Home / Andhra Pradesh
ఏపీతో కేంద్రం ఒక్క ఆట ఆడుకొంటున్నది. ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్క మాటగా పేర్కొంటూ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మరి కొద్ది నెలల్లో ఏపిలో ఎన్నికలు రానున్న నేపధ్యంలో రాజధాని విషయంలో మరో మెలిక పెట్టింది. దీంతో అధికార పార్టీ జగన్ కు కేంద్రం జలక్ ఇచ్చిన్నట్లైయింది.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపి రెబల్ పార్లమెంటు సభ్యులు రఘురామ కృష్ణం రాజు నిత్యం రాష్ట్రంలోని పరిస్ధితులను కేంద్రానికి చేరవేసేందులో ప్రతిపక్షం కన్నా ముందుంటున్నారు. తాజాగా ఆయన హైకోర్టు ఉత్తర్వులను సైతం ఏపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కేంద్ర హోం మినిష్టర్ అమిత్ షాకు లేఖ వ్రాయడం పట్ల సర్వత్రా చర్చకు దారితీసింది.
ప్రభుత్వం వచ్చి మూడేళ్లు అవుతున్నా రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని బీజేపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మంత్రి అంబటి రాంబాబు నుద్దేశించి మాట్లాడారు
ఏపీ సీఎం జగన్ నాడు-నేడు, విద్యాకానుక, బైజూస్ కంటెంట్ తో ట్యాబ్ ల పంపిణీ, తరగతిగదులు డిజిటలైజేషన్ పై ఉన్నతస్దాయి సమీక్ష నిర్వహించారు. విద్యార్దులకు అందించే బ్యాగులు నాణ్యంగా, మన్నిక ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై కొలువైన కనకదుర్గమ్మకు ఓ భక్తుడు మూడు బంగారు కిరీటాలను కానుకగా సమర్పించాడు. నవీ ముంబైకి చెందిన రెకాన్ మెరైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యజమాని జి.హరికృష్ణారెడ్డి వీటిని అమ్మవారికి సమర్పించారు.
కేంద్రంలో తిరుగులేని ఆధిక్యంతో ఉన్న బీజేపీకి, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటు కూడా లేదు. టీడీపీతో తెగతెంపులు చేసుకుని 2019 ఎన్నికల్లో బరిలోకి దిగిన కాషాయ పార్టీ ఒక్క శాతం ఓట్లు కూడా సాధించలేక, పోటీ చేసిన అన్ని స్థానాల్లో డిజాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది
కోర్టు షరత్తులకు లోబడే తొలిరోజు మహా పాద యాత్రను చేపట్టిన్నట్లు జెఏసి నేత స్వరాజ్యరావు మీడియాతో పేర్కొన్నారు. మూడు రాజధానుల నిర్ణయం వద్దు, ఒకే రాజధాని కావాలి అది కూడా అమరావతేనంటూ వెయ్యి రోజులుగా అమరావతి రైతులు చేపడుతున్న దీక్షలు సంగతి తెలిసిందే.నేత స్వరాజ్యరావు మీడియాతో పేర్కొన్నారు
ఆంధ్రప్రదేశ్ కు చెల్లించాల్సిన విద్యుత్ బకాయి 6వేల కోట్లు చెల్లించకుండా ఉండేందుకే తెలంగాణ ప్రభుత్వం కోర్టు మెట్లు ఎక్కుతుందని ఏపిమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన రెండవ విడత మహా పాదయాత్రను మంత్రి అంబటి రాంబాబు బూటకపు యాత్రగా అభివర్ణించారు. ఆ మాటలను ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొనగా నెటిజన్లు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది రెవిన్యూ సిబ్బంది వ్యవహారం మరీ శృతి మించిపోతుంది. ఏళ్ల తరబడి ప్రజలను కార్యాలయాలకు తిప్పుకొంటున్నారు. లంచాలు ఇచ్చినా ప్రయోజనం నిల్ గా మారింది.