Home / ప్రైమ్9స్పెషల్
ఉత్తరప్రదేశ్ లో గ్యాంగ్ స్టర్ నుంచి రాజకీయనాయుడిగా మారిన అతిక్ అహ్మద్ మరియు అతని సోదరుడు అష్రఫ్లు ఐదు రోజుల పోలీసు రిమాండ్లో కోర్టు నిర్దేశించిన వైద్య పరీక్షల కోసం వెడుతుండగా శనివారం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కాల్చి చంపబడ్డారు.
Pre wedding shoot: ప్రస్తుత కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో పెళ్లి చేసుకునే నూతన దంపతులు.. తమకు నచ్చిన లోకెషన్లలో వీడియోస్ షూట్ చేసుకుంటున్నారు. అలాంటి వారికి మరికొన్ని ప్రాంతాలను సజెస్ట్ చేస్తున్నాం. మీరు ఓ లుక్కేయండి.
: వచ్చే నెలలో కింగ్ చార్లెస్ III పట్టాభిషేకానికి ముందు 'కాస్ట్ ఆఫ్ ది క్రౌన్' సిరీస్లో భాగంగా, బ్రిటన్ రాజ సంపద మరియు ఆర్థిక విషయాలపై ది గార్డియన్ వార్తాపత్రిక వివరిస్తోంది.ఈ వారం నివేదికలలో ఒకదానిలోఇది క్వీన్ మేరీ, దివంగత క్వీన్ ఎలిజబెత్ II యొక్క నానమ్మ, ఆమె సామ్రాజ్య మూలాల గురించి వివరించింది.
పాకిస్తాన్లో నిత్యావసర ధరలు చుక్కలనంటాయి. సామాన్యుడికి రెండు పూటల కడుపు నిండడం గగనం మారిపోయింది. పేదల పరిస్థితి మరి దారుణంగా తయారైంది. ప్రాణం కంటే గోధుమ పిండి ఖరీదైన వ్యవహారంగా మారడం నిజంగానే శోచనీయం.
CAG: రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని జోరుగా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఏపీ ఆర్థిక పరిస్థితి విషమిస్తోందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇటు ప్రతిపక్ష పార్టీల నాయకులు గగ్గోలు పెడుతున్నారు.
Tamilnadu: పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. అప్పటి నుంచి ఇద్దరిని కష్టపడి చదివించింది. పెరిగి పెద్దయ్యాక వారికి పెళ్లి చేయాలనుకుంది. కానీ ఆ కుమారులే తమ తల్లికి రెండో పెళ్లి చేయాలని నిశ్ఛయించారు. ఈ విషయం విన్న తల్లి.. చాలా ఆశ్చర్యపోయారు.
వివాహం చేసుకున్న దాదాపు మూడు దశాబ్దాల తర్వాత, కేరళలోని కాసరగోడ్లో ఒక ముస్లిం జంట స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద తమ వివాహాన్ని నమోదు చేసుకోనున్నారు. న్యాయవాది మరియు నటుడు షుకూర్ ,అతని భార్య షీనా తమ వివాహాన్ని కొత్తగా నమోదు చేసుకోనున్నారు.
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలోని కుంభాల్గడ్ కోట ద గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా గా పేరొందింది. రాజస్థాన్ రాష్ట్రంలోని రాజ్ సమంద్ జిల్లాలో కుంభాల్గడ్ కోట గోడ ఉంది. ఆరావళి పర్వతాలకు పశ్చిమశ్రేణిలో.. దాదాపు 36 కిలోమీటర్ల చుట్టుకొలతతో ఈ గోడను నిర్మించారు.
పెంపుడు కుక్కల యజమానులందరికీ ఉండే ఒకే ఒక ఆలోచన .. కుక్కను ఆరోగ్యంగా పెంచడం. దానికి ఒక మార్గం ఏమిటంటే, వారికి మంచి ఆహారాన్ని అందించడం. అది వాటి ఆకలిని తీర్చడమే కాకుండా వారి పెరుగుదల మరియు అభివృద్ధికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది.
Summer: వేసవికాలం వచ్చేసింది. దీంతో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండలు పెరగడంతో.. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. వేసవికాలంలోనే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రత ప్రభావం మరింత పెరిగేలా ఉంది.