Home / జాతీయం
మన దేశంలో క్రికెట్ కి ఉన్న ఆదరణ గురించి అందరికీ తెలిసిందే. ఇండియాలో క్రికెట్ ని సపోర్ట్ చేసినంతగా మరే క్రీడని అభిమానించరు అంటే అతిశయోక్తి
తెలంగాణ కాంగ్రెస్ లో సమస్యలను పరిష్కరించాలని భావించిన ఏఐసీపీ పార్టీ అగ్ర నేత దిగ్విజయ్ సింగ్ కు ఈ బాధ్యతలను అప్పగించింది.
చారిత్రాత్మక కట్టడం తాజ్ మహల్ కి ఆస్తిపన్ను చెల్లించాలని అధికారులు నోటీసులు పంపారు. పెండింగ్ లో ఉన్న వాటర్ బిల్లును కూడా వెంటనే చెల్లించాలని సూచించారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోమవారం ఎల్పిజి సిలిండర్ల ధరలకు సంబంధించి పెద్ద ప్రకటన చేశారు. ఏప్రిల్ 1, 2023 నుండి, బిపిఎల్ మరియు
భారత్ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రపంచంలోని ప్రజలతో మాట్లాడాలనుకుంటే హిందీ పనిచేయదని ఇంగ్లిష్ ఉపయోగపడుతుందని అన్నారు.
సాధారణంగా రాజకీయనేతలకు పూలమాలలు వేసి స్వాగతం పలకడం తరచుగా కనిపిస్తుంది. చాలా సందర్భాలలో పండ్లు మరియు నాణేలతో కూడా తూకం వేస్తారు.
ప్రసవవేదనతో బాధపడుతున్న గిరిజన మహిళను ఆసుపత్రికి చేర్చి భద్రతా బలగాలు మానవత్వాన్ని చాటుకున్నాయి.
సోమవారం కర్ణాటక అసెంబ్లీ హాలులో వీర్ సావర్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించడం వివాదానికి దారితీసింది.
నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) ఎమ్మెల్యే సరోజ్ బాబులాల్ అహిరే సోమవారం శీతాకాల సమావేశాల మొదటి రోజున తన నవజాత శిశువుతో మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చారు.
కేరళలో ఫుట్ బాల్ ప్రేమికులు ఆటపై తమ ప్రేమాభిమానాలను విభిన్న రీతిల్లో ప్రకంటించుకుంటున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఇండియాలోని ఫుట్బాల్ మేనియాను చూసి అందరూ షాక్ అయ్యేలా చేశాయి. అయితే కేరళలో తాజాగా జరిగిన ఒక సంఘటనే ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది.