Home / IT raids
tolly Attends IT Investigation: టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఈ మేరకు ఆయన ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇటీవల ఆయన కార్యాలయంతో పాటు నివాసాల్లో ఐటీ వ్యాపారాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. కాగా, దిల్ రాజు తనకు సంబంధించిన డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్మెంట్లను ఐటీ అధికారులకు అందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా నిర్మాత దిల్ రాజు తెరకెక్కించిన భారీ […]
Dil Raju First Reaction on It Raids: టాలీవుడ్ నిర్మాత, తెలంగాణ ఫలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) ఇల్లు, నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. గత ఐదు రోజులుగా ఆయన ఇంట్లో, SVC కార్యాలయంలో అలాగే ఆయన సోదరుడు శిరీష్ ఇంట్లోనూ సోదాలు జరిగాయి. మంగళవారం నుంచి శుక్రవారం వరకు జరిగిన ఈ రైడ్స్ ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. నాలుగో రోజుతో ముగిసిన ఐటీ దాడులపై స్వయంగా దిల్ రాజు స్పందించారు. “వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఐటీ సోదాలు […]
It Raids on Dil Raju Office: టాలీవుడ్ నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ ‘దిల్’ రాజు ఇళ్లు, ఆఫీసులలో నాలుగో రోజు ఐటీ సోదాలు జరుగుతున్నాయి. తనిఖీల్లో భాగంగా ఇప్పటికే భారీగా పలు డాక్యుమెంట్స్ని అధికారుల స్వాధీనం చేసుకున్నారు. తాజాగా దిల్ రాజును ఆయన నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్కు సంబంధించిన ఆఫీసు ఆదాయపన్ను శాఖ అధికారులు తీసుకువెళ్లారు. దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు దాదాపు ముగిశాయి. నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ సోదాలో పలు […]
Venkatesh Reacts on IT Raids: టాలీవుడ్ సినీ ప్రముఖుల ఇళ్లలో, కార్యాలయాల్లో ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది. గత మూడు రోజులుగా ప్రముఖ నిర్మాతలు, దర్శకుల ఇంట్లో, కార్యాలయాల్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్ వంటి భారీ సినిమాలు రిలీజ్ మంచి వసూళ్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా మూవీ నిర్మాతలు దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో […]
Dil Raju Mother Hospitalized: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఇల్లు, కార్యక్రమాలపై ఐటీ దాడులు చేస్తున్నాయి. ఇందులో భాగంగా అగ్ర నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించారు. మూడు రోజులుగా ఆయన ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో దిల్ రాజు తల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో ఉన్న ఆమెను ఐటీ అధికారుల వాహనంలోనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లినట్టు సమాచారం. ఈ క్రమంలో ఆస్పత్రికి దిల్ రాజు కుటుంబ సభ్యులతో […]
కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన ప్రాంతాల్లో ఐటీ దాడులు పూర్తి చేసిన తర్వాత, మొత్తం స్వాధీనం చేసుకున్న నగదు రూ.350 కోట్లుగా తేలింది. ఒడిశాలోని డిస్టిలరీ యూనిట్లలో ఈ నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఒకే ఆపరేషన్లో ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్న అత్యధిక నగదు ఇదే. పట్టుబడిన కరెన్సీ నోట్ల లెక్కింపు ఐదు రోజుల పాటు కొనసాగింది.
శుక్రవారం ఒడిశాలో కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు రూ.100 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నుంచి ఒడిశా, జార్ఖండ్లోని సాహు నివాసాలపై ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నపధ్యంలో రాష్ట్రంలో ఐటీ శాఖ వరుస దాడులు చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, తాండూరు అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నగదు పట్టుబడినట్లు తెలిసింది. మెుత్తం రూ.20 లక్షల నగదు, పలు రికార్డులను
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో పరిస్థితులన్నీ వాడి వేడిగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల వరుసగా కాంగ్రెస్ నేతల ఇల్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా కక్షపూరితంగానే ఇలా కాంగ్రెస్ నేతలపై దాడులు చేస్తున్నారని మండిపడుతున్నారు.
హైదరాబాద్లోని తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల నివాసాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు.గచ్చిబౌలిలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న ప్రదీప్ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. ప్రదీప్ మంత్రికి దగ్గరి బంధువు. సబితా ఇంద్రారెడ్డి ఇతర బంధువుల నివాసాల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి.