Home / జాతీయం
చెన్నై నుంచి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్కు వెళ్లే తమిళనాడు సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లోని ప్రయాణికులు మృతదేహంతో పాటు సుమారు 600 కి.మీ. ప్రయాణించవలసి వచ్చింది. రైలు జనరల్ కోచ్లో ఒక వ్యక్తి మరణించినా రైల్వే అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో ఈ పరిస్దితి తలెత్తింది.
దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ రోజురోజుకు పెరిగిపోతుంది. పొల్యూషన్ కంట్రోల్ కోసం ఢిల్లీ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది.సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత ఇతర రాష్ట్రాల్లో నమోదు చేసుకున్న యాప్ ఆధారిత క్యాబ్ల ప్రవేశంపై నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ పుణ్యక్షేత్రంలో మంగళవారం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ మధ్య అనూహ్య భేటీ జరిగింది. వీరిద్దరూ ప్రార్థనల కోసం కొండపైనున్న ఆలయానికి వెళ్లినపుడు అనుకోకుండా కలసుకున్నారు.
: జనాభా నియంత్రణలో మహిళల విద్య కీలకపాత్ర వహిస్తుందంటూ బీహార్ సీఎం, జెడి(యు) నేత నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించడంతో బుధవారం బీహార్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. తర్వాత ఆయన తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పినా బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేసి, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బీహార్ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన కులాల సర్వే ఆధారంగా ప్రజల సామాజిక మరియు ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం మంగళవారం డేటాను విడుదల చేసింది. . డేటా ప్రకారంఅగ్రవర్ణాల్లో భూమిహార్లలో పేదరికం ఎక్కువగా ఉంది. బీహార్లో 27.58 శాతం భూమిహార్లు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారని డేటా పేర్కొంది.
భారత్ జోడో యాత్ర రెండో దశ ఈ ఏడాది డిసెంబర్ మరియు ఫిబ్రవరి 2024 మధ్య జరిగే అవకాశం ఉందని మంగళవారం కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు గత ఏడాది సెప్టెంబర్ 7 నుండి జనవరి 30, 2023 వరకు మొదటి దశ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.
దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్’ అవార్డును భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత "బొడే రామచంద్ర యాదవ్" అందుకున్నారు. దేశంలో వివిధ రంగాల్లో సేవలు అందించిన ప్రముఖులకు ఈ అవార్డులను ప్రతి ఏటా ప్రదానం చేస్తుంటారు. సామాజిక సేవా విభాగంలో రామచంద్ర యాదవ్ కు
భారతదేశం-మయన్మార్ సరిహద్దు పట్టణం మోరే వద్ద హైవే వెంబడి తిరుగుబాటుదారుల ఆకస్మిక దాడిలో చిక్కుకున్న మణిపూర్ పోలీసు కమాండోలను రక్షించడంలో అస్సాం రైఫిల్స్ దళాలు అసాధారణమైన ధైర్యాన్ని మరియు సమన్వయాన్ని ప్రదర్శించాయి. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
ఢిల్లీని ఏటా తీవ్ర వాయు కాలుష్యం బారిన పడేలా చేయడం సరి కాదని పంట వ్యర్దాలను తగులబెట్టడంపై ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు మంగళవారం తప్పుబట్టింది. ఈ వ్యవహారంలో భాగస్వామ్య పక్షాలందరినీ బుధవారం సమావేశమై సమావేశం కావాలని సుప్రీంకోర్టు కోరింది.
ప్రస్తుత కాలంలో చిన్నవారి నుంచి పెద్దవాళ్ల వరకూ చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే పొద్దు గడవకుండా ఉంది. ఏదైనా అవసరానికి మించి వినియోగిస్తే ప్రమాదమే అని ఎప్పుడు మన పెద్దలు మనకి చెబుతూనే ఉంటారు. మరి ముఖ్యంగా ఫోన్ వినియోగం లో ఈ మాట వాస్తవం అని చెప్పవచ్చు. మొబైల్ ని ఆదాయ వనరుగా మార్చుకొని