Home / Congress
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర బిజెపి వర్గాల్లో గుబులు పుట్టిస్తుంది. గడిచిన నాలుగు రోజులుగా వ్యక్తిగత విషయాలను సైతం రాజకీయం చేస్తున్న బిజెపి తాజాగా సమాచార లోపంతో కాంగ్రెస్ తో లెంపలు వాయించుకొనే పరిస్ధితి ఆ పార్టీ నేతలకు ఎదురైంది
మునుగోడులో కాంగ్రెస్ శ్రేణుల మద్దతుకోసం ఆమె ముప్ప తిప్పలు పడుతున్నారంట రాజగోపాల్ రాజీనామాలో బైపోల్స్ అనివార్యమైన మునుగోడు సిట్టింగు సీటును ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
కాంగ్రెస్ సోమవారం తమ సోషల్ మీడియా హ్యాండిల్లో ఖాకీ షార్ట్లను తగులబెట్టిన చిత్రాన్ని పోస్ట్ చేయడంతో రాజకీయ వివాదం చెలరేగింది. పోస్ట్ చేసిన చిత్రంలో, ఆర్ఎస్ఎస్ నిక్కర్ కాలుతూ దాని నుండి పొగ కూడా పైకి లేస్తోంది.
కాంగ్రెస్ తరుఫున మునుగోడు అభ్యర్థి ఎవరో తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డిని ప్రకటించింది అధిష్టానం. ఇన్నాళ్లు అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారో తెలియక అయోమయానికి గురవుతున్న కేడర్ కు ఏఐసీసీ స్పష్టత ఇచ్చింది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణా రెడ్డి కలిశారు. మునుగోడు అభ్యర్థిగా పార్టీ అధిష్టానం స్రవంతిని ఎంపిక చేసిన నేపథ్యంలో కలిసి పని చేయాలని వారికి సూచించారు.
కాంగ్రెస్ 'భారత్ జోడో' ప్రచారం రాహుల్ గాంధీని ఎదుర్కోవడానికి బిజేపీకి మరో అవకాశాన్ని ఇచ్చింది. తమిళనాడులోని కన్యాకుమారిలో పాస్టర్ అయిన జార్జ్ పొన్నయ్య మరియు రాహుల్ గాంధీ మధ్య జరిగిన సంభాషణ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత్ జోడో యాత్రలో భాగం కాంగ్రెస్ పార్టీ తమ ట్రక్కులకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) పాలిత రాష్ట్రాల్లో ఇంధనం నింపుకుంటే డబ్బులు ఆదా అవుతాయని కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సలహా ఇచ్చారు.
ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు ఎఐసిసి సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చీఫ్ మధుసూదన్ మిస్త్రీకి లేఖ రాశారు. పార్టీ చీఫ్ ఎన్నిక యొక్క "పారదర్శకత మరియు నిష్పాక్షికత" గురించి వారు ఆందోళన వ్యక్తం చేశారు.
మునుగోడులో రాజకీయ వేడి రోజురోజుకు రాజుకుంటోంది. ఇప్పటి ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రచారపర్వాన్ని మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే ఓ ఎంపీటీసీ సభ్యురాలి భర్త చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో దుమారం రేపాయి.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ప్రస్తుతం కాంగ్రెస్ ఫీవర్ పట్టుకొనింది. ఆ వివరాలు తెలుసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై ఓ లక్కెయ్యాల్సిందే.