Home / Congress
Telangana Local Body Elections 2025: స్థానిక సంస్థల ఎన్నికలు మరో 3 నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మరికొన్ని రోజుల్లో ఎన్నికల నగారా మోగనుంది. అయితే ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతోంది. అయితే ప్రజల్లో ఒక పాజిటివ్ మూడ్ వచ్చేలా చేసి ఎన్నికల సైరాన్ మోగించాలని పీసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే రానున్న స్థానిక ఎన్నికల కోసం అధికార పార్టీ ప్రత్యేక వ్యూహం రచిస్తోంది. ఆ […]
PM Modi Comments On Emergency: దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సంవిధాన్ హత్యా దివస్ అభియాన్ నిర్వహిస్తోంది. కాగా దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకటి అధ్యాయం అని అభివర్ణించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని అరెస్ట్ చేసిందని చెప్పుకొచ్చారు. అత్యవసర పరిస్థితిని ఏ భారతీయుడు […]
YS Sharmila comments On YS Jagan: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పర్యటనలో సింగయ్య మృతిపై షర్మిల స్పందించారు. జగన్ సైడ్ బోర్డు మీద నిలబడి ప్రయాణించడం తప్పని, జగన్ కు షేక్ హ్యాండ్ ఇస్తున్న సమయంలోనే ప్రమాదం జరిగిందని ఆమె అన్నారు. కానీ జగన్ దానిని ఫేక్ వీడియో అనడం దురదృష్టకరమని తెలిపారు. […]
Assembly Bypoll Result 2025 AAP wins Gujarat’s Visavada: దేశంలోని 4 రాష్ట్రాల్లో 5 అసెంబ్లీ స్థానాలకు జూన్ 19వ తేదీన ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ ఫలితాల్లో బీజేపీకి ఆప్ షాక్ ఇచ్చింది. గుజరాత్లోని విసావదర్ స్థానాన్ని ఆప్ కైవసం చేసుకుంది. కాడి సీటును మాత్రమే బీజేపీ దక్కించుకుంది. విసావదర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి కిరీట్ పాటిల్ […]
Prabhakar Rao SIT Enquiry In Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశలో ఉంది. కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇవాళ మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఐదుసార్లు విచారణకు హాజరైన ఆయన, ఇవాళ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీకి వచ్చారు. కాగా గత ప్రభుత్వ హయాంలో పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్ లను ట్యాప్ చేసినట్టు […]
Shashi Tharoor Appriciate To PM Modi: ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన శక్తి, చైతన్యమే ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రధాన ఆస్తిగా మిగిలిపోయాయని ప్రశంసలు కురిపించారు. కానీ దానికి మద్దతు అవసరం అని తెలిపారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్ దురాక్రమణపై ప్రచారం, ప్రపంచ వేదికపై భారత్ ఐక్యతను చాటి చెప్పిందన్నారు. ఐక్యత శక్తి, స్పష్టమైన కమ్యూనికేన్, సమర్థత, వ్యూహాత్మక విలువలు భారత్ ను అంతర్జాతీయంగా ఎంతో […]
Cabinet Meeting On local Elections: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో భేటీ కానుంది. స్థానికల సంస్థల ఎన్నికల నిర్వహణ, షెడ్యూల్ ప్రకటనపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు బీసీలకు రిజర్వేషన్ల వర్తింపు అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. గోదావరి జలాలపై ప్రభుత్వ వ్యూహాన్ని ఖరారు చేస్తారని తెలుస్తోంది. అలాగే త్వరలో ఏపీ […]
Telangana CM Revanth Reddy 2 Days Delhi Tour: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. రెండు రోజులపాటు హస్తినలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధిష్ఠానంతో సమావేశం కానున్నారు. అలాగే ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోని బ్లెయిర్ తో రేవంత్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా టోని బ్లెయిర్ గ్లోబల్ చేంజ్ ప్రతినిధులతో చర్చించనున్నారు. పెట్టుబడులపై నిర్వహించే కీలక సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. మరోవైపు సీఎం […]
KTR sent Legal Notice to TPCC Chief Mahesh Kumar Goud: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై అనవసర ఆరోపణలు చేయడంతో మహేశ్ కుమార్ కు ఈ నోటీసులు పంపినట్టుగా తెలిపారు. హామీలు అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ సర్కార్, తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చారని మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా […]
PCC Chief Mahesh Kumar Goud warns Ponguleti: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న ఈ ఎన్నికల విషయంలో మంత్రి పొంగులేటి ప్రకటన చేయడాన్ని మహేశ్ కుమార్ గౌడ్ తప్పుబట్టారు. ఇలాంటి అంశాలపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని, కానీ ముందుగానే ప్రజలకు […]