Home / క్రీడలు
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ మరియు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కొత్త టీ10 లీగ్ ఫార్మాట్ను ప్రారంభించేందుకు జాయింట్ వెంచర్ను ప్రకటించారు.
భారత పురుషుల జట్టు సాధించలేని విజయాన్ని మహిళల జట్టు కైవసం చేసుకుంది. మహిళల టీ20 ఆసియాకప్ను తన సొంతం చేసుకుంది హర్మన్ సేన. సిల్హౌట్ వేదికగా జరుగుతున్న ఆసియాకప్ ఫైనల్లో మహిళల భారత జట్టు 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఈజీ విజయాన్ని నమోదు చేసింది.
భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) కేంద్ర ప్రభుత్వం తీరుతో ఇప్పటికే దాదాపు రూ. 200 కోట్లు నష్టపోయింది. కాగా ఇప్పుడు బీసీసీఐకి మరోసారి రూ.955 కోట్ల నష్టం వాటిల్లనుంది.
మహిళల ఆసియాకప్ తుది దశకు చేరుకుంది. మంచి ఫామ్లో ఉన్న హర్మన్ప్రీత్ సేన నేడు లంక జట్టుతో ఫైనల్ మ్యాచ్ తలపడనుంది. కాగా ఈ టోర్నీలో మిగిలిన ఈ ఏకైక మ్యాచ్లోనూ భారత్ తమ ఆధిపత్యాన్ని చూపించాలనుకుంటోంది.
సుప్రీంకోర్టు నియమించిన సూపర్వైజరీ కమిటీ సభ్యులు- అవినీతి నిరోధక బ్యూరో డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్, మాజీ అంతర్జాతీయ క్రికెటర్ వెంకటపతి రాజు మరియు వంకా ప్రతాప్ జింఖానా క్రికెట్ గ్రౌండ్ను పరిశీలించి, గ్రామీణ తెలంగాణలో క్రికెట్ ను పునరుద్ధరిస్తామని తెలిపారు.
బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ 3 సంవత్సరాల తర్వాత బోర్డు నుండి వైదొలగుతుండగా, అతని స్థానంలో రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టడానికి సిద్దమవుతున్నారు.
మహేంద్ర సింగ్ ధోని ఈ పేరు వినని వారుండరు. భారత క్రికెట్ జట్టు సారధిగా అనేక రికార్డులు సృష్టించారు. కాగా ధోని తాజాగా నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దక్షిణాది హీరో,హీరోయిన్లతోనూ సినిమాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
మహిళల ఆసియా కప్ టోర్నీలో భారత్ ఫైనల్కు చేరుకుంది. టోర్నీ మొదటి నుంచి జోరు కొనసాగించిన భారత జట్టు గురువారం థాయ్లాండ్ జట్టుపై జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆధిపత్యం ప్రదర్శించింది.
అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీసీ) త్వరలో జరుగనున్న టీ20 ప్రపంచకప్లో పాల్గొనే బౌలర్లను డిసైడ్ చేసింది. ఒక్కో జట్టులో అత్యంత ప్రమాదకరమైన స్ట్రైక్ బౌలర్లను ఎంపిక చేసింది. ఈ మెగా టోర్నీలో 16 జట్ల తలపడనుండగా.. ఒక్కో జట్టు నుంచి ఇద్దరు స్ట్రైక్ బౌలర్లను ఎంపిక చేస్తూ ఒక జాబితా విడుదల చేసింది. మరి వారెవరో చూసెయ్యండి.
క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు క్రికెట్ మ్యాచ్లను మొబైల్ మరియు టీవీ స్క్రీన్లపై మాత్రమే చూసుంటారు కానీ థియేటర్లలోనూ క్రికెట్ చూస్తే బాగుండు అని ఎప్పుడైనా అనుకున్నారా అయితే ఇది మీకోసమే. ఇకపై భారత జట్టు ఆడే అన్ని గ్రూప్ మ్యాచ్ లను ఐనాక్స్ లో చూడవచ్చు.