Home / Hyderabad
The Perfect Spot For Your Budget Trip in Hyderabad: స్కూల్ విద్యార్థులకు సమ్మర్ హాలీడేస్ మరో 6 రోజుల్లో ముగియనున్నాయి. ఈ తరుణంలో తక్కువ బడ్జెట్లో మీ ముందుకు ఓ టూర్ ప్యాకేజీ తీసుకొస్తున్నాం. ఉద్యోగాలు చేస్తున్న వారికి సెలవులు దొరకని పరిస్థితుల్లో తమ పిల్లలను తక్కువ సమయంలో ఎక్కువ ప్రదేశాలు, తక్కువ బడ్జెట్లో చూసేందుకు హైదరాబాద్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ టూర్. గతంలో హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరం అని పిలిచేవారు. హైదరాబాద్లో […]
Rafale fighter jets : ‘మేక్ ఇన్ ఇండియా’లో మరో కీలక ముందడుగు పడింది. భారత వైమానిక దళానికి వెన్నెముకగా నిలుస్తున్న రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించిన విడిభాగాల ఉత్పత్తి ఇకనుంచి భారత్లో తయారు చేయనున్నారు. ఇందుకు హైదరాబాద్ కేంద్రంగా నిలవడం విశేషం. ఫ్రాన్స్కు చెందిన రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (టీఏఎస్ఎల్) మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం.. ఇకనుంచి రఫేల్ యుద్ధ విమానాలకు చెందిన ప్రధాన […]
TGSRTC ITI Colleges: ఐటీఐ కోర్స్ చేయాలనుకునే విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్, వరంగల్ లోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో వివిధ ట్రేడ్ లలో ప్రవేశాలకు ఆసక్తిగల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మోటార్ మెకానిక్ వెహికల్, మెకానిక్ డీజిల్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్ లలో ప్రవేశాలు జరగుతున్నాయని, ఈ కోర్సుల్లో ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఆయా ట్రేడ్స్ లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు కోరుకున్న టీజీఎస్ఆర్టీసీ బస్ డిపోల్లో […]
Telangana Cabinet meeting at Secrateriat: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. అయితే కేబినెట్ లో చర్చించాల్సిన అంశాలపై అజెండా ఇప్పటికే సిద్ధమైనట్టు సమాచారం. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుందని తెలుస్తోంది. అలాగే పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు టాక్. ఈ నేపథ్యంలోనే కేబినెట్ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ […]
Minister Ponnam Visited Fish Prasadam Arrangements: హైదరాబాద్ లో చేపప్రసాదం పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. అందుకు సంబంధించిన పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. చేప ప్రసాదం పంపిణీపై ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ కు పలు సూచనలు చేశారు. చేప ప్రసాదం పంపిణీకి ఇప్పటికే లక్షన్నర చేప పిల్లలను ఫిషరీస్ కార్పొరేషన్ సిద్ధం చేసింది. […]
Hyderabad: చంచల్ గూడ సర్కిల్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అతివేగంగా వచ్చిన కారు మూల మలుపు వద్ద బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న భార్యాభర్తతో పాటు వారి రెండేళ్ల పాప కింద పడిపోయారు. ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన సీమా బేగం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భర్త, కుమార్తెకు తీవ్ర గాయాలు కాగా వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే బైక్ ను […]
Hyderabad: హైదరాబాద్ లో డ్రగ్స్ దందా చాప కింద నీరులా రోజురోజుకు విస్తరిస్తోంది. కాగా ఏపీ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్ లో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ఓ ముఠాను ఎస్ఓటీ పోలీసులు ఇవాళ కూకట్ పల్లిలో పట్టుకున్నారు. కాగా పట్టుబడిన నిందితుల్లో ఏపీలోని తిరుపతికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ ఉండటం గమనార్హం. పోలీసులు పక్కా సమాచారం అందుకుని స్పెషల్ ఆపరేషన్స్ టీంకి చెందిన బృందాలు దాడి చేశాయి. వివేకానందనగర్ లో ఏపీలోని తిరుపతికి చెందిన ఓ కానిస్టేబుల్, […]
GHMC: హైదరాబాద్ నగరంలో మరో భారీ ఫ్లై ఓవర్ నిర్మించేందుకు జీహెచ్ఎంసీ కార్యచరణ మొదలుపెట్టింది. అందులో భాగంగా గచ్చిబౌలి రాడిసన్ బ్లూ హోటల్ నుంచి డీఎల్ఎఫ్ మీదుగా కిలోమీటర్ మేర ఫ్లైఓవర్ నిర్మించేందుకు జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తోంది. ఈ ఫ్లైఓవర్ ను మూడు లైన్లలో నిర్మించాలని భావిస్తుండగా ఒక చోట అండర్ పాస్ నిర్మించేందుకు కూడా అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. కాగా ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ. 150 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. అయితే ఈ […]
Jr NTR and Kalyan Ram Tribute to Senior NTR: విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం నందమూరు తారకరామారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, సినీ అభిమానులు ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి తాతయ్యకు పుష్పాంజలి ఘటించారు. ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ ఘాట్ కు తరలివస్తున్న […]
277 Electric Buses to Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచేందుకు జీహెచ్ఎంసీ రెడీ అవుతోంది. అందులో భాగంగానే ఈ ఏడాది డిసెంబర్ నాటికి 277 ఎలక్ట్రిక్ బస్సలు రోడ్డుపైకి రానున్నాయని అధికారులు వెల్లడించారు. కాగా గ్రేటర్ పరిధిలో మొత్తం 2800 బస్సులు తిరుగుతున్నాయి. వీటిలో 265 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. అయితే కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మొత్తం ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. అందులో భాగంగానే […]