Home / Deputy CM Bhatti Vikramarka
Deputy CM Bhatti Vikramarka sentational comments Dharani Portal: అసెంబ్లీలో పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఆయన సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. సాయుధ పోరాట స్ఫూర్తితోనే కాంగ్రెస్ భూములపై హక్కులు కల్పిస్తూ వస్తోందన్నారు. దున్నేవాడిదే భూమి కదా.. ఇదే సాయుధ పోరాట నినాదమని విక్రమార్క అన్నారు. ఒక్క కలం పోటుతో భూమిపై హక్కులు లేకుండా చేసిన దుర్మార్గమైన చట్టమే ధరణి అని విమర్శలు చేశారు. ధరణిని […]
Bhatti Vikramarka : గత బీఆర్ఎస్ సర్కారు ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అడ్డగోలుగా అప్పులు తెచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. పదేళ్లలో బీఆర్ఎస్ సర్కారు మొత్తం రూ.16.70లక్షల కోట్లు ఖర్చు చేసిందని, ఆ మొత్తంతో ఏం నిర్మించారని ప్రశ్నించారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రూ.16.70లక్షల కోట్లతో నాగార్జునసాగర్, ఎస్ఆర్ఎస్పీ, ఓఆర్ఆర్, ఎయిర్పోర్టు నిర్మించారా? అని ప్రశ్నించారు. కాళేశ్వరానికి […]
Telangana Budget 2025: తెలంగాణ బడ్జెట్ను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టారు. మొత్తం రూ.3,04,965 కోట్లతో తొలిసారి కాంగ్రెస్ సర్కార్ పూర్తిస్థాయి బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదేళ్లలో సృష్టించిన సవాళ్లను ఏడాదిలోనే దాటామని అన్నారు. ప్రజా సంక్షేమమేతమకు ముఖ్యమని వెల్లడించారు. ప్రధానంగా పారదర్శకత, జవాబుదారీతనంతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి […]
Telangana Budget 2025-26 to be presented by batti Vikramarka: తెలంగాణ బడ్జెట్ను అసెంబ్లీలో ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. 2025-26 ఏడాదికి సంబంధించి పద్దులు రూ.3లక్షలకుపైగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే 2024-25 ఏడాదికి రాష్ట్ర బడ్జెట్ రూ.2.90 లక్షల కోట్లు కాగా, ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ఇదే కావడం విశేషం.
Deputy CM Bhatti Vikramarka : ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో అఖిలపక్ష ఎంపీలతో శనివారం నిర్వహించిన సమావేశం ముగిసింది. కేంద్రం వద్ద అపరిష్కృత అంశాలపై చర్చించారు. పెండింగ్ సమస్యల సాధన అజెండాగా సమావేశం సాగింది. నిధులపై పార్లమెంట్లో ఎలా పోరాడాలో చర్చించినట్లు డిప్యూటీ సీఎం మీడియాకు వివరించారు. సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు హాజరుకాలేదు. దాదాపు 28 అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. విభజన సమస్యలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు చెప్పారు. తెలంగాణ […]