Home / bollywood
బాలీవుడ్ అగ్ర హీరో అమితాబ్ బచ్చన్ రెండోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ గారే ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసి తెలియజేశారు. అమితాబ్ బచ్చన్ గారు గేమ్షో కౌన్ బనేగా కరోడ్పతి షూటింగ్ చేస్తున్నారు. షూటింగ్ చేస్తున్న సమయంలో కరోనా బారిన పడ్డట్లు తెలిసిన సమాచారం.
బాలీవుడ్లో మరో టాప్ హీరోయిన్ కూడా నిర్మాతగా మారనుంది . ఈ మధ్య టాప్ హీరోయిన్స్ కొత్త ట్రెండును సెట్ చేస్తున్నారు .అది ఏంటా అని ఆలోచిస్తున్నారా...అదే అండి నిర్మాతగా కొత్త బాధ్యతలు తీసుకోవడం. ప్రస్తుతం బాలీవుడ్లో లేడీ నిర్మాతలు చాలా మంది ఉన్నారు. ఈ జాబితాలో పెద్ద స్టార్ హీరోయిన్లు సైతం నిర్మాతలగా మారారు. ఇటీవలి కాలంలో కొత్త హీరోయిన్స్ తమదైన రీతిలో చిన్న చితక సినిమాలను నిర్మిస్తున్నారు .
విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం లైగర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీమ్ ప్రస్తుతం ప్రమోషన్స్లో బిజీగా ఉంది.
హీరో నిఖిల్ సిద్ధార్థ యొక్క కార్తికేయ 2 తెలుగు మరియు హిందీ బెల్ట్లలో బాక్పాఫీసు వద్ద తుఫాను సృష్టిస్తోంది. ట్రేడ్ పండితులని ఆశ్చర్యానికి గురిచేస్తూ మొదటి రోజు 60 స్క్రీన్ల నుండి 6వ రోజు 1000+ స్క్రీన్ల వరకు విస్తరించింది.
సల్మాన్ ఖాన్ మరియు సోమీ అలీ దాదాపు ఒక దశాబ్దం పాటు రిలేషన్ షిప్ లో ఉన్నారు. వారు అనేక ప్రకటనలలో కలిసి కనిపించారు. కలిసి ఒక చిత్రానికి సంతకం చేశారు. అయితే అది నిలిచిపోయింది. తరువాత వారిద్దరు విడిపోయారు.
రూ.215 కోట్ల వసూళ్ల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను నిందితురాలిగా పేర్కొంది. ఆమె పై ఈడీ బుధవారం చార్జిషీట్ దాఖలు చేసింది. బలవంతంగా వసూలు చేసిన సొమ్ములో జాక్వెలిన్ లబ్ధిదారునిగా ఈడీ గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
2011లో వచ్చిన విద్యాబాలన్ చిత్రం ది డర్టీ పిక్చర్విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఒక దశాబ్దం తరువాత, ది డర్టీ పిక్చర్కు సీక్వెల్ రూపొందించబడుతుంది. అయితే ఇందులో విద్యాబాలన్ నటిస్తుందా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు.
బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా జమ్మూలో బిఎస్ఎఫ్ సైనికులతో ఒక రోజంతా గడిపాడు . దీనికి సంబంధించి ఒక వీడియోను షేర్ చేసుకున్నాడు .ఆయుష్మాన్ జవాన్లతో కలిసి వర్కవుట్ చేస్తూ, జాగింగ్ చేస్తూ, క్రికెట్ ఆడుతూ కనిపించాడు. ఆ తర్వాత జమ్మూలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్ కు వెళ్లి అక్కడ
యంగ్ హీరో నిఖిల్ నటించినకార్తికేయ 2 శనివారం విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.పరిమిత స్క్రీన్లలో విడుదలైనప్పటికీ, కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. ప్రేక్షకుల నుండి సానుకూల మౌత్ టాక్ను చూసిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక స్క్రీన్లు పెరుగుతున్నాయి.
బాలీవుడ్ కు ఇది బాడ్ న్యూస్, బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శన కారణంగా ధియేటర్ల యజమానులు లాల్ సింగ్ చద్దా మరియు రక్షా బంధన్ రెండింటి షోలను స్వచ్ఛందంగా తగ్గించారు. "రెండు సినిమాలు దేశవ్యాప్తంగా దాదాపు 10,000 షోలతో విడుదలయ్యాయి వాటిలో ఏ ఒక్కటీ కూడ ప్రేక్షకులను