Home / Chennai
ఈ రోజుల్లో అమ్మాయిలు, అమ్మాయిలు, అబ్బాయిలు అబ్బాయిలు ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నారు. ఈ వింత ఘటన తమిళనాడులోని చెన్నైలోజరిగినది. ఇద్దరు అమ్మాయిలు పీకల్లోతు ప్రేమించుకొని ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
చాలా మంది కలలు కంటారు. కాని ఆ కలలను సాకారం చేసుకునేది కొంతమందే. ఎందుకంటే ప్రయత్నం చేయనివారు కొంతమంది అయితే మధ్యలో వైఫల్యాలు ఎదురై వెనక్కి తగ్గేవారు మరికొంతమంది. చివరివరూ నిలబడి గెలిచే వారు కొంతమందే. తమిళనాడుకు చెందిన శివగురు ప్రభాకరన్ ఈ కోవలోకే వస్తాడు. పేదరికాన్ని, కష్టాలను ఎదుర్కొని తన స్వప్నమయిన సివిల్ సర్వీస్ ను సాదించాడు.
కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. చెన్నైలోని నుంగంబాకం ఇంట్లో ఆరుగురు సీబిఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. గతంలో ఓ సారి కార్తీ చిదంబరం ఇంటిపై దాడి చేసినప్పుడు ఆ గదికి తాళాలు వేసి ఉన్నాయి. దాని తాళం చెవులు మాత్రం కార్తీ వద్దనే ఉన్నాయి. అప్పుడు ఆయన లండన్ ఉన్నారు.