Home / bollywood
బాలీవుడ్ జంట రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె ముంబైబాంద్రాలోనిరెసిడెన్షియల్ టవర్ సాగర్ రేషమ్లో సీ-వ్యూ అపార్ట్మెంట్, క్వాడ్రప్లెక్స్ని కొనుగోలు చేశారు. దీని ధర రూ.119 కోట్లు. మరోముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ జంటకు షారుఖ్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ల నివాసాలు దగ్గర్లోనే వున్నాయి.
నటి సోనాక్షి సిన్హా తన వ్యక్తిగత జీవితంపట్ల సోషల్ మీడియాలో అనవసర ప్రచారం సాగుతోందని అన్నారు. తన వివాహం గురించి చర్చ జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేసారు. తన తల్లిదండ్రులు కూడా తన వివాహం గురించి అంతగా ఆసక్తి చూపడం లేదని ఆమె అన్నారు.