Home / Bihar
గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు ఆయన కుమార్తె రోహిణి ఆచార్య తన కిడ్నీల్లో ఒకదానిని దానం చేయాలని నిర్ణయించుకున్నారు.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కి సాయం చేసి తప్పు చేశానని, ఆ సమయంలో తాను కాంగ్రెస్ కి సాయం చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు.
బిహార్ రాష్ట్రంలో హనుమాన్ జయంతి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. తులసీదాస్ రామాయణాన్ని చెప్తూనే ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ అకస్మాతుగా అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు.
ఒక పాఠశాలలో 7వ తరగతి ప్రశ్నాపత్రంలో అడిగి ఓ ప్రశ్న ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కాశ్మీర్ను వేరే దేశం చేశారని, భారతదేశం నుంచి కాశ్మీరును వేరుచేసే ప్రశ్న ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన బిహార్లోని కిషన్గంజ్లో గల పాఠశాలలో జరిగింది.
ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులపై వీడియో తీసిన ఇద్దరు యువకులను ఆస్పత్రి నర్సులు కర్రలతో తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన బిహార్లో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
బీహార్లో బహిరంగంగా మందుకొడుతూ పట్టుబడిన వీఐపీలను ఉంచడానికి రాష్ట్రప్రభత్వం వీఐపీ సెల్స్ ను నిర్మించింది. ఇందులో రెండు బెడ్స్, సోఫా, టేబుల్, ఎయిర్ కండిషనర్లు ఉంచారు.
భాగ్యనగరంలో భారీ సెల్ ఫోన్ల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. అంతరాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పొడే ముఠా పనిగా తేల్చారు. నిందితులను పట్టుకొనే క్రమంలో పోలీసులపై కాల్పులకు కూడా నిందుతులు పాల్పొడ్డారు. చివరకు హైదరాబాదు పోలీసులకు చిక్కారు
ఎవరైనా కూరలో ఉప్పు తక్కువైతే కాస్త ఉప్ప వేసుకుని తింటారు. లేదా ఇంకేం వేసుకుంటాములే అని సర్దుకుపోయి తింటారు. మహా అంటే వంట చేసిన భార్యని నాలుగు మాటలంటారు. కానీ ఈ ప్రబుద్ధుడు మాత్రం కూరలో ఉప్పచాలలేదని కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఈ దారుణ ఘటన బిహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
బీహార్ మహిళ,శిశు సంక్షేమ విభాగానికి ఎండీగా ఉన్న హర్జోత్ కౌర్ బుమ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సశక్తి బేటీ, సమృద్ధి బిహార్ కార్యక్రమానికి హాజరైన ఆమె ఒక విద్యార్దిని ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించాలని కోరగా రేపు కండోమ్స్ కూడా అడుగుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
వారిరువు వరుసకు అన్నా చెల్లెళ్లు. ఆ ఇద్దరి వయసు 15 ఏళ్లే. పాఠశాలకు వెళ్లివస్తోన్న క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దానితో బాలిక గర్భం దాల్చింది. తీరా చూస్తే ఏడునెలల గర్బం అని తెలిసి భయపడి పారిపోయి భాగ్యనగరానికి చేరుకున్నారు. ఈ ఉదతం బిహార్లో చోటుచేసుకుంది.