Home / జాతీయం
బీహార్లోని సరన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించడం వల్ల మరణించిన వారి సంఖ్య 60కి చేరుకుంది.
శీతాకాల సెలవుల కారణంగా డిసెంబర్ 17 నుంచి జనవరి 1 వరకు సుప్రీంకోర్టు బెంచ్ అందుబాటులో ఉండదని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ శుక్రవారం తెలిపారు.
గ్వాలియర్లోని కమలరాజా ఆసుపత్రిలో ఓక మహిళ నాలుగు కాళ్ల ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ అప్పటి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖార్ను ఉగ్రవాదానికి మద్దతివ్వడంపై హెచ్చరించారు.
ఇన్ఫోసిస్ వ్యవస్దాపకుడు నారాయణమూర్తి భార్య సుధామూర్తి అంటే తెలియని వారు లేరు. ఇన్ఫోసిస్ 40వ వార్షికోత్సవ వేడుకల్లో సుధామూర్తి డ్యాన్స్ చేసారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన 'భారత్ జోడో యాత్ర' శుక్రవారంతో 100 రోజులు పూర్తి చేసుకుంది.
కేసీఆర్ ప్రభుత్వం అవినీతి, అరాచక, ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని దీనికి గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షడు జేడీ నడ్డా
36 రాఫెల్ విమానాలలో చివరిది గురువారం భారతదేశంలో ల్యాండ్ అయిందని భారత వైమానిక దళం తెలియజేసింది.
కేరళ లోని వియ్యూరు సెంట్రల్ జైలులో ఉన్న ఖైదీలకు డిప్యూటీ జైలు అధికారి అక్రమంగా సిగరెట్లను సరఫరా చేస్తూ దొరికిపోయారు.
జాతీయ రహదారి అభివృద్ధికి అవసరమైన భూసేకరణకు అయ్యే ఖర్చులో 25 శాతాన్ని భరించే విషయంలో కేరళ వెనుకబడిందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.