Home / latest tollywood news
హీరోయిన్ ఆలియాభట్ కి సంబందించి ఓ పిక్ సోషల్ మీడియా అంతా దుమారం రేపుతుంది . ఏఐ టెక్నాలజీ గురించి అందరికీ తెలిసిందే అయితే ఇది ఎంత ఉపయోగపడుతుందో, అంతకంటే ఎక్కువగా దుర్వినియోగం
టాలీవుడ్ స్టార్ సుధీర్ బాబు ప్రస్తుతం సినిమా రంగంలో ఓ మంచి హిట్ అందుకోలేకపోతున్నాడు . మంచి సినిమాతో వస్తున్నప్పటికి ఆడియన్స్ లో మంచి ఆదరణ పొందలేకపోతున్నాడు .అయితే ‘సమ్మోహనం’ తర
కాంతార` మూవీ కన్నడ చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం. ఈ సినిమా 2022లో క్రియేట్ చేసిన సెన్సేషన్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి స్ప్రెడ్ అయ్యి పాన్ ఇండియా వరకు చేరింది. రీజనల్ సినిమాగా వచ్చిన కాంతారని
మెగా స్టార్ చిరంజీవి ఇంట్లో ప్రస్తుతం అన్నీ శుభకార్యాలు , సంబరాలు జరుగుతున్నాయి . తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ బ్యాచిలర్ లైఫ్కు ఫుల్ స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఇరు కుటుంబసభ్యులు,
అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రూపొందించిన లేటేస్ట్ చిత్రం ‘యానిమల్’. హిందీలో కబీర్ సింగ్ తర్వాత ఆయన తెరకెక్కించిన రెండో చిత్రం ఇది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించారు.రణబీర్ కపూర్ ఒక మాస్ అవతారం లో ఎప్పుడు చూడని
2004 లో వచ్చిన ‘జై’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది నటి సంతోషి . ఆ తరువాత పెద్దగా సినిమా ఛాన్స్ లు రాకపోవడం తో ఏవో అడపా దడపా సినిమాలు చేసుకుంటూ వచ్చింది . ఆ తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పి వ్యాపారంలో బిజీగా ఉన్నారు. ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో
తమిళ యాక్ట్రెస్ వనితా విజయ్ కుమార్ నిత్యం కాంట్రవర్సీలతో వైరల్ అవుతూనే ఉంటారు. ప్రస్తుతం జరుగుతున్న తమిళ బిగ్బాస్ 7లో ఈమె కుమార్తె ‘జోవిక’ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక జోవికని సపోర్ట్ చేస్తూ ఆమె చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. హౌస్ లో జోవిక
హిందీ సినిమాలకు తెలుగులో పెద్దగా ఆధారణ ఉండదు . మహా అయితే షారుక్ ఖాన్ లాంటి హీరో సినిమాలకు మాత్రమే మంచి ఓపెనింగ్స్ వస్తుంటాయి. అంతే తప్ప వారం రోజుల ముందుగానే బుకింగ్స్ ఓపెన్ చేసినా.. హౌజ్ ఫుల్స్ అయ్యేంత సత్తా మాత్రం బాలీవుడ్ సినిమాలకు మన దగ్గర లేదు.కానీ యానిమల్
మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే . అయితే సందీప్ రెడ్డి వంగా మహేష్ బాబుతో ఒక సినిమా చేయబోతున్నారంటూ ఆ మధ్య ఓ వార్త వినిపించింది.ఈయన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా తెరకెక్కించి
సిద్దు జొన్నలగడ్డ ఓవర్ నైట్ లో స్టార్ అవ్వొచ్చు అని నిరూపించాడు . డీజే టిల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక్క సినిమాతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ఆ చిత్రానికే సీక్వెల్ ని సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘టిల్లు స్క్వేర్’ అనే