Home / crime
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. శ్మశానవాటికలో యువతి పై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.
కేరళలో తనతో విడిపోవడానికి నిరాకరించినందుకు తన 23 ఏళ్ల యువకుడికి విషమిచ్చి చంపిన యువతి తరువాత పోలీస్ స్టేషన్లో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోదుండగులు పదేళ్ల బాలుడు(రజాఖాన్)ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు.
ఘజియాబాద్ లో మంగళవారం సాయంత్రం ఒక దాబావద్ద కారు పార్కింగ్ విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారి తీసింది. ఓ వ్యక్తిని మరో వ్యక్తి ఇటుకతో తలను పగులగొట్టి చంపాడు.
తీవ్ర గాయాలపాలైన ఆ భార్య ప్రస్తుతం హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతోంది. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్లోని హార్దాయ్ జిల్లాలో జరిగింది. అసలు వివరాల్లోకి వెళితే.
హైదరాబాద్ పోలీసులు చెబుతున్న వివరాలను బట్టి కొత్తగా మా ప్రయాణం అనే సినిమాతో ప్రియాంత్ రావు అనే వ్యక్తి తెలుగు హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రియాంత్ కు ఒక జూనియర్ ఆర్టిస్టుతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది దారితీసింది
Maharashtra : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం 11 మంది సజీవదహనం
నేటి తరం అబ్బాయిలకు ఒకసారే పెళ్లి కావకడమే కష్టం అంటే ఈ ప్రబుద్ధుడు మాత్రం ఏకంగా 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అదికూడా 28ఏళ్ల వయస్సులోనే అది ఎలా సాధ్యం అయ్యింది అని ఆశ్చర్యపోతున్నారు కదా అయితే ఈ కథనం చదివెయ్యండి.
కర్ణాటకలోని బెళగావిలో తన ప్రేమకు తండ్రి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ యువతి ప్రియుడితో హత్య చేయించింది. దీనికి గాను ఆమె ‘దృశ్యం’ సినిమాను పదిసార్లు చూసిందని సమాచారం. మరో విశేషమేమిటంటే ఈ హత్యకు మృతుడి భార్య కూడా సహకరించడం గమనార్హం.
ఖమ్మం జిల్లాలో టీఎస్ఎస్ మహిళా కళాకారులపై ఎపీఆర్వో వేదింపులకు పాల్పడ్డారు. అర్ధనగ్నంగా వీడియో కాల్ చేసి మహిళా కళాకారులపట్ట అసభ్యంగా ప్రవర్తించాడు.