Home / China
China’s Rare Earth Magnet Curbs Threaten Indian Auto Sector: ఇండియన్ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోనుందా? ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే అత్యంత కీలకమైన ఎర్త్ మాగ్నెట్ విషయానికి వస్తే చైనా సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎర్త మాగ్నెట్ మార్కెట్లో చైనా 70 శాతం వాటాను ఆక్రమించింది. ఎలక్ట్రిక్ మోటార్లకు ఈ ఎర్త్ మాగ్నెట్ అత్యంత కీలకం. లేదంటే వాహనాల ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం చైనా ఇండియాకు ఎర్త్ మాగ్నెట్ […]
China’s EV market Struggles as BYD Shares Fall: ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపనీ చైనాకు చెందిన బీవైడీ అకస్మాత్తుగా ధరలను 35 శాతం వరకు తగ్గించింది. కంపెనీ ఈ ప్రకటన చేసిన వెంటనే స్టాక్ మార్కెట్లో బీవైడీ షేర్లు ఒక్క రోజే ఏకంగా 17 శాతం క్షీణించాయి. దీంతో పాటు ఇతర ఈవీ కంపెనీల షేర్లు దారుణంగా పడిపోయాయి. మరి కంపెనీ ధరలు తగ్గించడానికి గల కారణాలేంటో ప్రత్యేక కథనంలో […]
COVID 19 is Back Symptoms and Precautions: ఈ మధ్యకాలంలో ప్రపంచాన్ని భయానికి గురిచేసిన వైరస్… కరోనా (కోవిడ్ 19). ఏకంగా మూడు సంవత్సరాలపాటు ( 30జనవరి 2020 – మే 5 2023 ) ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ప్రజల అభివృద్ధిని అమాంతం నేలకేసి కొట్టింది. ప్రజల ప్రాణాలు దూదిపింజలా మారిన రోజులవి. తాజాగా మరోసారి ఇప్పుడు కరోనా పేరు వినవస్తోంది. ఇప్పటికే చైనా, భారత దేశంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా అమెరికా, […]
Pakistan Updating Nuclear Weapons: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన యూఎస్ ఢిపెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సంచలన నివేదికను విడుదల చేసింది. భారత్ దాడి తర్వాత పాక్ తన అణ్వాయుధ సంపత్తిని ఆధునీకరిస్తోందని పేర్కొంది. అంతేగాక భారత్ ను తన ఉనికికి ముప్పుగా భావిస్తోందని తెలిపింది. యుద్ధ సమయంలో ఉపయోగించగల ఆర్టిలరీ వెపన్స్ ను పాకిస్తాన్ వేగంగా తయారు చేస్తోందని హెచ్చరించింది. గ్రోబల్ థ్రెట్ […]
Mohmand Dam: పహల్గామ్లో పాకిస్తాన్ టెర్రర్ దాడుల తర్వాత ఇండియా పాకిస్తాన్కు నీటి సరఫరాను నిలిపివేసింది. కొన్ని దశాబ్దాల కాలంగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సింధు జలాల పంపిణి ఒప్పందాన్ని ఇండియా తాత్కాలికంగా రద్దు చేసింది. దీంతో పాకిస్తాన్ తన నీటి అవసరాలకు గాను చైనాను ఆశ్రయించింది. చైనా ఖైబర్ఫక్తూన్ ఖ్వాలో చేపట్టిన మొహ్మండ్ డ్యామ్ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి పాక్ను ఆదుకోవాలని నిర్ణయించింది. ఈ డ్యామ్ సింధునదిపై నేరుగా నిర్మించకపోయినా […]
China Government Sensational Decision: మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు చైనా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగా ప్రభుత్వ అధికారులు ఖర్చుులు తగ్గించుకోవాలని చైనా సర్కారు ఆదేశించింది. అధికారులూ ప్రయాణాలు, మద్యం, సిగరెట్ ఖర్చులు తగ్గించుకునేలా ప్రత్యేక ప్రణాళికలు వేసుకోవాలని పేర్కొంది. తాజాగా చైనా అధికారిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ నేతలకు ఆదేశాలు.. ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నేతృత్వంలోని […]
Earthquake in Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.2గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు వెల్లడించారు. ఉదయం 8.54 గంటలకు భూ ఉపరితలం నుంచి 140 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. గత నాలుగురోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ లో నాలుగుసార్లు భూకంపం వచ్చినట్టు స్థానికులు అంటున్నారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టుగా సమాచారం అందలేదు. భూమి కంపించడంతో ప్రజలు భయంతో […]
Virus: ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిని తలచుకుంటే ఇప్పటికీ ప్రజలకు కాళ్లు, చేతులు వణకుతాయి. ఆ వైరస్ సృష్టించిన నష్టం అంతా ఇంతా కాదు. అలాంటి వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతోంది. అవును మీరు విన్నది నిజమే.. తాజాగా ఆసియాలోని పలు దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో ఆయా దేశాల ఆరోగ్యశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఆసియా దేశాలైన హాంకాంగ్, సింగపూర్ లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా […]
India Pakistan Ceasefire: పహెల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్ కు వరుస దెబ్బలు తగిలాయి.ప్రపంచ రాజకీయాల్లో పాకిస్తాన్ దాదాపు ఒంటరిదైంది. చైనా, టర్కీ మద్దతు ఇచ్చినా, అది పెద్దగా లెక్కలోకి వచ్చేది కాదు. అన్నిటికంటే ముఖ్యంగా పదుల సంఖ్యల్ ఉన్న ముస్లిం దేశాలు కూడా పాకిస్తాన్ ను దూరం అయ్యాయి. ఆపరేషన్ సిందూర్.. భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచే ఆపరేషన్ గా ఆపరేషన్ సింధూర్ నిలిచింది. ఉగ్రవాదులు లేదా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తాము […]
Earthquake in China, Magnitude 4.5: చైనాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రత నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఉదయం 6.30 నిమిషాలకు భూకంపం వచ్చినట్లు తెలిపింది. అయితే సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు సర్వే పేర్కొంది. ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం కలగలేదని చెప్పింది. కాగా, భూకంప తీవ్రతకు చైనాలోని పలు ప్రాంతాల ప్రజలు వణికిపోయారు. వెంటనే ఇళ్లనుంచి బయటకు […]