Home / ప్రైమ్9స్పెషల్
Agriculture News: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు. ఉల్లిపాయలు కేవలం వంట రుచి కోసమే కాదు.. కాదు.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మార్కెట్లో ఉల్లికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.
Valentains Day: రెండు మనసుల్ని.. దగ్గర చేసేదే ప్రేమ. దీని గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ రోజు కోసం ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ప్రేమలో ఉన్నా కూడా.. వారికి ఈ రోజు మాత్రం ప్రత్యేకమైందని చెప్పొచ్చు. తమ ప్రేమను వ్యక్త పరచడానికి దీనికి మించిన రోజు మరోకటి ఉండదని భావిస్తారు.
కొత్తగా కార్ కొనబోతున్నారా.. ఏ వాహనం మీదైనా లక్ష రూపాయలు డిస్కైంట్ పొందవచ్చు.. అది ఎలా అనుకుంటున్నారా.. ఇటీవల కాలంలో పీఎం మోదీ వాహన స్క్రాపేజ్ విధానాన్ని తీసుకువచ్చారు. ఈ పాలసీ కింద పాత వెహికిల్ ఇస్తే.. కొత్తదానిపై కంపెనీలు 5 శాతం రాయితీ ఇస్తాయి. మరి ఈ కొత్త పాలసీ యొక్క ముఖ్య ఫీచర్లు ఏంటో చూసేద్దాం.
Hindenburg: హిండెన్ బర్గ్ నివేదిక.. ప్రస్తుతం భారత మార్కెట్లను వణికిస్తుంది. ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా భారత మార్కెట్లు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఈ సంస్థ ఇచ్చిన రిపోర్టుతో దాదాపు 10లక్షల కోట్లు ఆవిరై పోయాయి. అసలు హెండెన్ బర్డ్ రీసెర్చ్ అంటే ఏంటి.. ఇది ఎలా పని చేస్తుందో ఇపుడు తెలుసుకుందాం.
The Last Of Us: ది లాస్ట్ ఆఫ్ అస్.. ప్రపంచవ్యాప్తంగా మానవజాతిని ఆకర్షిస్తున్న టీవి షో. ఇందులో మానవులను నరమాంస భక్షక "జాంబీస్"గా మార్చే ఫంగల్ ఇన్ ఫెక్షన్ ను ఇది చూపిస్తుంది. ఇది మెదడును నియంత్రించే ఫంగల్ ఇన్ఫెక్షన్. కానీ ఇందులో చూపించిన మాదిరిగానే.. మానవులు కూడా జాంబీస్ గా మారుతారా అనే ప్రశ్న తలెత్తుతుంది.
ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలిసిందే. ఈ బడ్జెట్ పైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న యూనియన్ బడ్జెట్ రూపకల్పనలో అనేక ముఖ్యఅంశాలు దాగి ఉంటాయి. అందులో ఓ ఇంపార్టెంట్ ఈవెంట్ బడ్జెట్ హల్వా.
తీవ్రమైన గ్యాస్ట్రోఎంటరైటిస్కు కారణమైన అంటువ్యాధి నోరోవైరస్ సంక్రమణకు సంబంధించిన రెండు కేసులు కేరళలో వెలుగుచూసాయి.
భారతదేశపు అత్యంత విజయవంతమయిన జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్..ఈ మాటను అధికార, విపక్ష నాయకులందరూ ఒప్పుకుంటారు. నేడు దోవల్ పుట్టినరోజు సందర్బంగా ఆయనకు సంబంధించిన విశేషాలు ఇవి.
పాకిస్తాన్లో విదేశీ మారకద్రవ్యం సంక్షోభం తీవ్రంగా ఉంది. ఈ ఏడాది జనవరి 6వ తేదీ నాటికి స్టేట్ బ్యాంకు ఆఫ్ పాకిస్తాన్ వద్ద కేవలం 4.343 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యం మాత్రమే మిగిలి ఉన్నాయి.
సంక్రాంతి అంటే చాలు గోదావరి జిల్లాల్లో జరిగే కోడిపందేలే గుర్తొస్తాయి.ఓ పక్క ప్రభుత్వం కోడి పందేలు నిషేదం అని చెప్పినా.. ఏళ్ల తరబడి వస్తున్న ఆచారాన్ని.. ఎలా వదలుకుంటాం అంటున్నారు పందెం రాయుళ్లు. దానితో కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా పందేలు కాస్తుంటే.. మరికొందరు బహిరంగంగానే.. పుంజులను బరుల్లోకి దింపుతున్నారు.