Home / bollywood
మణిరత్నం, శంకర్.. ఇలా అగ్ర దర్శకుల సినిమాల్లో నటించాను. సినిమా రంగం చాలా గొప్పది. ఏ సినిమా విజయం సాధించినా..
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ధడక్ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది జాన్వీ. తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇప్పుడిప్పుడే కెరీర్ బిల్డ్ చేసుకుంటున్న ఈ అమ్మడు ప్రస్తుతం సౌత్ పై ఫోకస్ పెట్టినట్టింది.
ప్రముఖ నటి, థియేటర్ ఆర్టిస్ట్ ఉత్తరా బావోకర్ మృతి చెందారు. మహారాష్ట్ర లోని పూణె లో నివాసం ఉంటున్న ఆమె చాలా కాలంగా దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉత్తరా బావోకర్.. మంగళవారం నాడు పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేరారు. కాగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు అని చెప్పాలి. తన నటనతో, అందంతో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా రెండు దశాబ్దాల ప్రస్థానం కలిగి ఉన్నారు. టాప్ స్టార్స్ తో జతకట్టిన ఈ స్టార్ లేడీ అనేక బ్లాక్ బస్టర్స్ నమోదు చేశారు. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రియాంకా
బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ తల్లి స్నేహలతా దీక్షిత్( 91) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. మధ్యాహ్నం 3:00 గంటలకు వర్లీ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.
Pathaan: పఠాన్ చిత్రం బాహుబలి-2 రికార్డును బద్దలు కొట్టింది. హిందీ భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి2 పేరిట ఉన్న రికార్డును చెరిపేసింది. దీంతో హిందీలో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా మెుదటి స్థానంలో నిలిచింది.
Pathaan: వివాదాల నడుమ విడుదలైన పఠాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతుంది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన సినిమా భారీ అంచనాల మధ్య.. జనవరి 25న విడుదలైంది. ఈ సినిమాకు తొలి రోజు నుంచే మంచి స్పందన రావడంతో.. అంచనాలకు మించి ప్రేక్షకాదరణ పొందుతోంది.
Kangana Ranaut: మరోసారి కంగనా రౌనౌత్ వార్తల్లో నిలిచింది. ప్రముఖ తెలుగు దర్శకుడి రాజమౌళిని ఏమైనా అంటే ఊరుకునేది లేదంటూ హెచ్చరించింది. రాజమౌళిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పై ఈ బాలీవుడ్ భామ.. ఘాటుగా స్పందించింది.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీల పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది.రాజస్థాన్లోని సూర్యగఢ్ ప్యాలస్లో మంగళవారం సాయంత్రం కియారా, సిద్ధార్థ్ల వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు.అయితే ఈ వివాహ వేడుకను చాలా సీక్రెట్ గా పూర్తి చేశారు.కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు వీరి వివాహ వేడుకకు హాజరయ్యారని తెలుస్తుంది.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా తాజాగా మూడు మూళ్ల బంధంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.కొద్ది రోజులుగా వీరి పెళ్లి వార్తలు బాలీవుడ్ మీడియాల్లో వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో కియారా-సిద్ధార్థ్ల పెళ్లి అయిపోయిందని తాజా సమాచారం.రాజస్థాన్లోని జైసల్మీర్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో వీరి వివాహా వేడుక అత్యంత ఘనంగా జరిగింది.