Home / Congress
Telangana Rajiv Yuva Vikasam Scheme 2025: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు రాజీవ్ యువ వికాసం పథకంపై కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగానే ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి సంబంధించి మార్గ దర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం కింద జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ లబ్ధిదారులను జనాభా ప్రాతిపదికన ఖరారు చేయాలని నిర్ణయించింది. మున్సిపాలిటీలు, మండలాలలో సంక్షేమ వర్గాల జనాభా మేరకు […]
Komatireddy Rajagopal Reddy : తనకు ఆ శాఖ అంటే ఇష్టమని, కానీ అధిష్ఠానం ఏ పదవి ఇచ్చినా చేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన మనసులోని మాటను బయటపెట్టాడు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఇవాళ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలని, భువనగిరి ఎంపీ ఎన్నికల బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించానని పేర్కొన్నారు. […]
Karimnagar Graduate MLC Election : ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాన్ని ఆరేండ్ల కింద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఎదురుదెబ్బ తగిలింది. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. తప్పనిసరిగా విజయం సాధించాలని పీసీసీకి, మంత్రులు, ఎమ్మెల్యేలకు అధిష్ఠానం దిశానిర్దేశం చేసినా ఓటమి తప్పలేదు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలను నేతలు, ప్రజాప్రతినిధులు ఓటర్ల వద్దకు వెళ్లి చెప్పి ఆకట్టుకోలేకపోయారు. ఓటర్లు గ్రాడ్యుయేట్లు […]
Meenakshi Natarajan : పీసీసీ రాష్ట్ర కార్యవర్గం ఎంపిక మళ్లీ మొదటికి వచ్చింది. ఇంతకాలం పేర్లు దాదాపుగా ఖరారు అయ్యాయని, నేడు, రేపో ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు పీసీసీ కార్యవర్గం ఎంపిక తీరు మారింది. జిల్లాల వారీగా పార్టీ కోసం బాగా కష్టపడి పనిచేస్తున్న వారిని మొదటిగా గుర్తించాలని మీనాక్షి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు […]
Telangana Congress resolution on caste census in assembly: కులగణనపై అసెంబ్లీలో కాంగ్రెస్ తీర్మానంతో గులాబీ పార్టీ అలర్ట్ అయింది. క్షేత్రస్థాయిలో బీసీ నినాదంతో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్కు కౌంటర్ ఎలా ఇవ్వాలి..? బీసీ వర్గాలకు ఎలా దగ్గర కావాలనే దానిపై బీఆర్ఎస్ బీసీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. అధికార-విపక్షాల మధ్య బీసీ పోరు మొదలైంది. బీసీలకు మేం అది చేశాం…ఇది చేశామని […]
Delhi Assembly Election Results 2025: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 70 స్థానాలకు గానూ ఇప్పటివరకు 12 స్థానాల్లో విజయం సాధించింది. మరో 36 చోట్ల ఆధిక్యంలో ఉంది. మరోవైపు ఆప్ పార్టీ 4 చోట్ల విజయం సాధించగా.. 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ ఎన్నికల్లో ఆప్ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనోశ్ సిసోదియా, సత్యేంద్ర జైన్ ఓటమి పాలయ్యారు. అయితే, ఢిల్లీలో గత 27ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై […]
Delhi Assembly Election Results: ఢిల్లీలో నేడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ కౌంటింగ్కు సంబంధించి ఎన్నికల కమిషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల్లో దాదాపు 60 శాతం మంది తమ ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరగగా.. గెలుపు కోసం బీజేపీ, ఆమ్ ఆద్మీపార్టీ, కాంగ్రెస్ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేశాయి. ఎగ్జిట్ […]
Congress Attacked Telangana BJP Office: రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్లు, రాళ్లతో కాంగ్రెస్ దాడి చేసింది. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు. ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ నేత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ రాళ్లు విసిరింది. బీజేపీ కార్యాలయంపై రాళ్లు విసరడంతో ఓ […]
Congress seeks Amit Shah’s resignation over Ambedkar ‘fashion’ remark: బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొత్త వివాదం నెలకొంది. అంబేద్కర్ పేరు కేంద్రంగా ఈ వివాదం చోటుచేసుకుంది. రాజ్యసభలో అంబేద్కర్ పేరును కేంద్ర మంత్రి అమిత్ షా ప్రస్తావించడంపై ఉభయ సభల్లో తీవ్ర దుమారం రేపాయి. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అంబేద్కర్ను ఉద్దేశించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే అమిత్ […]
Telangana Legislative Assembly Sessions 2024: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. లగచర్ల రైతులకు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. దీంతో ప్లకార్డులు తీసుకెళ్లకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. కాగా, లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం వేశారు. రైతులను .జైల్లో పెట్టడంపై చర్చకు వాయిదా తీర్మానించారు. ఆసిఫాబాద్లో పులి దాడిపై బీజేపీ […]