Home / China
China Auto Industry: గత పదేళ్లలో ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు ప్రజలు డీజిల్, పెట్రోల్ వాహనాలను ఎక్కువగా కొనేవారు. ఆ తర్వాత వచ్చిన సిఎన్జిలు కూడా అనుకున్నంత స్థాయిలో విక్రయాలు జరిపేవి. అయితే ఇప్పుడు కొత్తగా విడుదల అవుతున్న వాటిలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలే ఉంటున్నాయి. తరచూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు భరించలేక తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ అందించే ఈవీలను కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం చాలా ఈవీ […]
Chinese warship live-fire drills in Tasman Sea rattle New Zealand and Australia: చైనా చుట్టూ ఉన్న దేశాలనే కాదు.. సుదూరంగా ఉన్న వాటిని కూడా వేధిస్తోంది. నేడు న్యూజిలాండ్ సముద్ర తీరానికి చాలా దగ్గరలో డ్రాగన్ యుద్ధ నౌకలు లైవ్ ఫైర్ డ్రిల్స్ను స్టార్ట్ చేశాయి. దీనిపై ఆ న్యూజిలాండ్ దేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ సముద్ర జలాలపై భారీ బ్లూవాటర్ నేవీని సిద్ధం చేయాలని బీజింగ్ ప్రణాళిక రచించింది. […]
India beat China to retain Womens Asian Champions Trophy title: భారత మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆసియా కప్ టైటిల్ని నెగ్గింది. బుధవారం బీహార్ స్పోర్ట్స్ యూనివర్సిటీ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగింది. ఫైనల్లో భారత్కు చైనా గట్టి పోటీ ఇచ్చింది. మూడో క్వార్టర్స్లో దీపికా గోల్ చేసి భారత్ను ఆధిత్యంలో వెళ్లేలా చేసింది. మూడో క్వార్టర్లోనే భారత్కు ఆధిక్యాన్ని రెట్టింపు […]
చైనా దాదాగిరి రోజు రోజుకు పెరిగిపోతోంది. కరోనా సమయంలో భారత్ సరిహద్దులోని గల్వాన్ లోయలో అక్రమ కట్టడాలు కట్టడాన్ని ఇండియా వ్యతిరేకించడంతో మొదలైన బాహాబాహీలో ఇటు ఇండియాతో పాటు అటు చైనాకు చెందిన సైనికులు కూడా పెద్ద సంఖ్యలో చనిపోయారు.
: తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్లోని జిన్యు నగరంలో బుధవారం మధ్యాహ్నం భవనంలో మంటలు చెలరేగడంతో 39 మంది మరణించగా తొమ్మిది మంది గాయపడ్డారు. జిన్యులోని యుషుయ్ జిల్లాలో వీధి దుకాణంలో మంటలు చెలరేగాయని స్థానిక ఫైర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ ప్రధాన కార్యాలయం తెలిపింది.
సోమవారం తెల్లవారుజామున, నైరుతి చైనాలోనియునాన్ ప్రావిన్స్లో కొండచరియలు విరిగిపడి 47 మంది సమాధి అయ్యారు. అక్కడనుంచి మరో 200 మందిని తరలించడానికి అధికారులు సిద్దమయ్యారు. ఈ సంఘటన జెన్క్సియాంగ్ కౌంటీలోని లియాంగ్షుయ్ గ్రామంలో ఉదయం 6 గంటలకు జరిగింది. 18 వేర్వేరు ఇళ్లలో చిక్కుకున్న వ్యక్తులను గుర్తించేందుకు కౌంటీ ప్రచార విభాగం సహాయక చర్యలను ప్రారంభించింది.
సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్లోని పాఠశాల వసతి గృహంలో మంటలు చెలరేగడంతో కనీసం 13 మంది మరణించినట్లు అధికారిక మీడియా శనివారం నివేదించింది.హెనాన్లోని యన్షాన్పు గ్రామంలోని యింగ్కాయ్ పాఠశాలలో మంటలు వ్యాపించాయని శుక్రవారం రాత్రి 11 గంటలకు స్థానిక అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించినట్లు పీపుల్స్ డైలీ నివేదించింది.
సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్లోని బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో పది మంది మరణించగా, మరో ఆరుగురు తప్పిపోయినట్లు స్థానిక అధికారులు శనివారం తెలిపారు. దీనిని బొగ్గు మరియు గ్యాస్ పేలుడు విస్ఫోటనం గా వర్ణించారు. శుక్రవారం మధ్యాహ్నం 2:55 గంటలకు పింగ్డింగ్షాన్లో ఈ ప్రమాదం జరిగింది.
చైనాలోని గన్సు మరియు కింగ్హై ప్రావిన్స్లలో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా 116 మందికి మరణించగా, 200 మందికి పైగా గాయపడినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. వాయువ్య చైనాలోని పర్వత ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
చైనా రాజధాని బీజింగ్ లో రెండు మెట్రో రైళ్లు ఢీకొనడంతో 500 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడిన 515 మందిలో, 102 మంది ఎముకలు విరిగి ఆసుపత్రి పాలయ్యారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.