Home / Devotional News
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులందరూ మాస్కు తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. భక్తుల కోసం తిరుమల, అలిపిరిలో తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేసినట్టు వివరించారు.
శ్రావణ మాసం వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో మహిళలు పూజలు, వ్రతాలు, ఉపవాసాల్లో మునిగిపోతారు. శ్రావణమాసం అనగానే ముందు గుర్తొచ్చేది వరలక్ష్మీ వ్రతం. హిందువులంతా అత్యంత పవిత్రంగా జరుపుకొనే వరలక్ష్మీ వ్రతం శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరిస్తారు వరలక్ష్మీదేవి సకల శుభాలను
తండ్రి మాట కోసం సింహాసనాన్ని సైతం వదులుకున్నవాడు.. ఏకపత్నీవ్రతుడు.. సోదరులకు ఆదర్శప్రాయుడు .. పాలన అంటే రామరాజ్యంలావుండాలి. ఇవీ శ్రీరాముని గురించి ప్రపంచానికి తెలిసిన విషయం. అంతేకాదు తన శరణు జొచ్చిన వారిని , తన భక్తులను కూడ కాపాడటంలో శ్రీరాముడు ముందుంటాడు.
హిందువులు తులసి మొక్కను ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో శ్రేష్టమైనదిగా భావిస్తారు. అందుకే ప్రతి ఒక్క ఇంటి ఆవరణలో మనకు తులసి మొక్క దర్శనమిస్తుంది.అయితే తులసి మొక్కను నాటే విషయం దగ్గర నుంచి పూజించే వరకు ప్రతి ఒక్క విషయంలోని ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
గురువారం రాఘవేంద్ర స్వామికి ప్రీతికరమైనది. రాఘవేంద్ర స్వామి బృందావనంలోకి ప్రవేశించింది ఈ రోజునే. మైసూరులోని మంత్రాలయంలో, బృందావనంలో జీవ సమాధి అయిన శ్రీ రాఘవేంద్రునికి గురువారం పూజలు ఘనంగా నిర్వహిస్తారు.
విఘ్నాలకు అధిపతి వినాయకుడు. అందుకే ఏదైనా శుభకార్యం ప్రారంభించేముందు గణేశుడి పూజతోనే ప్రారంభిస్తారు. బుధవారం గణేశుడిని ధి విధానాలతో పూజిస్తే..అన్ని కష్టాలు తొలగిపోతాయి. బుధుడు బలహీనంగా ఉంటే, బుధవారం గణేశుడిని పూజించాలి. దీనివల్ల బుధదోషం తొలగడమే కాకుండా శారీరక, ఆర్ధిక, మానసిక
హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.
భారతదేశంలోని దేవాలయాల భూమి. ప్రతి ఆలయానికి బలమైన చరిత్ర మరియు నేపథ్యం ఉంటాయి . దేవుడికి ఇచ్చే పవిత్ర నైవేద్యాన్ని ప్రసాదం అంటారు. మెజారిటీ దేవాలయాలు వాటి ప్రత్యేక ప్రసాదాన్ని కలిగి ఉన్నాయి, అంటే ప్రతి దేవత నిర్దిష్ట రకమైన నైవేద్యాన్ని
శని అనే మాట వినగానే అందరిలో అలజడి మెుదలవుతుంది. శని కోపానికి గురైతే సర్వం కోల్పోతాము. జ్యోతిషశాస్త్రం ప్రకారం శనివారం శనిని ఆరాధిస్తే సంపద, శ్రేయస్సు ఉంటుంది. శని దేవునికి శనివారం అంటే చాలా ఇష్టమైన రోజు. ఈ రోజున శనీర్వునికి పూజలు
ఈ లోకంలో సామాన్యుడినుంచి కోటీశ్వరులవరకు ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి కష్టపడతారు. అయితే కొంత మందికి ఎంత కష్టపడినా డబ్బు సంపాదించలేరు. మరికొందరు సంపాదించినా వారి చేతిలో వుండదు. దీనికి లక్ష్మీదేవి కటాక్షం లేకపోవడమే కారణం, లక్ష్మీ దేవి కటాక్షం పొందాలంటే, మనం లక్ష్మీ దేవిని శుక్రవారం పూట పూజించాలి.