Home / Hyderabad
Hyderabad: మదీనాగూడలోని అంకురా హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తున్న ఫేక్ డాక్టర్ ను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ బృందం గుర్తించింది. కలపాల భరత్ కుమార్ అనే వ్యక్తి గత కొద్దీ రోజులుగా మదీనగూడలోని అంకురా హాస్పిటల్లో డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఎంబీబీఎస్ ఫెయిల్ అయి ఫేక్ సర్టిఫికెట్స్ తో అంకురా హాస్పిటల్ లో పిడియాట్రిక్ డాక్టర్ గా సేవలు అందిస్తూనే.. డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. భైరం భరత్ […]
AP BJP MLA Sujana Chowdary Ijury In Lonodn Tour: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయాలయ్యాయి. లండన్ పర్యటనలో ఉన్న ఆయన ఓ సూపర్ మార్కెట్ వద్ద కాలు జారడంతో కిందపడ్డాడు. ఈ ఘటనలో ఆయన కుడి చేతి భాగంలో ఎముక విరిగింది. వెంటనే ఆక్కడ స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు. ఈ మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ తీసుకొచ్చినట్లు […]
Hyderabad: తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర రోడ్డు రవాణ, జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా అంబర్ పేట ఫ్లైఓవర్, బీహెచ్ఈఎల్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా అందరికీ నమస్కారం, బాగున్నారా.. అంటూ తెలుగులో ఉపన్యాసం ప్రారంభించారు. రాష్ట్రంలో జాతీయ రహాదారులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇందుకు భారీగా నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. అలాగే హైదరాబాద్ […]
Hyderabad Metro Rail Ticket charges Hike: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో బిగ్ షాక్ తగలనుంది. త్వరలో మెట్రో ఛార్జీలు పెంచనున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా హైదరాబాద్ మెట్రో నష్టాల్లో ఉంది. ఈ నష్టాలను భర్తీ చేసేందుకు మెట్రో ఛార్జీలు పెంచాలని ఎల్ అండ్ టీ నిర్ణయం తీసుకుంది. కరోనా తర్వాత నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న మెట్రోను లాభాలు తీసుకొచ్చేందుకు గతంలోనే ఛార్జీలు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఛార్జీల పెంపు విషయమై అప్పుడు […]
Hyderabad: నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్టేషన్ లో కేసు నమోదైనట్లు తెలిపారు. రాష్ట్ర డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వఎస్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ శాంతికుమారి, దాన కిషోర్ తదితరులు హైదరాబాద్ మెట్రో రైలులో బెట్టింగ్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని ఓ విడియోను రిలీజ్ చేశాడు. దాదాపు రూ.300 కోట్ల రూపాయల లావాదేవీలు అక్రమంగా జరిగాయని ఆరోపించాడు. దీంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. […]
Hyderabad: హైదరాబాద్ లో ట్రాఫిక్ రోజురోజుకు పెరిగిపోతుంది. ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తుండటంతో రద్దీ కనిపిస్తోంది. పెరుగుతున్న ట్రాఫిక్ కు అనుగుణంగా రహదారుల విస్తీర్ణం పెరగడం లేదు. దీంతో కొద్ది దూరానికే గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఏదైనా అత్యవసర పనికోసం బయటకు వెళ్తే ఇక అంతే సంగతులు. మరోవైపు నగరంలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే పలు కూడళ్లలో సిగ్నల్స్ వ్యవస్థను తీసివేసి.. యూటర్న్ […]
Hyderabad: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఉదయం నుంచి భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. సాయంత్రం నుంచి వాతావరణం మారిపోయింది. రాత్రి 7 గంటల నుంచి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడింది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగాయి. కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఖైరతాబాద్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, బోరబండ, కూకట్ పల్లి, మియాపూర్, కుత్బుల్లాపూర్, నిజాంపేట, బాచుపల్లి, కొంపల్లి, గాజుల రామారం, సూరారం, జీడిమెట్ల, […]
CM Revanth Reddy: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదికగా మరికొద్ది రోజుల్లో మిస్ వరల్డ్ 2025 పోటీలు జరగబోతున్నాయి. దీంతో ఈవెంట్ ను ఘనంగా నిర్వహించేందుకుగాను సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కాగా మే 7 నుంచి జూన్ 2 వరకు హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు దేశ, విదేశాల నుంచి ఎందో అందాల మగువలు, […]
హైదరాబాద్లో ఓ బంగ్లాదేశ్ జాతీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఐటీ కారిడార్లో అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశ్కు చెందిన రషెల్ షేక్ను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. నిందితుడు రషెల్ షేక్ ఫోర్జరీ చేసి భారత ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డులను రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి కోవిడ్ 19టీకా వేయించుకున్న ధృవపత్రం, బంగ్లాదేశ్ ఓటర్ కార్డు, ఒక ఫోన్, […]
Congress Leader Rahul Gandhi Sentational Comments About Politics: ప్రస్తుత రాజకీయాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. తొలుత పహల్గామ్ దాడి మృతులకు నివాళులర్పించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. పహల్గామ్ దాడి బాధాకరమన్నారు. ఈ దాడి జరిగిన తర్వాత కశ్మీర్ వెళ్లడంతో సమ్మిట్కు శుక్రవారం రాలేకపోయినట్లు వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలు ఎంతో మారిపోయాయన్నారు. పదేళ్ల క్రితం ఉన్న […]