Home / జాతీయం
Kejriwal Dismisses Talks Of AAP-Congress Alliance: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆమ్ ఆద్మీ పార్టీ బిగ్ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదని చెప్పేసింది. రానున్న ఢిల్లీ ఎన్నికల్లో హస్తం పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం చేసింది. ఇండియా కూటమి పార్టీలు ఆప్, కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలలో కూటమితో కలిసి ఆప్ పోటీ చేస్తున్నట్లు వార్తలు రావడంపై ఆప్ […]
Soros, Adani issues rock Lok Sabha: పార్లమెంట్ సమావేశాల్లో అదానీ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో అధికార బీజేపీకి ‘జార్జ్ సోరోస్’అస్త్రాన్ని చేజిక్కించుకుంది. అయితే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి అమెరికన్-హంగేరియన్ వ్యాపారవేత్త జార్జ్ సోరోస్ ఫౌండేషన్ నిధులు సమకూరుస్తున్న సంస్థతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ అనుమానిస్తుంది. ఈ అంశంపైనే పార్లమెంటులో చర్చించాలనే బీజేపీ డిమాండ్ చేస్తోంది. బీజేపీ ఆరోపణలపై సోమవారం ఉభయ సభలలో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా రాజ్యసభలో కేంద్రమంత్రి జేపీ నడ్డా, […]
Google 2024 Search Trends for Deputy cm Pawan Kalyan: మనకు ఏం తెలియకపోయినా గూగుల్నే అడుగుతుంటాం. చేతిలో మొబైల్ ఉంటే చాలు.. టాప్ సినిమా ఏది..? పాట ఏది.. అక్కడి నేత ఎవరు..? మ్యాచ్ ఏమైంది.. పదాల అర్థం ఏంటి..? మనం చెప్పింది కరెక్టేనా..? ఇలా ఏ విషయం అయినా చిటికెలో చెప్పే గూగుల్ లేకుండా మన రోజు వారీ పని జరిగే పరిస్థితే లేదు. మరికొన్ని రోజుల్లో 2024 ముగిసి కొత్త ఏడాది […]
Parliament Winter Session Postponed: పార్లమెంట్ సమావేశాలల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సోమవారం వాయిదాపడిన ఉభయ సభలు ఇవాళ తిరిగి ప్రారంభమయ్యాయి. లోక్ సభ, రాజ్య సభ కార్యక్రలాపాలు ఉదయం 11 గంటలకే ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లోక్ సభ, రాజ్యసభలు వాయిదా పడ్డాయి. అదానీ వ్యవహారంపై ప్రధాన ప్రతిపక్ష ఎంపీల ఆదోళనలతో ఉభయసభలు మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి. మరో వైపు సభా ప్రారంభం ముందు వాయిదా తర్వాత కూడా పార్లమెంట్ […]
Sanjay Malhotra appointed as new RBI Governor: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్గా రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం ఈ నెల 10న ముగియడంతో తదుపరి గవర్నర్ను కేంద్రం నియమించింది. 2018లో ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్ పదవీ కాలం 2021 సంవత్సరంలో ముగియగా, కేంద్రం మరో మూడేళ్లు పొడిగించింది. గడువు కూడా నేటితో ముగియనుండడంతో కొత్త గవర్నర్ను […]
Former Karnataka CM SM Krishna Passes Away: కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎమ్ కృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలో బెంగుళూరులోని సదాశివనగర్లో ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మాజీ సీఎం ఎస్ఎమ్ కృష్ణ.. 1989 నుంచి 1993 మధ్య కాలంలో అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. ఆ తర్వాత […]
BJP declares candidates for Andhra Pradesh, Haryana and Odisha Rajya Sabha bypolls: బీజేపీ రాజ్యసభ ఉపఎన్నికల కోసం తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం మూడు రాజ్యసభ స్థానాలకు గానూ బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, హర్యానా అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ఏపీ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య, హరియాణా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ పేర్లను బీజేపీ ప్రకటించింది. కాగా, ఏపీ […]
Southern Railway announces Sabarimala Special Trains: శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. భక్తుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. తాజాగా జనవరిలో ప్రత్యేకంగా 34 అదనపు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. హైదరాబాద్ – కొట్టాయం; కొట్టాయం – సికింద్రాబాద్; మౌలాలి – కొట్టాయం; కాచిగూడ – కొట్టాయం; మౌలాలి – కొల్లం మధ్య జనవరి 3 […]
Farmers’ ‘Delhi Chalo’ March at Shambhu Border, Police Deploy Tear Gas: ఢిల్లీ శంభు సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చలో ఢిల్లీ ర్యాలీలో భాగంగా ఢిల్లీ శంభు నుంచి ముందుకెళ్తున్న రైతులను పోలీసులను అడ్డుకున్నారు. ఈ మేరకు అన్నదాతలపై పోలీసులు మరోసారి తమ ప్రతాపం చూపించారు. అనంతరం రైతులను చెదరగొట్టేందుకు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయితే ఈ ర్యాలీలో రైతులు లేరని పోలీసులు చెబుతున్నారు. తమకు చెప్పిన 101 మంది […]
Mumbai Police Traces Threat Message Against PM Modi To Ajmer: ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నిన అభియోగాలతో ఓ వ్యక్తిపై కేసు నమోదు కావడం సంచలం రేపింది. ప్రధాని హత్యకు కుట్ర చేసినట్లుగా శనివారం ముంబై ట్రాఫిక్ పోలీసులకు బెదిరింపు మెసేజ్ వచ్చింది. వాట్సాప్ మెసేజ్తో అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టారు. బెదిరింపు మెసేజ్ పంపిన వ్యక్తి రాజస్థాన్ వాసిగా తేల్చారు. అతడికి మతి భ్రమించిందని గుర్తించారు. పోలీసులు మాత్రం బెదిరింపు మెసేజ్ […]