Home / cricket news
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్లో ఆసిస్ విజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్లో ఓ గమ్మత్తు సన్నివేశం జరిగింది. అది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా బ్యాటర్ మరియు కెప్టెన్ అయిన ఆరోన్ ఫించ్ వన్డేలకు స్వస్తి పలుకనున్నారు. ఆదివారం నాడు న్యూజిలాండ్తో జరిగే మూడో వన్డేలో పాల్గొనిన అనంతరం ఈ ఫార్మాట్కు రిటైర్మెంట్ ఇవ్వనున్నాడు.
నేపాల్ క్రికెట్ జట్టు కెప్టెన్ సందీప్ లామిచానే పై మరొక వ్యక్తిని బలవంతం చేశాడనే ఆరోపణల పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో నేపాల్ క్రికెట్ అసోసియేషన్ అతడిని సస్పెండ్ చేసింది. ఖాట్మండు పోలీస్ స్టేషన్లో లామిచానేపై ఫిర్యాదు నమోదయింది
బుధవారం అఫ్గాన్, పాక్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠతో చివరివరకూ సాగింది. మ్యాచ్ గెలవాలంటే ఆఖరి ఓవర్లో పాక్కు 11 పరుగులు కావాలి. ఫజల్ హక్ ఫారూఖీ వేసిన తొలి బంతిని అప్పుడే క్రీజులోకి వచ్చిన నసీమ్ షా సిక్సర్గా మలిచాడు.
ఆసియా కప్పు టైటిలే ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు. అనుకోకుండా ఫైనల్ కు దూరమైయ్యింది. కాగా ఫైనల్స్ దూరమైనా తన పరాజయాన్ని చూపించకుండా లాస్ట్ మ్యాచ్ గెలవడంతోనైనా కొంత విజయ ఊరటను పొందాలని అనుకుంటుంది. నేడు టీంఇండియా ఆఫ్ఘాన్ తో తలపడనుంది.
ఆసియా కప్ 2022 భాగంగా టీమిండియా ఫైనల్ ఆశలు ఆవిరి ఐపోయాయి. నిన్న రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా శ్రీలంక పై ఘోరంగా ఓడిపోయింది.
భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఆల్ ఫార్మట్లో ఒక కొత్త రికార్డును సృష్టించాడు. మహిళా విభాగం, పురుషులు విభాగం రెండింటిలో టీ20 లో ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్ గా రోహిత్ నిలిచాడు.అలాగే ఆసియాకప్-2022లో మొన్న పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ తో 28 పరుగులు కొట్టి ఈ రికార్డును తన సొంతం చేసుకున్నాడు. అంతక ముందు వరకు ఈ రికార్డు న్యూజిలాండ్ క్రికెటర్ బ్యాటర్ సుజీ బేట్స్ 3531 పరుగులతో ఉంది.
ఆసియా కప్ 2022 నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా పై పాకిస్థాన్ గెలిచింది. దీనితో టీమిండియా క్రికెట్ అభిమానులు నిరాశ చెందారు. మొదట ఆడిన మ్యాచ్లో టీమిండియా గెలిచింది. రెండో మ్యాచ్లో టీమిండియాకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
ఆసియాకప్-2022 శుక్రవారం జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ 156 పరుగుల తేడాతో హాంకాంగ్ పై భారీ విజయాన్ని నమోదు చేశారు. ఈ మ్యాచ్లో హాంగ్ కాంగ్ ఘోరంగా ఓడిపోవడం వల్ల టోర్నీ నుంచి ఇళ్ళకు బ్యాగ్ సర్దేశారు.
ఆసియా కప్ 2022 బుధవారం హంకాంగ్ జరిగిన మ్యాచ్లో కోహ్లీ ఆట తీరుకు సీనియర్ క్రికెటర్ల నుంచి ప్రసంసలను అందుకున్నారు. కోహ్లీ 44 బంతుల్లో 59 పరుగులు చేయగా వీటిలో 1 ఫోర్, 3 సిక్సర్లు ఉన్నాయి. నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ తో కోహ్లీ బాగా ఆడటం లేదని విమర్శలు చేసిన వాళ్ళకి తన బ్యాట్ తో గట్టి సమాధానమే చెప్పాడు.