యాచురల్ బ్యూటీ . మేకప్ లేకుండా కూడా ఈ ముద్ధుగుమ్మ ఎందరినో అభిమానులను సొంతం చేసుకుంది. తన అభినయంతో , డాన్స్ తో ఒక సైన్యాన్ని క్రియేట్ చేసుకుంది.సాయిపల్లవి మొదట ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది.
అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం దూత సిరీస్ ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నారు. ఆ తరువాత మరో సినిమా అయిన "తండేల్" అనే మూవీని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు . అయితే నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన ధూత సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 1న
న్యాచురల్ స్టార్ నాని తన 30వ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోస్టర్, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి హైప్ పెంచారు. ఈ మూవీతో నాని మరోసారి నాన్నగా కనిపించబోతున్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో ఈ మూవీ రాబోతుంది .
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి “ప్రగతి”. తల్లి, అత్త, కూతురు, చెల్లెలు ఇలా అన్ని పాత్రల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఎఫ్ 2, బాద్ షా సినిమాలతో ప్రగతి మరింత పాపులారిటీ సంపాదించుకుంది అని చెప్పాలి. కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలను ,రాజకీయాలను రెండింటిని బాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు . అయితే ప్రస్తుతం ఆయన రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా ‘సలార్’. ఈ సినిమా కోసం టాలీవుడ్ ఆడియన్స్ తో పాటు ఇండియా వైడ్ మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అనేకసార్లు వాయిదా
న్యాచురల్ స్టార్ నాని తన 30వ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోస్టర్, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి హైప్ పెంచారు. ఈ మూవీతో నాని మరోసారి నాన్నగా కనిపించబోతున్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో
కేథరిన్ త్రెసా.. ఈ పేరు కుర్రకారులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఇద్దరమ్మాయిలతో సినిమాతో తెలుగు కుర్రకారు మనసులను కొల్లగొట్టిన కేథరిన్.. ఆ సినిమా తర్వాత ఆమె యూత్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. అనంతరం పైసా ఎర్ర బస్సు వంటి చిత్రాల్లో ఈమె నటించిన ఆ
టాలీవుడ్ హీరో మహేష్ బాబు యానిమల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రానున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటించిన లేటేస్ట్ సినిమా యానిమల్. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే టీజర్ , ట్రైలర్ రిలీజ్ చేసి ఆడియన్స్ కి ఆంచానాలు
యంగ్ హీరోలలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న వారిలో విశ్వక్ సేన్ కూడా ఒకరు. “ఈ నగరానికి ఏమైంది” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ ఆ తర్వాత ఫలక్ నామా దాస్ మూవీతో ప్రేక్షకుల్లో మంచి మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.