Home / China
Funeral Procession of A Living Woman in China: ప్రాణాలతో ఉన్న తన తల్లిని ఓ వ్యక్తి శవపేటికలో ఊరేగించారు. ఈ వింత ఘటన చైనాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, విషయం వెలుగులోకి వచ్చింది. చైనాలోని హునాన్ ప్రావిన్స్కు చెందిన ఓ వ్యక్తి 70 ఏళ్ల వయసు ఉన్న తన తల్లికోసం ఇటీవల శవపేటికను కొనుగోలు చేశాడు. శవపేటికను మోయడానికి 16 మందిని నియమించుకున్నాడు. శవపేటికలో ఆమెను కూర్చోబెట్టి […]
Dalailama vs China: బౌద్ద మతగురువు దలైలామాను నిలువరించే హక్కు ఎవరికీ లేదని భారత్ స్పష్టం చేసింది. తన ఉత్తరాధికారిని నియమించే హక్కు దలైలామాకు ఉందని తెలిపింది. ఆయను స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటారని అందులో ఎవరి జోక్యం ఉండదని స్పష్టం చేసింది. బుధవారం దలైలామా తన ఉత్తరాధికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని తొందరలోనే ఉత్తరిధికారిని ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ సంగతి తెలుసుకున్న చైనా దలైలామా ఉత్తరాధికారిని ఎన్నుకుంటే సరిపోదని అందుకు చైనా ప్రభుత్వం అనుమతులు […]
XI Jinping Missing: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అదృశ్యమయ్యారు. దాదాపు 15 రోజులు ఆయన కనిపించకుండా పోయారు. మే 21 నుంచి జూన్ 5 వరకు దేశంలో ఆయన జాడ కనిపించలేదు. ప్రస్తుతం ఈ వార్త దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. రెండు వారాలుగా చైనా ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆయన కనిపించడంలేదు. అలాగే వార్తాపత్రికల్లో కూడా ఆయన ప్రస్తావన రావడం లేదు. కాగా జిన్ పింగ్ కనిపించకుండా పోయిన సమయంలో చైనా […]
China President Xi Jinping: చైనాలో అత్యంత కీలకమైన సెంట్రల్ మిలటరీ కమిషన్ నుంచి జిన్పింగ్ సన్నిహిత జనరల్ను తొలగించారు. జనరల్ మియా హువను పార్లమెంట్ ఓటింగ్ ద్వారా తప్పించారు. విషయాన్ని షిన్హూవా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. గత సంవత్సరం నవంబరులో ఆయన క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు రాగా, దర్యాప్తు చేపట్టారు. ఆయన గతంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాజకీయ సిద్ధాంత విభాగానికి అధిపతిగా ఉన్నారు. చైనా సీనియర్ రక్షణశాఖ వెబ్సైట్లో అధికారుల పేర్ల […]
Rajnath slams On Pakistan: చైనాలోని కింగ్ డావోలో షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశం జరుగుతోంది. సమావేశానికి భారత్ తరపున రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు. గల్వాన్ లోయలో జరిగిన ఘటన తర్వాత రాజ్ నాథ్ చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. కాగా రాజనాథ్ నేతృత్వంలోని భారత బృందానికి చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్ స్వాగతం పలికారు. ఇతర నాయకులతో కలిసి రాజనాథ్ ఫోటోలు దిగారు. అనంతరం సమావేశంలో […]
China’s Rare Earth Magnet Curbs Threaten Indian Auto Sector: ఇండియన్ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోనుందా? ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే అత్యంత కీలకమైన ఎర్త్ మాగ్నెట్ విషయానికి వస్తే చైనా సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎర్త మాగ్నెట్ మార్కెట్లో చైనా 70 శాతం వాటాను ఆక్రమించింది. ఎలక్ట్రిక్ మోటార్లకు ఈ ఎర్త్ మాగ్నెట్ అత్యంత కీలకం. లేదంటే వాహనాల ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం చైనా ఇండియాకు ఎర్త్ మాగ్నెట్ […]
China’s EV market Struggles as BYD Shares Fall: ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపనీ చైనాకు చెందిన బీవైడీ అకస్మాత్తుగా ధరలను 35 శాతం వరకు తగ్గించింది. కంపెనీ ఈ ప్రకటన చేసిన వెంటనే స్టాక్ మార్కెట్లో బీవైడీ షేర్లు ఒక్క రోజే ఏకంగా 17 శాతం క్షీణించాయి. దీంతో పాటు ఇతర ఈవీ కంపెనీల షేర్లు దారుణంగా పడిపోయాయి. మరి కంపెనీ ధరలు తగ్గించడానికి గల కారణాలేంటో ప్రత్యేక కథనంలో […]
COVID 19 is Back Symptoms and Precautions: ఈ మధ్యకాలంలో ప్రపంచాన్ని భయానికి గురిచేసిన వైరస్… కరోనా (కోవిడ్ 19). ఏకంగా మూడు సంవత్సరాలపాటు ( 30జనవరి 2020 – మే 5 2023 ) ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ప్రజల అభివృద్ధిని అమాంతం నేలకేసి కొట్టింది. ప్రజల ప్రాణాలు దూదిపింజలా మారిన రోజులవి. తాజాగా మరోసారి ఇప్పుడు కరోనా పేరు వినవస్తోంది. ఇప్పటికే చైనా, భారత దేశంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా అమెరికా, […]
Pakistan Updating Nuclear Weapons: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన యూఎస్ ఢిపెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సంచలన నివేదికను విడుదల చేసింది. భారత్ దాడి తర్వాత పాక్ తన అణ్వాయుధ సంపత్తిని ఆధునీకరిస్తోందని పేర్కొంది. అంతేగాక భారత్ ను తన ఉనికికి ముప్పుగా భావిస్తోందని తెలిపింది. యుద్ధ సమయంలో ఉపయోగించగల ఆర్టిలరీ వెపన్స్ ను పాకిస్తాన్ వేగంగా తయారు చేస్తోందని హెచ్చరించింది. గ్రోబల్ థ్రెట్ […]
Mohmand Dam: పహల్గామ్లో పాకిస్తాన్ టెర్రర్ దాడుల తర్వాత ఇండియా పాకిస్తాన్కు నీటి సరఫరాను నిలిపివేసింది. కొన్ని దశాబ్దాల కాలంగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సింధు జలాల పంపిణి ఒప్పందాన్ని ఇండియా తాత్కాలికంగా రద్దు చేసింది. దీంతో పాకిస్తాన్ తన నీటి అవసరాలకు గాను చైనాను ఆశ్రయించింది. చైనా ఖైబర్ఫక్తూన్ ఖ్వాలో చేపట్టిన మొహ్మండ్ డ్యామ్ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి పాక్ను ఆదుకోవాలని నిర్ణయించింది. ఈ డ్యామ్ సింధునదిపై నేరుగా నిర్మించకపోయినా […]