Home / పొలిటికల్ వార్తలు
Kandukur Incident : నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, పలువురు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా కందుకూరు తొక్కిసలాట ఘటన విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనతో తీవ్రంగా కలత చెందినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేస్తూ… తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి […]
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి అందరికీ తెలిసిందే. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలా వారసత్వాన్ని
దేశంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు టాప్ లో నిలిచారు. ఎందులోనో తెలుసా? ఒకరు ఆస్తుల్లో.. మరొకరు కేసుల్లో.. ఏపీ సీఎం జగన్ రూ. 370 కోట్ల ఆస్తులతో దేశంలోనే రిచెస్ట్ సీఎంగా నిలవగా 64 కేసులతో తెలంగాణ సీఎం కేసీఆర్ మరొకవైపు అగ్రస్దానంలో నిలిచారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి ఎనిమిదిమంది నిండు ప్రాణాలు బలిగొందని వైసీపీ నాయకులు మండిపడ్డారు.
తెలంగాణలో టిడిపి అధినేత చంద్రబాబు రీ ఎంట్రీ పై బిఆర్ఎస్ లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయా.. చంద్రబాబు రాకపై బిఆర్ఎస్ ఉద్యమ నేతలు ఎదురుదాడి చేస్తోంటే.. పాత టిడిపి నేతలు సాఫ్ట్ కార్నర్ తో వున్నారా..
Janasena : సామాజిక పింఛన్ల తొలగింపు నిమిత్తం నోటీసులు జారీ చేస్తున్న వైకాపా తీరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు. ఈ మేరకు ఆ ప్రెస్ నోట్ లో… రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పరిధిలోకి వచ్చే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా ఇచ్చే పించన్లను తగ్గించుకొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు పేదలను ఇబ్బందుల […]
జనసేన అధినేత పవన్కల్యాణ్ పై మరోసారి మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుకు ఊడిగం చేస్తున్న పవన్ దగ్గర ఉంటారో.. లేదా జగన్ మోహన్ రెడ్డిని నమ్ముకున్న అంబటి వెంట ఉంటారో కాపులు తేల్చుకోవాలని ఆయన సూచించారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కలవడంతో మెగా నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అన్ స్టాపబుల్ షో కోసం వీరిద్దరూ కలిసిన సంగతి తెలిసిందే. ఈ షోపై వైసీపీ నేత, మాజీమంత్రి పేర్నినాని హాట్ కామెంట్స్ చేశారు.
పశ్చిమ బెంగాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పధకంలో దాదాపు 17 లక్షల మంది అనర్హులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలో వెల్లడయింది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.