Home / crime
ఆదాయపు పన్ను శాఖ కోల్కతాకు చెందిన ప్రముఖ బిజినెస్ గ్రూప్ పై సోదాలు మరియు జప్తు ఆపరేషన్ నిర్వహించింది. ఈ సందర్బంగా లెక్కల్లో చూపని రూ. 250 కోట్లు ఆదాయాన్ని గుర్తించింది.
తెలంగాణలోని నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి పై పంజాగుట్ట పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. శివకుమార్ రెడ్డి తనకు మద్యం తాగించి, నగరంలోని ఓ హోటల్ లో తనపై అత్యాచారం చేశారని, ఆ తర్వాత అదంతా రికార్డు
విశాఖ బీచ్లో గల్లంతై.. నెల్లూరులో ప్రత్యక్షమైన సాయిప్రియ, ఆమె ప్రియుడు రవితేజపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ధనం, సమయం వృథా చేసినందుకు గాను, కోర్టు అనుమతితో కేసు నమోదు చేశారు.
బీజేపీ నేత, టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్ ఆకస్మిక మరణం పట్ల కుటుంబసబ్యుల అనుమానాలు నిజమయ్యాయి. ఆమె పీఏ. అతని స్నేహితుడు కలిసి ఆమె చేత బలవంతంగా మత్తు పదార్దం తినిపించారని అది ఆమె మరణానికి దారితీసిందని గోవా పోలీసులు తెలిపారు.
బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతదేహంపై పలు గాయాలు" ఉన్నాయని పోస్ట్మార్టం నివేదిక పేర్కొనడంతో ఆమె మృతిపై గోవా పోలీసులు గురువారం హత్య కేసు నమోదు చేశారు. ఫోగట్ 42, ఆగస్టు 23న గోవాలో అనుమానాస్పదంగా మరణించారు.
మెదక్ జిల్లాలోని కొల్చారం మండలం పైతర గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నివసిస్తున్న లక్ష్మారెడ్డి, లక్ష్మమ్మ దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు
టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో నిందితులకు14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది ఖమ్మం కోర్టు. హత్యకేసులో ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తమ్మినేని నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8 మందిపై పలు సెక్షన్ల కింద కేసు
హైదరాబాద్ ఉప్పల్ పీఎస్ పరిధిలోని కుర్మానగర్ లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో దివ్య అనే మహిళను భర్త దీపక్ కుమార్ దారుణంగా హతమార్చాడు. గొంతు కోసి కిరాతంగా చంపేశాడు.
ఖమ్మంలో సంచలనం సృష్టించిన టిఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను ఏపీలో అరెస్ట్ చేశారు. తమ్మినేని కృష్ణయ్య కుమారుడు నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమ్మినేని కోటేశ్వరరావుతో పాటుగా, పోలీసులు ఎనిమిది మందిని ఈ కేసుల
టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యతో ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. కృష్ణయ్య హత్యకు సీపీఎం నేతలే కారణమని ఆరోపిస్తూ.. తమ్మినేని కోటేశ్వర్రావు ఇంటిపై గ్రామస్తులు దాడికి దిగారు. కోటేశ్వర్రావు ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు.