Home / జాతీయం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పెద్ద షాక్. . ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం టీఎంసీ ఎమ్మెల్యే, పశ్చిమ బెంగాల్ ప్రాథమిక విద్యా బోర్డు మాజీ అధ్యక్షుడు మాణిక్ భట్టాచార్యను టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్కు సంబంధించి అధికారికంగా అరెస్టు చేసింది.
ఓ మైనర్పై బాలికపై కామంతో కళ్లుమూసుకుపోయిన కొందరు యువకులు విరుచుకుపడ్డారు. బాలిక తల్లి ముందే ఆ చిన్నారిపై దారుణానికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటన జార్ఖండ్లోని దియోఘర్ జిల్లాలో సోమవారం వెలుగులోకి వచ్చింది.
ఎన్నికలు అన్నాక హామీలు ఉంటాయి. అయితే వాటికి కొంత వరకు నెరవేరుస్తుంటారు కొందరు. మరికొందరు ఎన్నో ఉచిత హామీలను ఇస్తాం అన్నీ నెరవేరుస్తామా ఏంటి అన్నట్టు ఉంటారు. అయితే ఈ తరహాలోనే హర్యానాలోని ఓ గ్రామ సర్పంచ్ అభ్యర్థి తమ గ్రామ ప్రజలు కలలో కూడా ఊహించని విచిత్రమైన హామీలను ఇచ్చాడు. మరి అవేంటో చూసేయ్యండి.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ సోమవారం మరణించారు. కాగా నేడు ఆయన అంత్యక్రియలు జరుగునున్నాయి ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకొనే పండుగల్లో దీపావళి ఒకటి. రెండు రోజుల పాటు టపాకాయలు పేల్చి ప్రజలు పండుగను ఆనందంగా జరుపుకొంటుంటారు. అయితే టపాకాయల పేల్చేందులో మాత్రం ఢిల్లీ వాసులకు ఉండదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. బాణసంచాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసేందుకు ధర్మాసనం నిరాకరించింది
దేశంలో హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు . తమిళనాడు సీఎం స్టాలిన్. హిందీ అమలుపై కేంద్ర ప్రభుత్వ తీరును, పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదనలను దక్షిణాది రాష్ట్రాలు ఏవీ ఒప్పుకోబోవని ఆయన స్పష్టం చేశారు.
108 దివ్య ప్రదేశాల్లో ఒకటైన కేరళ తిరువనంతపురం అనంత పద్మానాభ స్వామి ఆలయంలో దివ్య మొసలిగా కొలువబడుతున్న బబియా మృతి చెందింది. దీంతో భక్తులు మొసలికి నివాళులర్పిస్తూ దైవ ప్రార్ధనలు చేశారు
కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఉత్తర భారతాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉత్తర్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో దాదాపు 9 మంది మృతిచెందారు.
తన దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో సమాజ్వాదీ పార్టీ వ్యవస్దాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేశారు.
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు దేశ రాజధాని ఢిల్లీని వణిస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి ఢిల్లీలోని ఓ భవనం కూలిపోయింది. లాహోరి గేట్ వద్ద ఉన్న ఓ బాహుళ అంతస్తుల భవనం కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.