Home / Janasena
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించారు. పల్నాడు జిల్లా ధూళిపాళ్ళ గ్రామంలో జరిగిన ఈ సభలో ఆత్మహత్యలకు పాల్పడిన
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో జనసేన కౌలురైతు భరోసా యాత్రలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్రలో వైకాపాపై నిప్పులు చెరిగారు. సత్తెనపల్లిలో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున మొత్తం రూ. 3 కోట్లు పవన్ కల్యాణ్ అందించారు. అనంతరం తనదైన శైలిలో తన ప్రసంగం ప్రారంభించిన పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… వీకెండ్ పొలిటీషియన్ […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సత్తెనపల్లిలో చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రలో వైకాపాపై నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఆత్మహత్య
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై యువ రచయిత గణ రాసిన పుస్తకం 'ది రియల్ యోగి'. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఈ హైదరాబాద్లోని ప్రసాద్ ప్రివ్యూ
ఆవేశాన్ని ఆపుకోగలం కానీ అభిమానాన్ని ఆపుకోలేం సార్ , కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు వంటి డైలాగ్ లను నిజం చేసింది ఓ పెళ్లి జంట. పవర్ స్టార్ పవన్
గుంటూరు జిల్లా ఇప్పటం వాసులకు ఏపీ హైకోర్టులో బుధవారంనాడు మరోసారి చుక్కెదురైంది. ఇప్పటం వాసులకు విధించిన జరిమానాను తగ్గించాలని కోరుతూ
ఒక వైపు గిట్టుబాటు ధరలు, ప్రభుత్వ సాయం అందక అల్లాడిపోతున్న ఏపీ రైతులను మాండూస్ తుపాను మరింత దెబ్బతీసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసారు.
Varahi : జనసేన అభిమానులకు గుడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ ప్రచార రధం వారాహి రిజిస్ట్రేషన్ కి తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏ బండి నెంబర్ TS 13 EX 8384 గా తెలుస్తుంది. వాహన శాఖ పొందుపరిచిన షరతులన్నింటిని ఈ వాహనం పూర్తిగా పాటించిందని అధికారులు వెల్లడించారు.
Varahi : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకీ మరింత వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ మాటల యుద్దానికి దిగుతున్నారు. ఇక జనసేన అధినేత త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఆయన ప్రచార రధం