Home / Congress
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ నివాసాన్ని సందర్శించిన కొన్ని గంటల తర్వాత ఆయన నాలుగు పేజీల ప్రాథమిక సమాధానాన్ని సమర్పించారు. మరో 8-10 రోజులలో వివరంగా ప్రతిస్పందిస్తానని తెలిపారు.
ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి హెల్త్ బులిటెన్లో లెలిపింది.
Sonia Gandhi: రాయ్ పూర్ లో జరుగుతున్న కాంగ్రెస్ ప్లీనరిలో సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి తప్పుకోవడాన్ని కాంగ్రెస్ మాజీ అధినేత్రి ప్రస్తావించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ కు కీలక మలుపు అని అన్నారు.
Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాయ్ పూర్ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో.. భాజపా పై విమర్శలు చేసిన సోనియా గాంధీ.. రాజకీయాల నుంచి విరమణపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
PM Modi:ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగిస్తుండగా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి.
Revanth Reddy: రాష్ట్రంలో పునర్ వైభవం సాధించడం కోసం కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే.. ఆ పార్టీ హాత్ సే హాత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా కాంగ్రెస్ నేతలు తెలంగాణలో ఈ యాత్ర చేయనున్నారు. తెలంగాణలో తెరాస పాలన అంతమే లక్ష్యంగా ఈ యాత్ర చేయనున్నారు. ఈ యాత్రను రేవంత్ రెడ్డి మేడారం నుంచి ప్రారంభించారు.
Bharat Jodo Yatra End: దేశంలోని ప్రజా సమస్యలను వినడం.. ప్రజలను ఏకం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు.. ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టాడు. భారతీయ జనతా పార్టీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో 2022 సెప్టెంబరు 7న తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ కన్యాకుమారిలో ఈ యాత్రను ప్రారంభించాడు.
Minister Puvvada Ajay: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఖమ్మంలో బుధవారం బీఆర్ఎస్(BRS meeting) భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ విపక్ష నేత అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా తదితర నాయకులు పాల్గొన్నారు. అయితే ఈ సభకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కమార్ స్వామి( kumara swamy) ని కేసీఆర్ […]
Bengaluru Metro: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నగవర ప్రాంతాంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి ఇద్దరు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బైక్ పై వెళ్తున్న ఓ కుటుంబంపై ఇనుప రాడ్డులతో ఉన్న పిల్లర్ ఒక్కసారిగా కూలింది. ఈ ప్రమాదంలో తల్లి మూడేళ్ల కుమారుడు మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన తండ్రి, కుమార్తెను స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు […]
Sunil Kanugolu: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో మొదటి సారి సైబర్ క్రైమ్ పోలీసులు ముందు.. పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగొలు హాజరయ్యారు. నేడు బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యారు. విచారణలో భాగంగా సునీల్ కనుగోలు స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్, కేటీఆర్ కవితలపై సోషల్ మీడియాలో కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు సైబర్ క్రైం పోలీసులు పలు సెక్షన్ల కింద […]