Home / Ap Government
అది ఒక రాష్ట్ర డీజీపీ ట్విట్టర్ అకౌంట్ .. బాధ్యత గల పదవిని నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలందించాల్సిన వృత్తిలో ఉన్న పోలీస్ బాస్ ఆయన.అటువంటి వ్యక్తి ఎంతో మందికి ఆదర్శంగా ఉండేలా నడుచుకోవాల్సిన అవసరం ఉంది.ఇక ఆయన సోషల్ మీడియా ఖాతా కూడా అంతే సామాజిక స్పృహతో మెయింటైన్ చేయాలి.
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.1 పై స్టే ఇస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించి జగన్ సర్కారుకి ఊహించని షాక్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు రోడ్ షోలు, సభలు నిర్వహించకుండా జగన్ సర్కారు జీవో నెంబర్ వన్ ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీవో ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అలానే జీవో నంబర్ 1పై ప్రతిపక్షాలు కూడా భగ్గుమన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు రోడ్ షోలు, సభలు నిర్వహించకుండా వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ వన్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవో ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రజల ప్రాథమిక హక్కును హరించేలా జీవో ఉందని తన పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయిన నేపధ్యంలో వైసీపీ నేతలు ఈ భేటీపై విమర్శలు గుప్పించారు.
టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో కలవనున్నారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతలు భేటీ కానున్నారు.
ప్రస్తుతం ఏపీలో మంత్రి రోజా హాట్ టాపిక్ గా మారారు. ఇటీవల మెగా ఫ్యామిలిపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమరనికి దారి తీసాయి. ముగ్గురు అన్నదమ్ములకీ రాజకీయ భవిష్యత్ లేదు. అంత స్థాయిలో ఉండి కూడా ఎవరికీ సాయం చెయ్యరు. అందుకే ముగ్గుర్నీ సొంత జిల్లాలోనే ఓడించారు రోజా కామెంట్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకీ మరింత హీట్ ఎక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా మాటల యుద్దానికి దిగుతున్నాయి. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న అంగరంగ వైభవంగా నిర్వహించారు.
మెగా బ్రదర్ నాగబాబు మంత్రి రోజాపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. నీ నోరు చెత్త కుప్పతొట్టి ఒకటేనని అందుకే దానిని కెలుక్కోవడం ఇష్టం లేదన్నారు. మెగా ఫ్యామిలిని టార్గెట్ చేస్తూ ఇటీవల రోజా చేసిన వ్యాఖ్యలకు నాగబాబు తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
CM Jagan : రాజకీయం వేరు సినిమా వేరు అని వైసీపీ నాయకులు పదే పదే ఉపన్యాసం ఇస్తూ ఉంటారు. అయితే ఇవి కేవలం మాటలకే పరిమితమా అధికారం ఉపయోగించి సినిమా వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉంటారా ? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనిపించక మానదు.. చిరంజీవి జనసేన కి జై కొట్టడం, బాలకృష్ణ టీడీపీ నాయకుడు కావడం వల్లే వైసీపీ వీరి సినిమా ఫంక్షన్లకి ఆంక్షలు విధిస్తోంది అంటున్నారు మెగా, నందమూరి అభిమానులు. మొదట […]