Home / ap news
పూజ్య బాపూజీ అర్ధరాత్రి మహిళ ఒంటరిగా నడవగలిగే స్వాతంత్య్రమే నా ఆకాంక్ష అన్న మాటలు. అర్ధరాత్రి ఆర్డర్స్ కు పోలికెక్కడో తెలియటం లేదు అనేందుకు ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది. నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలోొ సాక్షాత్తు ప్రధాని, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి, వేలాది మంది రైతాంగం,
రుణం, రుణం ఈ మాటలు సామాన్యుడి దగ్గర నుండి బడా బడా పారిశ్రామిక వేత్తల వరకు నిత్యం వారి వారి లావాదేవీలకు అవసరమైన మాటలే. అవసరాన్ని క్యాష్ చేసుకొనేందుకు మార్కెట్టులో రుణయాప్ లు వీధికొకటి వెలవడం. ఫైనాన్స్ కోసం ఎదురుచేసే వారికి అభయహస్తం మా సంస్ధ అంటూ నమ్మించడం. ఇది అందరికి తెలిసిందే.
అనేక వాయిదాల అనంతరం నేడు జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశం ముగిసింది. అయితే ఈ సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మంత్రి వేణుగోపాలకృష్ణ మీడియా ముఖంగా వెల్లడించారు. ఈ భేటీలో మొత్తం 57 ఆంశాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరనుంది. పోలవరం ప్రాజెక్టు త్వరలో పూర్తికానుంది. కాగా పోలవరం ద్వారా తొలి విడతగా 2.98 లక్షల ఎకరాలకు నీరందనుంది.
విశాఖపట్నం రుషికొండ రిసార్ట్ పునరుద్ధరణలో భాగంగా చేపడుతున్న నిర్మాణాలకు అనుమతులు లేవని తేలితే వాటి కూల్చివేతకు ఆదేశాలు జారీ చేస్తామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో భారీ పేలుడు కలకలం రేపింది. సబ్బవరం మండలంలోని ఆరిపాక చిన్నయాత పాలెం గ్రామ సమీపంలోని బాణాసంచ తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. ఈ పేలుడులో నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
గుంటూరు జిల్లా తెనాలిలోని పట్టణంలోని మార్కెట్ కూడలి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ సారథ్యంలో ఆధ్వర్యంలో గత నెల 12 నుంచి అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నారు.
జనసేన ఉనికిని తీసిపారేయడం ఎవరితరం కాదని, జనసేనను ప్రజలే కాపాడుకుంటారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శాంతిభద్రతలకు ఇబ్బంది కలగకూడదనే నేను రోడ్డుమీదకు రాలేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే నేను రోడెక్కడం తప్పదని పవన్ హెచ్చరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పై మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఏపీకి పరిశ్రమలు రాకుండా టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రకాశం జిల్లా మల్లవరం వద్ద గుండ్లకమ్మ ప్రాజెక్టు విరిగిన గేటుని పరిశీలించిన అంబటి ప్రాజెక్టులపై చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
అధికారుల పర్యవేక్షణ లోపం, సరైన మరమ్మతులు లేకపోవడంతో గుండ్లకమ్మ ప్రాజెక్టు మూడవ గేటు విరిగిపోయింది. బుధవారం రాత్రి గేటు దిగువభాగం దెబ్బతినటంతో భారీస్థాయిలో నీరు వృథాగా పోతోంది. దీర్ఘకాలంగా గేట్లు నిర్వహణ, మరమ్మతుల్లో జరుగుతున్న నిర్లక్ష్యంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తుండగా ప్రాజెక్టు