Home / జాతీయం
Congress seeks Amit Shah’s resignation over Ambedkar ‘fashion’ remark: బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొత్త వివాదం నెలకొంది. అంబేద్కర్ పేరు కేంద్రంగా ఈ వివాదం చోటుచేసుకుంది. రాజ్యసభలో అంబేద్కర్ పేరును కేంద్ర మంత్రి అమిత్ షా ప్రస్తావించడంపై ఉభయ సభల్లో తీవ్ర దుమారం రేపాయి. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అంబేద్కర్ను ఉద్దేశించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే అమిత్ […]
Jamili Election Bill in Lok Sabha: అనుకున్న ప్రకారమే జమిలి బిల్లు మంగళవారం లోక్సభ ముందుకు వచ్చింది. ఈ మేరకు కేంద్రమంత్రి అర్జున్ సింగ్ మేఘవాల్ ప్రతిపాదిత రాజ్యాంగ (128 సవరణ) బిల్లు-2024, కేంద్ర పాలిత ప్రాతాల చట్టాల (సవరణ) బిల్లు-2024ను లోక్సభలో మంగళవారం ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై సంపూర్ణ అధ్యయనం కోసం జేపీసీ పంపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి ప్రతిపాదించారు. కాగా, దీనిని పలు విపక్ష పార్టీలు వ్యతిరేకించగా, ఎన్డీయే మిత్ర పక్షాలు బిల్లులకు […]
One Nation One Election Bill To Be Introduced In Lok Sabha: ఒక దేశం.. ఒకే ఎన్నిక.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి కళ్లు ఈ బిల్లుపైనే ఉన్నాయి. అయితే ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే ఎలాంటి మార్పులు చేయాలనే విషయంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ […]
Jamili Election Bill To Be Tabled in Lok Sabha On Today: దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు వీలుగా రూపొందించిన జమిలి ఎన్నికల బిల్లు నేడు లోక్సభ ముందుకు రానుంది. దీనికి సంబంధించిన రెండు కీలక బిల్లులకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలపగా, మంగళవారం వాటిని లోక్సభలో ప్రవేశపెట్టేందుకు సర్కారు సిద్ధమైంది. ఈ అంశంపై కేంద్రం గుంభనంగా వ్యవహరిస్తున్నప్పటికీ, బిల్లును తీసుకురావటం ఖాయమని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా […]
Congress inconsistent on issue of EVMs, says Omar Abdullah: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి దాని మిత్రపక్షం నుంచి ఊహించని కౌంటర్ ఎదురైంది. ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని ఆదివారం జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తప్పుపట్టారు. గెలిచినప్పుడు సంబరాలు చేసుకుంటూ, ఓడితే ఈవీఎంలను నిందిస్తే జనం ఆమోదించరని వ్యాఖ్యానించారు. ఓటింగ్ విధానంపై విశ్వాసం లేకుంటే.. ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదేం […]
Central Government Reverse decision to One Nation One Election Bills: ఒకే దేశం.. ఒకే ఎన్నిక పేరుతో అటు లోక్సభకు, ఇటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఉబలాటపడిన ప్రధాని నరేంద్రమోదీ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా లోక్సభ బిజినెస్ జాబితా నుంచి రెండు బిల్లులను తొలగించటంతో ఈసారి ఈ బిల్లును ప్రభుత్వం పార్లమెంటుకు తీసుకురాకపోవచ్చని పలు పార్టీలు భావిస్తున్నాయి. ఈ నెల 16న లోక్సభ ముందుకు బిల్లులు తీసుకురావడానికి కేంద్రం […]
Parliament Attack December 13, 2001: భారత ప్రజాస్వామ్యపు కోవెలగా చెప్పే పార్లమెంటు భవనాన్ని లక్ష్యంగా చేసుకొని 2001 డిసెంబరు 13న ఉగ్రవాదులు చేసిన దాడితో జాతి నివ్వెరబోయింది. ఎరుపు రంగు లైటు, హోంమంత్రిత్వ శాఖ స్టిక్కర్ గల ఓ అంబాసిడర్ కారు ఆ రోజు ఉదయం 11 వేళ పార్లమెంటు ప్రాంగణంలోకి దూసుకొచ్చింది. అందులోని ఐదుగురు ఉగ్రవాదులు అరగంట పాటు విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. అయితే, భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమై వారిని మట్టుబెట్టటం జరిగింది. […]
Central Cabinet Approves Jamili Elections Bill: కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. అయితే ప్రస్తుతం శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జమిలి ఎన్నికల బిల్లు ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.
Massive encounter in Chhattisgarh: ఛత్తీస్ గఢ్లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్లో 12 మంది మావోయిస్టుల హతమయ్యారు. అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ భీకర కాల్పుల్లో పోలీసుల చేతిలో 12మంది మావోయిస్టులు మృతి చెందారు. యాంటీ నక్సల్ ఆపరేషన్లో భాగంగా చేపట్టిన సెర్స్ ఆపరేషన్లో ఏడుగురు నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. వివరాల ప్రకారం.. గురువారం […]
Central Government Clarity on Social Media Harassment: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువయ్యాయి. సినిమాలు, రాజకీయాల మొదలు ప్రతిరంగంలోనూ ఒకరిని ఒకరు దూషించుకనేందుకు దీనినే వేదికగా చేసుకునే ధోరణి బాగా పెరిగింది. ఇక.. సామాజిక మాధ్యమాల్లో మహిళలను వేధించడం పరిపాటిగా మారుతోంది. మరోవైపు నానాటికీ సైబర్ నేరాలూ పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డిజిటల్ మాధ్యమాల నియంత్రణ మీద ఇప్పటి వరకు […]