Home / Bihar
Lok Janshakti Party chief Chirag Paswan : లోక్ జన్శక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి, బిహార్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎదురైన ప్రశ్నలకు ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు. తాజాగా ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో జరిగిన పార్టీ ర్యాలీలో పాల్గొని విషయాన్ని వెల్లడించారు. బిహార్లో రానున్న అసెంబ్లీ […]
Rahul Gandhi participated in the Samvad program : లోక్సభలో పతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఓ యువతి మధ్య పెళ్లి గురించి ఆసక్తికర చర్చ జరిగింది. బిహార్ పర్యటనలో మహిళా సంవద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన యువతతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీతో ఓ యువతి జరిపిన ఇంటరాక్షన్కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రియా పాశ్వాన్ ఓ సామాజిక కార్యకర్త. సోషల్ మీడియా వేదికగా […]
Truck hits Tejashwi Convoy: బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ కు పెను ప్రమాదం తప్పింది. తేజస్వీ యాదవ్ కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనాన్ని ఓ ట్రక్కు ఢీకొట్టింది. ప్రమాదంలో సెక్యూరిటీ సిబ్బందికి గాయాలయ్యాయి. కాగా తేజస్వీ యాదవ్ రాత్రి 1.30 గంటల సమయంలో మాధేపుర నుంచి పాట్నాకు వెళ్తుండగా ఘటన జరిగింది. హైవేపై టీ తాగేందుకు వీరంతా ఓ చోట ఆగారు. తేజస్వీ యాదవ్, […]
PM Narender Modi Statements in Bihar: మాట ఇస్తే ప్రాణం పోయినా తప్పనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీహార్లో రెండో రోజూ ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కరకట్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆపరేషన్ సిందూర్పై ప్రధాని మోదీ కామెంట్స్ చేశారు. ఉగ్రవాది దాడి విషయంలో మాట ఇచ్చి నిలబెట్టుకున్నామన్నారు. పహల్గామ్ ఉగ్రవాదులకు ఊహించని విధంగా స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. ఉగ్రవాదంపై మన పోరాటం ఇంకా ఆగలేదని మోదీ అన్నారు. […]
Lalu Prasad Yadav Suspended his Son Tej Pratap from RJD: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం నెలకొంది. రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకైన తేజ్ ప్రతాప్ యాదవ్ ను బహిష్కరించారు. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. రాజకీయ పార్టీ నుంచే కాక, తన కుటుంబం నుంచి కూడా తేజ్ ప్రతాప్ యాదవ్ ను వెలేస్తున్నట్టు లాలూ ప్రసాద్ యాదవ్ తన అధికారిక ఎక్స్ […]
8 People Dead in Bihar Road Accident: బీహార్లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివాహానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా కారు, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో 8 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కటిహార్ జిల్లాలోని పోతియా సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుపాల్ ప్రాంతానికి చెందిన కొంతమంది పెళ్లి వేడుకలకు హాజరై […]
Prashant Kishor about Bihar Poll Prediction: రాబోయే బీహార్ ఎన్నికల్లో సర్ప్రైజ్ తప్పదని జన్ సూరజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. అయితే ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచినా లేదా ఓడినా నితీశ్ కుమార్ మాత్రం సీఎంగా కొనసాగరని వెల్లడించారు. ఇప్పటివరకు నితీశ్ రాజకీయాల్లో రాణించారని, ఇకపై ఆ అవకాశాలు తక్కువేనని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. రెస్ట్ మోడ్లో నితీశ్.. సీఎం నితీశ్ కుమార్ శారీరకంగానే గాక మానసికంగానూ బాగా అలసి […]
బీహార్ రాష్ట్రంలో రెండు వారాల్లో 12 వంతెనలు కూలిపోవడంతో 15 మంది ఇంజనీర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కొత్త వంతెనల పునర్నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఆదేశించింది. వీటి నిర్మాణ వ్యయాన్ని దోషులుగా తేలిన కాంట్రాక్టర్లే భరించాలి.
బీహార్లోని సివాన్ జిల్లాలో బుధవారం భారీ వర్షాల కారణంగా రెండు వంతెనలు కూలిపోయాయి, రాష్ట్రంలో గత 15 రోజులలో బ్రిడ్జిలు కూలిపోయిన వాటిలో ఇది ఏడవ సంఘటన. అయితే బ్రిడ్జిలు కూలిపోయిన నేపధ్యంలో ఎవరూ మరణించలేదని, గాయపడలేదని అధికారులు తెలిపారు.
బీహార్లో నీట్-యుజి పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) గురువారం , పాట్నాకు చెందిన మనీష్ ప్రకాష్ మరియు అశుతోష్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. నీట్ పేపర్ లీక్ కేసుకు సంబంధించి మొదటి అరెస్టులు ఇవే కావడం గమనార్హం.