Home / Devotional News
అన్ని దేవాలయాల్లో చేసే ప్రదక్షిణ వేరు. శివాలయంలో చేయాల్సిన ప్రదక్షిణ విధానం వేరు. శివాలయంలో ఏ విధంగా ప్రదక్షిణ చేయాలో, అలా చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందవచ్చో పురాణాల్లో స్పష్టంగా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్లోని మధురలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భారీ రద్దీ కారణంగా ఊపిరాడక ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాంకే బీహారీ ఆలయంలో అర్థరాత్రి వేడుకల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు.
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము అత్యంత ప్రాచుర్యము కలిగిన వైదిక ప్రార్దనల్లో ఒకటి. ఇది శ్రీ మహావిష్ణువు వేయి నామాలను సంకీర్తనం చేసే స్తోత్రము. ఈ స్తోత్రాన్ని హిందువులు పారాయణం చేస్తుంటారు.
శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడి జన్మదినాన్ని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని కూడా పిలుస్తారు. శ్రావణబహుళ అష్టమి రోజున, రోహిణి నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు. ఈ కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. గుమ్మానికి తోరణాలు, గడపకు పసుపుకుంకుమలు, పూజగదిలో ముగ్గులు అద్ది పూజకు సిద్ధం కావాలి. ఆ బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ, ఇంటి బయట నుంచి లోపలివరకు కృష్ణుని పాదాలను ముగ్గుతో వేయాలి.
చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటే 'రామ' అనే పేర్లు కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో ఉంది.
భక్తికి, ప్రసన్నతకు, చిరంజీవతత్వానికి, మేధస్సుకు, ధైర్యానికి ఇలా ఎన్నో సుగుణ సంపన్నాలకు రాశిభూతంగా ఆంజనేయస్వామిని పేర్కొనవచ్చు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయస్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం ఎందుకు, పురాణగాథల ప్రకారం ఒకసారి సీతమ్మ తల్లి నుదుట సింధూరం
శివపూజలో ప్రధానమైన అంశం అభిషేకం. శివుడు అభిషేక ప్రియుడు.హాలాహలాన్ని కంఠమందు ధరించాడు.ప్రళయాగ్ని సమానమైన మూడవ కన్ను కలవాడు. నిరంతరం అభిషేక జలంతో నేత్రాగ్ని చల్లబడుతుంది. అందుచేతనే గంగను, చంద్రవంకను తలపై ధరించాడు శివుడు.
కష్టాలు, నష్టాలు, భూత, ప్రేత, పిశాచ భయాలు ఏమైనా సరే హనుమంతుడి శరణు వేడతే చాలు పారిపోతాయనేది భక్తుల విశ్వాసం. తెలుగు రాష్ట్రాల్లో ఆంజనేయస్వామి దేవాలయాలు లేని గ్రామాలు దాదాపు ఉండకపోవచ్చు. ఈ స్వామిని తమలపాకులు, వడమాల, సింధూరంతో అర్చిస్తారు.
శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. శుక్రవారం రోజున లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుందని చాలామంది విశ్వసిస్తారు. ఇక అటువంటి శుక్రవారం రోజున, అందునా శ్రావణ శుక్రవారం రోజున మనం చేయకూడని అనేక పనులు ఉన్నాయి అని,
గురువారం సాయిబాబాను స్మరించుకుంటే పాపాలు తొలిగిపోతాయి అన్నది భక్తులు నమ్మకం.. అలాగే కోరుకున్న కోరికలు నెరవేరాలి అంటే బాబాను సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తితోనూ కొలిస్తే దానికి తగిన ఫలాన్ని భక్తులు పొందుతారు. సాయిబాబా అనుగ్రహం పొందాలనుకున్న భక్తులు ఈ విధంగా చేయాలి.