Home / జాతీయం
పహల్గామ్లోని లెవార్ గ్రామంలో ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ అమీర్ ఖాన్కు చెందిన భవనాన్ని జమ్మూ కాశ్మీర్ పరిపాలనా యంత్రాంగం శనివారం బుల్డోజర్లో కూల్చివేసింది.
Rishab Pant : క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో పంత్ తీవ్ర గాయాలతో
జమ్ము కశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ అజాద్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.
రాముడు మరియు హనుమంతునిపై ఉన్న భక్తిపై బీజేపీకి కాపీరైట్ లేదని బీజేపీ నేత ఉమాభారతి అన్నారు. హనుమాన్ ఆలయాన్ని నిర్మిస్తామని కాంగ్రెస్ నేత
కులాలపేరుతో ఉన్న 56 ప్రభుత్వ పాఠశాలల పేరును పంజాబ్ ప్రభుత్వం మార్చింది.
ప్రధాని మోదీ శుక్రవారం హౌరా నుంచి న్యూజల్పాయ్గురి మార్గంలో వందే భారత్ రైలును వర్చువల్గా ప్రారంభించారు.
గుజరాత్లోని నవ్సారి గ్రామంలో జరిగిన జానపద గాయకుడు కీర్తిదాన్ గధ్వి భజన కార్యక్రమంలో దాదాపు రూ.50 లక్షల రూపాయల నోట్ల వర్షం కురిసింది.
టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాపై గూఢచర్యం చేశారనే ఆరోపణలపై బీహార్ పోలీసులు గురువారం నాడు బోధ్ గయాకు చెందిన చైనా మహిళను అదుపులోకి తీసుకున్నారు.
Bihar : ప్రస్తుతం బీహార్లోని బోధ్గయాలో ఉన్న ఆధ్యాత్మికవేత్త దలైలామాపై గూఢచర్యం చేసినట్లు అనుమానిస్తున్న మహిళ స్కెచ్ను భద్రతా సంస్థలు
RT-PCR : పలు దేశాల్లో కొవిడ్ విజృంభణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా సహా ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు