Home / జాతీయం
Eknath Shinde Hospitalised: ప్రస్తుతం దేశమంతా మహారాష్ట్ర వైపే చూస్తుంది. ఆ రాష్ట్రంలో సీఎం పీఠాన్ని దక్కించుకునేది ఎవరనేది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. షిండే? ఫడ్నవీస్ ఎవరూ ‘మహా’ సీఎం అనే చర్చ జరుగుతున్న క్రమంలో అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షిణించింది. దీంతో హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన థానేలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. […]
Pm Modi Watches ‘Sabarmati Report’: గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ‘ది సబర్మతి రిపోర్ట్’ను పార్లమెంట్ ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోడీ వీక్షించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఎంపీలు, ఇతరులు ఈ చిత్రాన్ని చూశారు. 2002లో గుజరాత్లో గోద్రా ఆధారంగా తెరకు.. 2002 సంవత్సరంలో గుజరాత్లో గోద్రా రైలు దహనకాండ దేశాన్ని కలచివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 59 మంది ప్రయాణికులు […]
Union minister JP Nadda says AIDS deaths drop: దేశంలో ఎయిడ్స్తో మరణాలు 2010 నాటి గణాంకాలతో పోలిస్తే 2023లో 79 శాతం మేర తగ్గాయని, హెచ్ఐవి కేసులు 44 శాతం పడిపోయాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా ఆదివారం వెల్లడించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఇండోర్లో ఒక కార్యక్రమంలో నడ్డా మాట్లాడుతూ, 2010 నుంచి దేశంలో కొత్త హెచ్ఐవి కేసుల్లో 44 శాతం తగ్గుదల 39 శాతంగా ఉన్న ప్రపంచ […]
Arvind Kejriwal’s big announcement ahead of Delhi Assembly elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై జాతీయ పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి. వచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటక చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము ఎలాంటి పొత్తులు లేకుండానే పోటీ చేస్తామని ప్రకటించారు. […]
New Name Emerges As Maharashtra CM: మహారాష్ట్ర సీఎం విషయంలో మహాయుతి కూటమిలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఎంపిక, డిప్యూటీ పదవులు, కేబినెట్ బెర్త్ల పంపకాలపై మిత్రపక్షాల మధ్య చర్చలు ఓ పట్టాన కొలిక్కి రావడం లేదు. ఓవైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొనగా, మరోవైపు సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార తేదీలను బీజేపీ ఖరారు చేసింది. ఈ నెల 2న శాసనసభా పక్ష నేత ఎన్నిక.. శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు పార్టీ […]
The Future of INDIA Alliance any Effected Maharashtra Election Results: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి పోటీగా, కాంగ్రెస్ నాయకత్వలో ఏర్పడిన ఇండియా కూటమి భవిష్యత్తుపై తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో అప్రతిహత విజయాలను నమోదు చేయటం, ఈ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు బాగా బలహీన పడటంతో 16నెలల నాడు ఇండియా కూటమి ఉనికిలోకి […]
Hemant Soren to take oath as Jharkhand Chief Minister: జార్ఖండ్ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని మొరాబాది మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ సంతోష్ గాంగ్వార్.. హేమంత్ సోరెన్తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. హేమంత్ ఒక్కడే ప్రమాణం గురువారం నాటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. జేఎంఎం- కాంగ్రెస్ కూటమి భాగస్వాముల […]
Priyanka Gandhi Takes Oath In Parliament: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. కేరళలోని వయనాడ్ లోక్ సభ ఉపఎన్నికల్లో ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో గెలుపొందింది. ఈ మేరకు ఆమె గురువారం లోక్సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసింది. కాగా, నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీతోపాటు ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త సభ్యులతో స్పీకర్ ఓం బిర్లా ప్రమాణం చేయించారు. ఈ […]
Hemant Soren To Take Oath As Chief Minister Of Jharkhand: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం కూటమి ఘనవిజయం నేపథ్యంలో ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ తిరిగి పగ్గాలు చేపట్టనున్నారు. నేడు రాష్ట్ర రాజధాని రాంచీలో జరిగే ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సహా ‘ఇండియా’ కూటమికి చెందిన అగ్రనేతలు ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ప్రధాన […]
PM Modi Meets Party Leaders From Southern State: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో మోడీ సమావేశమయ్యారు. పార్లమెంట్లోని తన కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సమావేశం ఫొటోలతో మోడీ ‘ఎక్స్’లో తెలుగులో పోస్టు పెట్టారు. […]