Home / ap news
మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకొనేంతవరకు తమ పోరాటాన్ని ఆపేదిలేదని అమరావతి రైతులు స్పష్టం చేశారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పబ్లిక్ ప్లేస్ గా మారింది. అధికార పార్టీ పోలీసింగ్ గా భావిస్తున్న ప్రతిపక్షాలకు అవుననే సమాధానం పోలీసుల నుండే ఎదురైంది. ఓ ఎంపీ కారు ప్రతిపక్ష శాసనసభ్యులు చూస్తుండగానే దర్జాగా లోపలకు పోవడంతో ఈ విషయం బయటపడింది
ఆడుతూ పాడుతూ పాఠశాలకు చేరుకొన్నారు వారంతా. అర్ధగంటలో సీన్ మారిపోయింది. ఒక్కసారిగా అందరూ వాంతులు చేసుకొన్నారు. ఆరా తీస్తే వారు తిన్న చట్నీలో బొద్దింక ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటన అనకాసపల్లి జిల్లాలో చోటుచేసుకొనింది
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపటి (సెప్టెంబర్ 15) నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
అన్నమయ్య జిల్లాలోపెళ్లైన 24 గంటల్లోపే వరుడు మరణించడం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. శోభనం గదిలోనే వరుడు మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ అమరావతి జెఏసి ఆధ్వర్యంలో తలపెట్టిన రెండవ మహా పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. అమరావతి నుండి అరసువల్లి వరకు తలపెట్టిన పాద యాత్ర బుధవారం మంగళగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది
ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్రప్రాంతంలో భారీవర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది. గార మండలంలో దాదాపు 15 సెంటీ మీటర్ల వర్షం పడగా, శ్రీకాకుళంలో 7, ఆమదాలవలసలో 6, నరసన్నపేటలో 4 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.
నిత్యం మాజీ సీఎం చంద్రబాబుపై అనుచితంగా మాట్లాడే కొడాలి నానికి తెలుగు తమ్ముళ్లు షాకిస్తున్నారు. పలు చోట్ల కొడాలి నానిని తప్పుబడుతూ విమర్శిస్తున్నారు.
ఎవరెన్ని యాత్రలు చేసినా, తమ ప్రభుత్వ విధానం మాత్రం మూడు రాజధానుల ఏర్పాటేనని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి జగన్ను గద్దె దించాలన్నదే అమరావతి రైతుల పాదయాత్ర లక్ష్యమని ఆరోపించారు.
రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణం కేసులో ఏసీ సీఐడి అయిదుగురిని అరెస్టు చేసింది. గుంటూరు జిల్లా పెదపాలెంకు చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు విచారణ చేసిన సీఐడి 169.27 ఎకరాలకు సంబంధించి వివరాలు సేకరించింది.