Home / cricket news
బెంగళూరు టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కు దిగింది. విరాట్ వర్సెస్ రోహిత్ సేనల పోరులో ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. మరో వైపు కేఎల్ రాహుల్ సారధ్యంలో గత సీజన్ లో ప్లేఆఫ్స్ వరకు చేరిన లక్నో సూపర్ జెయింట్స్.. ఈ సీజన్ మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని చూస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 ఘనంగా ప్రారంభం అయింది. ప్రపంచంలోనే పెద్దదైన గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో కిక్కిరిసిన ఫ్యాన్స్ మధ్యలో ప్రారంభ వేడుకలు అంబరాన్ని అంటాయి.
మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం వేదికగా కోల్కతా VS పంజాబ్ టీమ్స్ ఎదురెదురు తలపడుతున్నాయి.
క్రికెట్ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మ్యాచ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫి. ఈ టోర్నీ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనలే లక్ష్యంగా టీమిండియా మైదానంలోకి దిగుతుంటే..
Ind vs Nz 2nd ODI: రెండో వన్డేలో ఇండియా బౌలర్లు అరదగొట్టారు. భారత బౌలర్ల ధాటికి కివీస్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. బౌలర్ల ధాటికి 108 పరుగులకే కివీస్ చాప చుట్టేసింది. భారత్ లక్ష్యం 109 పరుగులు. భారత్ – న్యూజిలాండ్ రెండో వన్డే నేడు జరుగుతుంది. మెుదటి ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. ఇక రెండో వన్డేలో ఇండియా టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకుంది. సిరీస్ ను సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో […]
Ind vs Nz 1st ODI: ఉప్పల్ వేదికగా భారత్ , న్యూజిలాండ్ మధ్య జరగుతున్న మొదటి వన్డేలో భారత్ పరుగుల వరద పారించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది భారత్. యంగ్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ డబుల్ సెంచరీ( 149 బంతుల్లో 208 పరుగులు, 19 ఫోర్లు, 9 సిక్సర్లు)తో విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్ లో చెలరేగిన గిల్.. వన్డేల్లో పలు రికార్డులను బద్దలు కొట్టాడు. వరుస ఇన్నింగ్స్ లో సెంచరీ, డబుల్ […]
న్యూజిలాండ్ తో జరుగుతున్న మెుదటి వన్డేలో శుభ్ మన్ గిల్ డబుల్ సెంచరీ సాధించాడు. ఓపెనర్ గా వచ్చిన గిల్.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 148 బంతుల్లో 208 పరుగులు చేశాడు. 19 ఫోర్లు, 9 సిక్సర్లతో కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద మంగళవారం నాడు బ్లాక్ల్ లో భారత్ న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ టికెట్లను విక్రయిస్తున్న 15 మంది యువకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 54 టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత్ సూపర్ విక్టరీ సాధించింది. దీంతో మరో మ్యాచ్ ఉండగానే భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 215 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు వెంటవెంటనే వెనుదిరిగారు.