Home / IT raids
మరోసారి ఐటీ అధికారుల దాడులతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. పుష్ప చిత్ర దర్శకుడు సుకుమార్, ఆ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ఈ ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి.
గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తాఫా షేక్ కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కాగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు జరగడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సోదాల్లో ఐటీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో జరిగిన గోద్రా అల్లర్ల వెనుక.. ఆయన హస్తం ఉందంటూ బీబీసీ రూపొందించిన ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’డాక్యుమెంటరీని ప్రసారం చేసింది.
ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ బీబీసీ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ దాడులు మూడో రోజూ కొనసాగుతున్నాయి. బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ పన్ను ఎగవేతకు పాల్పడుతోందన్న అనుమానంతో ఢిల్లీ, ముంబై లోని సంస్థ కార్యాలయాల్లో సర్వే పేరుతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.
It Raids: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు మరోసారి కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ సహా.. వివిధ జిల్లాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే.. ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 50 బృందాలుగా విడిపోయిన అధికారులు.. 40 చోట్ల సోదారు నిర్వహిస్తున్నారు.
IT Rides Again: హైదరాబాద్ లో ఐటీ రైడ్స్ మరోసారి కలకలం రేపుతున్నాయి. ఈ సారి దాదాపు 30 టీమ్ లు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నాయి. ఇటీవల వరుసగా హైదరాబాద్ లో సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరోసారి ఈ దాడుల నేపథ్యంలో ప్రముఖులు అప్రమత్తం అవుతున్నారు. ఉన్నట్టుండి ఐటీ అధికారులు భారీ స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని ప్రముఖులే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పేరుమోసిన వ్యాపరవేత్త కార్యాలయాల్లో ఉదయం […]
ఆదాయపు పన్ను శాఖ పశ్చిమబెంగాల్లో బుధవారం రాత్రి నిర్వహించిన దాడుల సందర్బంగా తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జాకీర్ హుస్సేన్ నివాసంలో రూ.11 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది
హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి.హైదరాబాద్లో ప్రముఖ బిల్డర్ వంశీరామ్ బిల్డర్స్ ఎండీ సుబ్బారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు రెండవరోజు కూడ ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు
తెలుగు రాష్ట్రాల్లో ఏక కాలంలో ఐటీ అధికారులు దాడులు చేపట్టడడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే రెండు రాష్ట్రాల్లోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. వైసీపీ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ యువనేత దేవినేని అవినాశ్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి తమ ముందు విచారణకు హాజరుకావాలని మల్లారెడ్డి సహా 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా ఈ విచారణకు ఆయన దూరంగా ఉన్నారు.