Home / Devotional News
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారు డబ్బు విషయంలో జాగ్రత్త పాటిస్తే మంచిదని తెలుస్తుంది. అలానే జనవరి 22 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారు చదువు విషయంలో శ్రద్ధ చూపాలని తెలుస్తుంది. ఆయా రాశుల వారు ఎవరు ? అలానే జనవరి 21 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి ధన లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. జనవరి 20 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుందని తెలుస్తుంది. అదే విధంగా ఆయా రాశుల వారికి ఉద్యోగంలో పురోగతి, ధన లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. జనవరి 19 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
పురాణాలు, శాస్త్రాల ప్రకారం తులసి మొక్కకి హిందూ సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీదేవికి ప్రతిరూపంలా తులసి మొక్కను భావించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక హిందూ మహిళలు ఉదయాన్నే లేచిన తర్వాత ఇంట్లోని తులసి మొక్కకు పూజ చేయడం గమనించవచ్చు.
సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య పాత్ర పోషించేది డబ్బు. పేద, మధ్య తరగతి, ధనిక అంటూ తారతమ్యాలు ఉన్నప్పటికీ అందరికీ ప్రధాన అవసరం డబ్బే. ప్రస్తుత కాలంలో మనిషి మనుగడలో డబ్బు అతి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అనడంలో సందేహం లేదు.
భార్యాభర్తల బంధం అనేది ఎంతో అన్యోన్యమయింది. కలకలం సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటూ మూడు ముళ్ళ బంధంతో ఒక్కటి చేస్తారు. అయితే పెళ్లి తర్వాత ఆలుమగల మధ్య చిన్న చిన్న గోడవలు రావడం సహజమే.
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు సేవలు మరింత సులభతరం అయ్యాయి.
హైకోర్టు ఉత్తరువులను అమలు పరచని నేరానికి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి కి నెల రోజులు జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ జస్టిస్. డాక్టర్ కె. మన్మధరావు ఆదేశాలు జారీ చేశారు.
హిందూ ముస్లింల ఐక్యతకు, మత సామరస్యానికీ ఇంతకంటే మంచి ఉదాహరణ మరొకటి ఉండదేమో. ముస్లింలు అత్యధికంగా ఉండే ప్రాంతంలో.. ముస్లిం కాలనీలో.. అందులోనూ ఒక ముస్లిం ఇంట్లో ఉండి.. అయ్యప్ప దీక్ష తీసుకుని, పీఠం పెట్టుకుని 41 రోజుల పాటు