Home / latest national news
Chandrayaan-3: ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్ –3 ప్రయోగానికి కౌంట్డౌన్ మొదలయ్యింది. ఏపీలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35కు ఎల్వీఎం-3 ఎం4 రాకెట్ ద్వారా చంద్రయాన్ ల్యాండర్, రోవర్ను చంద్రుడిపైకి పంపనున్నారు శాస్త్రవేత్తలు.
బీహార్ లోని బక్సర్లో దక్షిణ భారత వంటకాలను అందిస్తున్న రెస్టారెంట్ దోశతో సాంబార్ను అందించకపోవడంతో వినియోగదారుల కోర్టు ఆగ్రహానికి గురయింది. రూ.140 ధర కలిగిన ‘స్పెషల్ మసాలా దోశ’తో సాంబార్ను అందించనందుకు రెస్టారెంట్కు రూ.3,500 జరిమానా విధించారు.
Gautam Gambhir: యమునా నది ఉద్ధృతితో ఢిల్లీ నీటమునిగింది. కాగా ఆప్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఢిల్లీకి ఈ పరిస్థితి వచ్చిందంటూ బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో ఢిల్లీ ప్రజలు మేల్కొనాలని ఆయన పిలుపునిచ్చారు.
Lucknow Royal Saree: ఓ చీర ఖరీదు ఎంత ఉంటుంది..? రూ5 వేలు మహా అంటే రూ10వేలు ఉంటుంది. లేదు మరీ కాస్ట్లీ పట్టుచీరలు అయితే రూ.50వేలు.. ఇంకా చెప్పాలంటే ఓ లక్షా లేదా రెండు లక్షలు అనుకుందాం. కానీ ఈ చీర ధర వింటే కళ్లు తేలేయాల్సిందే.
యమునా నది నీటిమట్టం పెరగడంతో ఢిల్లీలోని వజీరాబాద్, చంద్రవాల్, ఓఖ్లా వద్ద ఉన్న ట్రీట్మెంట్ ప్లాంట్ల మూతపడ్డాయి. దీనితో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం తెలిపారు.
Woman Slaps MLA: ఉత్తరభారతాన్ని వరదలు వణికిస్తోన్న వేళ హర్యానా రాష్ట్రంలో ఓ ఊహించని ఘటన చోటుచేసుకుంది. అసలు ఏం జరిగింది అని తెలుసుకునేలోపే ఎమ్మెల్యే చెంప పగిలింది. ఈ ఊహించని ఘనటతో పాపం ఆ ఎమ్మెల్యే బిత్తరపోయాడు.
Delhi Floods: దేశ రాజధాని ఢిల్లీ వరదల్లో చిక్కుకుని అల్లాడుతోంది. ఇప్పటికీ ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దానితో ఢిల్లీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుంది.
ఉత్తర భారతదేశంలో కొనసాగుతున్న వరదల నేపధ్యంలో హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ లో జనజీవనం అస్తవ్యస్తమయింది. ప్రతికూల వాతావరణం కారణంగా మరణించిన వారి సంఖ్య హిమాచల్ ప్రదేశ్లో 90కి చేరుకుంది. గత నాలుగు రోజుల్లో 39 మరణాలు నమోదయ్యాయి.
ప్రస్తుతం రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా రాజ్యసభకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ వార్త పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Safe Cities In India: దేశంలోనే ఈ సిటీస్ చాలా సురక్షితమని గణాంకాలు పేర్కొంటున్నాయి. మరి ఆ 18 సురక్షిత నగరాలు ఎక్కడున్నోయే తెలుసా.. కాశీనాథుడు కొలువై ఉన్న క్షేత్రం ఎన్నో ప్రత్యేకలున్న రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ దేశంలోనే అత్యంత సేఫ్ అయిన నగరాలను కలిగి ఉందని వెల్లడయ్యింది.