Home / Congress
CM Revanth Reddy : వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సభపై సోమవారం సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రసంగం అక్కసుతో కూడుకున్నదని సీఎం ఆరోపించారు. బీఆర్ఎస్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరు.. కేసీఆర్ ఖజానాను ఖాళీ చేసి తమపై నిందలు వేస్తారని అని మండిపడ్డారు. బీఆర్ఎస్ను […]
CM Revanth Reddy : జమ్ముకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి హైదరాబాద్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపాటు మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, భారత్ సమ్మిట్కు వచ్చిన విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. భారీసంఖ్యలో నగరవాసులు పాల్గొని పహల్గాం మృతులకు సంతాపం తెలిపారు. మరోసారి పాక్ను ఓడించాలి.. దేశంలోని […]
Kharge : బీహార్లో జేడీయూ పార్టీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అది అవకాశవాద కూటమి అని దుయ్యబట్టారు. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి కుర్చీ కోసం పార్టీలు మారుతుంటారని ఆరోపించారు. బిహార్లోని బక్సర్లో నిర్వహించిన పార్టీ సభలో పాల్గొని మాట్లాడారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని అధికారం నుంచి తప్పించాలని ప్రజలను కోరారు. బిహార్లో నితీశ్ కుమార్ పార్టీ, బీజేపీది అవకాశవాద పొత్తు అన్నారు. రాష్ట్ర ప్రజలకు […]
Ponnam Prabhakar : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరోసారి గుడ్న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో హామీ మేరకు ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేస్తూ భర్తీ చేస్తుంది. ఇప్పటికే 56 వేల ఉద్యోగాలు వివిధ శాఖల్లో భర్తీ చేసింది. తాజాగా ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. త్వరలో ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు రావాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ వెల్లడించారు. 3,038 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే అనుమతినిచ్చిందని తెలిపారు. త్వరలోనే నోటిఫికేషన్ వేస్తామని చెప్పారు. సాధ్యమైనంత […]
National Herald CASE : నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్షీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. గన్పార్క్ నుంచి బషీర్బాగ్ ఈడీ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. అనంతరం ఈడీ కార్యాలయం ఎదుట బైఠాయించిన నిరసన వ్యక్తంచేశారు. ధర్నాలో ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, […]
Congress Strong Counter to Kotha Prabhakar Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు సర్కారును పడగొట్టాలంటున్నారని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తానే భరిస్తామంటున్నారని, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని ఆరోపించారు. మరోవైపు బిల్లులు రాకపోవడంతో సర్పంచ్లు లబోదిబోమంటున్నారని, తెలంగాణ వచ్చేంది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన జోస్యం […]
‘Bhu Bharati Act’ Launched by Telangana CM Revantha Reddy: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం ప్రారంభమైంది. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పోర్టల్ను ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ప్రయోగాత్మకంగా నాలుగు మండలాల్లో పోర్టల్ను అమలు చేయనున్నారు. నారాయణపేటలోని మద్దూరు, కామారెడ్డిలోని లింగంపేట, ములుగులోని వెంకటాపూర్, ఖమ్మంలోని నేలకొండపల్లి మండలాలను ఎంపిక చేశారు. జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు […]
Mallikarjuna Kharge Sensational Comments on PM Modi Govt: ఎన్డీయే ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్పై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్డీయే సర్కారు దేశంలో కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతుందని ఆరోపించారు. బీజేపీ అంటేనే మతతత్వ పార్టీ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలను అన్నిరంగాల్లో వెనుకను నెట్టివేసిందని మండిపడ్డారు. రిజర్వేషన్ల విషయంలో నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతికి ఒకరోజు […]
CLP Meeting with CM Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన మంగళవారం (రేపు) కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. శంషాబాద్లోని నోవాటెల్లో ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ విప్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం ఇచ్చారు. ఈ భేటీలో నాలుగు కీలకమైన అంశాలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. భా భారతి పోర్టర్, ఎస్సీ వర్గీకరణ చట్టం, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లపై చర్చ జరిగే అవకాశం ఉంది. […]
Bhu Bharati : ఎన్నికల్లో ధరణి పోర్టర్ను బంగాళఖాతంలో వేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీనిచ్చింది. ధరణితో గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూములను దోచుకుని అమ్ముకుందని ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని తీసేసి భూ భారతిని అమలు చేస్తామని చెప్పింది. అందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ భారతిని ప్రవేశపెట్టింది. తెలంగాణలో రేపే భూ భారతి పోర్టర్ను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్రెడ్డి సమీక్ష.. భూ భారతిని […]